ప్రజాపాలనకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఆరుగ్యారెంటీ పథకాల కోసం ప్రజల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. గత నెల 28వ తేదీన ప్రారంభమైన కార్యక్రమం 6వ తేదీతో ముగిసింది.
అర్హులందరికీ రే షన్ కార్డులను పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని నిజాలపూర్లో ప్రజాపాలన కార్యక్రమంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆర�
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అమలు చేస్తామని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. గురువారం కలెక్టర్ ఖమ్మం నగరంలోని 46వ డివిజన్ జూబ్లీ క్లబ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజా పాలన గ్రామ
సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ మోతీలాల్ సూచించారు. దండేపల్లి మండలం నాగసముద్రంలో ప్రజాపాలన కేంద్రాన్ని గురువారం సందర్శించారు. అర్జీదారులకు ఎలాంటి ఇబ్బందుల్ల�
రాష్ట్రంలో రేషన్కార్డు (Ration Card) లబ్ధిదారులకు ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది. గత రెండు నెలలుగా నిర్వహిస్తున్న రేషన్కార్డు కేవైసీ (Ration Card E-KYC) ప్రక్రియను తర్వలో ముగించనుంది.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయహస్తం పథకం కోసం గురువారం జిల్లావ్యాప్తంగా ప్రజాపాలన గ్రామసభలు ప్రారంభమయ్యాయి. ఒకరోజు ముందుగానే గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీలు, సిబ్బంది, అంగన్వాడీలు నెంబర్లు వేసిన
హుస్నాబాద్లో గురువారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమ ఏర్పాట్లలో అధికారులు విఫలమయ్యారు. పలు చోట్ల దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన ప్రజలకు కూర్చునేందుకు కుర్చీలు కూడా లేక చాలా సేపు నిలబడే ఉన్నారు. పలు క
Ration Cards | కొత్త రేషన్ కార్డులు ఇప్పుడే ఇవ్వమని, ప్రజా పాలనలో వచ్చే దరఖాస్తుల పరిశీలన తర్వాతనే అందిస్తామని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ, కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి ఎన్ ఉత్తమ్కుమార్ ర
కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి పౌరసరఫరాల శాఖ కసరత్తు మొదలుపెట్టింది. గతంలో మాదిరిగానే మీసేవ ద్వారానే దరఖాస్తు తీసుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. దీనికి సంబంధించి దరఖాస్తు వి�
పరిగి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే టి.రాంమోహన్రెడ్డి తెలిపారు. శనివారం పరిగిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరిగి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 77మందికి క
ప్రజా శ్రేయస్సును కోరే బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైన మ్యానిఫెస్టోను రూపొందించింది. రాష్ట్రం రాక ముందు ఒక్కో వ్యక్తికి నాలుగు కిలోల బియ్యమే ఇచ్చేవారు. అవి దొడ్డు బియ్యం.. నూకలు కలిసినవి, మెరిగలు, మట్టి పెడ్�