ప్రజా శ్రేయస్సును కోరే బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైన మ్యానిఫెస్టోను రూపొందించింది. రాష్ట్రం రాక ముందు ఒక్కో వ్యక్తికి నాలుగు కిలోల బియ్యమే ఇచ్చేవారు. అవి దొడ్డు బియ్యం.. నూకలు కలిసినవి, మెరిగలు, మట్టి పెడ్�
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ విడుదల చేసిన మ్యానిఫెస్టో పేదల పక్షపాతిగా కనిపిస్తోంది. మానవీయ కోణంలో ఆలోచన చేసిన బీఆర్ఎస్ అధినేత అడుగడుగునా వారి సంక్షేమాన్ని గుర్తు చేసేలా ఉంది.
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు ప్రతి నెలా బియ్యం అందజేస్తున్నారు. అయితే బియ్యం పంపిణీ మరింత పారదర్శకంగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. పేదలకు అందించే బియ్యం పక్కదారి పట్టకుండా ప్ర�
జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద 81.35 కోట్ల మంది పేదలకు ఉచిత ఆహార ధాన్యాలను సరఫరా చేస్తున్నట్టు ఒకవైపు గొప్పగా ప్రకటించుకొంటున్న బీజేపీ ప్రభుత్వం మరోవైపు గిరిజనులపై ఉక్కుపాదం మోపుతున్నది.
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా వచ్చే ఏప్రిల్ మాసం నుంచి జిల్లాలోని 2,14,890 రేషన్ కార్డుదారులకు 529 చౌక ధర దుకాణాల ద్వారా పోర్టిఫైడ్ బియ్యాన్ని అందించనున్నామని జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ తెలిపారు.
నలభై శాతానికిపైగా అంగవైకల్యం ఉన్న దివ్యాంగులకు ఎలాంటి షరతుల్లేకుండా రేషన్కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్కుమార్ సోమవారం
ఆధార్తో రేషన్కార్డు అనుసంధానానికి గడువును జూన్ 30కి పొడిగిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. దేశంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆహార ధాన్యా లు అందాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలిపింది.
పరిగి టౌన్ : రేషన్ బియ్యం ఎక్కడైన తీసుకోవచ్చని జిల్లా సివిల్ సప్లై అధికారి రాజేశ్వర్ సూచించారు. జన్సాహాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బుధవారం పరిగి మున్సిపల్ పరిధిలోని తుంకులగడ్డలో వన్నేషన్ వన్
కుటుంబ సర్వే ఆధారంగా పలు ప్రభుత్వ పథకాలు వర్తింపు హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అర్హులైన వీధివ్యాపారులకు ప్రభుత్వం 69,315 తెల్ల రేషన్కార్డులను అందించడంతోపాటు అనేక పథకాలను వర్తింపజ