హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేసిన నూతన రేషన్ కార్డులకు బియ్యం పంపిణీకి సర్వం సిద్దమయింది. ఆగస్టు మాసం నుండే వారికి రేషన్ అందించబోతున్నారు. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగ
ఉపఎన్నిక కోసం పెట్టింది కాదు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు దుబ్బాక/గజ్వేల్, జూలై 28: దళితబంధు పథకం కొత్తగా ఉపఎన్నిక కోసం ప్రవేశ పెట్టలేదని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. 2021 అసెంబ్లీ బ�
మంత్రి జగదీష్ రెడ్డి| అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయాలు అవసరం లేదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. అభివృద్ధి మాత్రమే మా ఎజెండా అని, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. నల్లగొండ జిల్ల�
మంత్రి హరీశ్| రాష్ట్రంలో 90.5 శాతం జనాభా రేషన్ బియ్యం అందిస్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇలా 90 శాతానికిపైగా జనాభాకు పీడీఎస్ ద్వారా బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. పార�
సికింద్రాబాద్/మల్కాజిగిరి/వినాయక్నగర్, జూలై 27: పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. మంగళవారం సీతాఫల్మండిలోని తన క్యాంపు కార్యాలయంలో కొత్త రేష�
లబ్ధిదారులకు అందజేస్తున్న మంత్రులునమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 27 : రాష్ట్రంలో కొత్తరేషన్ కార్డుల పంపిణీ కొనసాగుతున్నది. రెండోరోజైన మంగళవారం పలు జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరై, లబ్ధిద�
మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్రంలో 8 లక్షల 65 వేల 430 మంది లబ్ధిదారులకు కొత్తగా 3 లక్షల 93 వేల రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
ఒక్కరోజే 3.09 లక్షల కార్డులు అందజేత వచ్చే నెల నుంచి కార్డుదారులకు రేషన్ సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు హైదరాబాద్, జూలై 26(నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: రాష్ట్రంలో కొత్త రేషన్కార్డుల పంపిణీ
సంక్షేమంలో మనమే నంబర్వన్ పేదలకు మెరుగైన వైద్యం అందిస్తాం డయాగ్నొస్టిక్స్ సెంటర్లలో ఉచిత పరీక్ష పర్యాటక కేంద్రాలుగా రామప్ప గుట్టలు లాభదాయక పంటలపై అవగాహన ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ రాష్ట్రంల�