రేషన్ కార్డులు | హుజూరాబాద్ నియోజకవర్గంలో నూతన రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు మంజూరు చేశామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలా
ముషీరాబాద్ :కొత్తరేషన్కార్డుదారులకు ఎటువంటి జాప్యం లేకుండా వెంటనే రేషన్ పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. బుధవారం రాంనగర్ డివిజన్ దాయర మార్కెట్
షేక్పేట్లో రేషన్ కార్డుల పంపిణీ | షేక్పేట్లో మంజూరు అయిన 312 రేషన్ కార్డులను టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు దుర్గం ప్రదీప్కుమార్తో కలిసి ఎమ్మెల్యే అందజేశారు
కవాడిగూడ : ముషీరాబాద్ నియోజకవర్గంలో 11 వేల కొత్త రేషన్కార్డులు మంజూరు అయ్యాయని, కార్డులు పొందిన లబ్ధిదారులకు ఈనెల నుంచి రేషన్ సరుకులు అందజేస్తారని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. రేషన్
రేషన్ కార్డులు పంపిణీ | ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డులను యూసుఫ్గూడ డివిజన్ శ్రీకృష్ణానగర్లో లబ్ధిదారులకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పంపిణీ చేశారు.
పాత కార్డుదారులకు 15 కిలోలు.. కొత్త వారికి 10 చొప్పున సిటీబ్యూరో/మేడ్చల్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : రేషన్ కార్డుదారులకు ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమం మంగళవారం నుండి ప్రారంభం కానుంది. కరోనా నేపథ్యంలో ఇప్పటి�
ఈ నెల నుంచి నవంబర్ వరకు అమలు కొత్త కార్డుదారులకూ వర్తింపు: మంత్రి గంగుల హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): తెల్ల రేషన్కార్డుదారులకు ఆగస్టు నుంచి నవంబర్ వరకు ఉచితంగా 10 కిలోల చొప్పున రేషన్ బియ్యం పంపిణీ
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేసిన నూతన రేషన్ కార్డులకు బియ్యం పంపిణీకి సర్వం సిద్దమయింది. ఆగస్టు మాసం నుండే వారికి రేషన్ అందించబోతున్నారు. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగ
ఉపఎన్నిక కోసం పెట్టింది కాదు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు దుబ్బాక/గజ్వేల్, జూలై 28: దళితబంధు పథకం కొత్తగా ఉపఎన్నిక కోసం ప్రవేశ పెట్టలేదని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. 2021 అసెంబ్లీ బ�
మంత్రి జగదీష్ రెడ్డి| అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయాలు అవసరం లేదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. అభివృద్ధి మాత్రమే మా ఎజెండా అని, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. నల్లగొండ జిల్ల�
మంత్రి హరీశ్| రాష్ట్రంలో 90.5 శాతం జనాభా రేషన్ బియ్యం అందిస్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇలా 90 శాతానికిపైగా జనాభాకు పీడీఎస్ ద్వారా బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. పార�