ఆధార్తో రేషన్కార్డు అనుసంధానానికి గడువును జూన్ 30కి పొడిగిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. దేశంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆహార ధాన్యా లు అందాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలిపింది.
పరిగి టౌన్ : రేషన్ బియ్యం ఎక్కడైన తీసుకోవచ్చని జిల్లా సివిల్ సప్లై అధికారి రాజేశ్వర్ సూచించారు. జన్సాహాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బుధవారం పరిగి మున్సిపల్ పరిధిలోని తుంకులగడ్డలో వన్నేషన్ వన్
కుటుంబ సర్వే ఆధారంగా పలు ప్రభుత్వ పథకాలు వర్తింపు హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అర్హులైన వీధివ్యాపారులకు ప్రభుత్వం 69,315 తెల్ల రేషన్కార్డులను అందించడంతోపాటు అనేక పథకాలను వర్తింపజ
న్యూఢిల్లీ, నవంబర్ 5: ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద పంపిణీ చేస్తున్న ఉచిత రేషన్ను పొడిగించే ప్రతిపాదనేదీ లేదని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి సుధాంశు పాండే శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడి�
TS Assembly | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందించామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కొత్త ఆహార భద్రతా కార్డుల జారీప�
రేషన్ కార్డులు | హుజూరాబాద్ నియోజకవర్గంలో నూతన రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు మంజూరు చేశామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలా
ముషీరాబాద్ :కొత్తరేషన్కార్డుదారులకు ఎటువంటి జాప్యం లేకుండా వెంటనే రేషన్ పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. బుధవారం రాంనగర్ డివిజన్ దాయర మార్కెట్
షేక్పేట్లో రేషన్ కార్డుల పంపిణీ | షేక్పేట్లో మంజూరు అయిన 312 రేషన్ కార్డులను టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు దుర్గం ప్రదీప్కుమార్తో కలిసి ఎమ్మెల్యే అందజేశారు
కవాడిగూడ : ముషీరాబాద్ నియోజకవర్గంలో 11 వేల కొత్త రేషన్కార్డులు మంజూరు అయ్యాయని, కార్డులు పొందిన లబ్ధిదారులకు ఈనెల నుంచి రేషన్ సరుకులు అందజేస్తారని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. రేషన్
రేషన్ కార్డులు పంపిణీ | ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డులను యూసుఫ్గూడ డివిజన్ శ్రీకృష్ణానగర్లో లబ్ధిదారులకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పంపిణీ చేశారు.
పాత కార్డుదారులకు 15 కిలోలు.. కొత్త వారికి 10 చొప్పున సిటీబ్యూరో/మేడ్చల్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : రేషన్ కార్డుదారులకు ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమం మంగళవారం నుండి ప్రారంభం కానుంది. కరోనా నేపథ్యంలో ఇప్పటి�
ఈ నెల నుంచి నవంబర్ వరకు అమలు కొత్త కార్డుదారులకూ వర్తింపు: మంత్రి గంగుల హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): తెల్ల రేషన్కార్డుదారులకు ఆగస్టు నుంచి నవంబర్ వరకు ఉచితంగా 10 కిలోల చొప్పున రేషన్ బియ్యం పంపిణీ