నాలుగు పథకాల అమలుపై నిర్వహిస్తున్న గ్రామసభలు గందరగోళంగా సాగుతున్నాయి. మొదటి రోజు మంగళవారం నుంచి రసాభాసగా నడుస్తున్నాయి. మూడో రోజూ అదే తీరున సాగాయి. గురువారం ఎక్కడ చూసినా రచ్చరచ్చ అయ్యాయి. నిలదీతలు.. నిరస�
బూటకపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక మొండిచెయ్యి చూపిన కాంగ్రెస్పై ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తుతూనే ఉన్నది. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం సైతం గ్రామసభలు రణరంగంగా మారాయి.
రెండోరోజు గ్రామసభలు గందరగోళంగా జరిగాయి. సర్కారు ఇచ్చి న ఆరు గ్యారెంటీ పథకాలు దక్కుతాయో లేదోనన్న ఆందోళనలో జనం గ్రామసభల్లో రచ్చరచ్చ చేస్తున్నారు. ఆరు గ్యా రెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వ�
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జనాగ్రహం పెల్లుబికింది. రెండో రోజైన బుధవారం నిర్వహించిన గ్రామ సభల్లో నిరసనలు హోరెత్తాయి. రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల లబ్ధిదారు�
అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లతో పాటు రేషన్కార్డులను ప్రభుత్వం మంజూరు చేయాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. బుధవారం బోయిన్పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో సమావ�
నాలుగు కొత్త పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో నిర్వహించిన గ్రామ సభలు బుధవారం రెండోరోజు సైతం గందరగోళంగా జరిగాయి. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా, రైతుభరోసా పథకాల కోసం ఎంపిక చేసిన లబ్ధి�
ప్రజాపాలన గ్రామసభల్లో రెండో రోజూ ప్రజాగ్రహం వెల్లువెత్తింది. ఏ ఊరిలో చూసినా.. ఏ వార్డులో చూసినా తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. నాలుగు పథకాల అమలుపై బుధవారం ఉమ్మడిజిల్లాలో గ్రామ సభలు నిర్వహించగా.. అంతటా ప్రజ�
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనున్న నాలుగు పథకాల లబ్ధిదారుల జాబితాల ఆమోదం కోసం నిర్వహిస్తున్న ప్రజాపాలన గ్రామ సభలు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా రెండో రోజు బుధవారం కూడా తీవ్ర గందరగోళం.. నిరసనలు, అడ్డ
జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి గ్రామ సభలో రచ్చరచ్చ జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల సర్వే సందర్భంగా అర్జీదారుల నుంచి కారోబార్ శ్రావణ్కుమార్, కార్యదర్శి రాజిరెడ్డి 500 చొప్పున వసూలు చేశారంటూ గ్రామస్తులు ఆగ్రహ
ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని ఆరో వార్డులో రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా లబ్ధిదారుల ఎంపిక అస్తవ్యస్తంగా మారింది. ఏడాది కిందట ప్రజలు ఈ పథకాల కోసం ప్రజాపాలనలో దరఖాస్తులు అందజేశా�
Telangana | ప్రజలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రజలు తరమి తరిమి కొడుతున్నారు. అనర్హుల ఎంపిక, అధికారుల నిర్లక్ష్య, కాంగ్రెస్ నాయకుల దాడులతో గ్రామ సభలు కాస్తా యుద్ధక్షేత్రాలను తలపిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలకు లబ్ధ
అందరూ ఊహించినట్లుగానే మంగళవారం నుంచి మొదలైన వివిధ ప్రభుత్వ పథకాల ప్రజాపాలన గ్రామసభలు తీవ్ర గందరగోళం నడుమ కొనసాగాయి. గ్రామ సభల్లో వెల్లడించిన లబ్ధిదారుల జాబితాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలుచోట్ల నీ�
మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్కు తన సొంత ఊరిలోనే చేదు అనుభవం ఎదురైంది. మంగళవారం మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం పర్వతగిరి గ్రామ పరిధిలోని సోమలతండాలో అధికారులు నిర్వహించిన గ్రామసభలో ముఖ్యఅతిథ