Ration Cards | కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల విషయంలో కాంగ్రెస్ సర్కార్ మళ్లీ తన నిర్లక్ష్యాన్ని బయటపెట్టుకుంది. కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పటికే ప్రజాపాలన, గ్రామసభల్లో దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం.. తా
రేషన్ కార్డులకు మీసేవా దరఖాస్తుల పేరుతో కాంగ్రెస్ పార్టీ మరోసారి దగా చేస్తున్నదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుల పేరిరు ప్రజలను ఇంకెన్ని సార్లు మోసం చేస్తారన�
కొత్త రేషన్కార్డుల కోసం మళ్లీ దరఖాస్తులు స్వీకరించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ఈసారి మీ-సేవ ద్వారా దరఖాస్తులు స్వీకరించనుంది. కొత్త కార్డుల జారీకి, పాత కార్డుల్లో మార్పుల కోసం దరఖాస్తులు స్వీకరి�
మేడ్చల్ జిల్లావ్యాప్తంగా 1.44 లక్షల దరఖాస్తులు వస్తే 118 మంది లబ్ధిదారులకు మాత్రమే రేషన్కార్డులు అందజేసిన విషయం తెలిసిందే. ప్రజాపాలన, గ్రామ, వార్డు సభల్లో దరఖాస్తులు చేసుకున్న వారు మళ్లీ ఎప్పుడు రేషన్ కా
New Ration Cards | రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు మళ్లీ దరఖాస్తులు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ప్రజాపాలన, గ్రామ సభల్లో దరఖాస్తులను స్వీకరించగా.. ఈసారి ఆన్లైన్లో మీ సేవ ద్వారా దరఖ�
Panchayat Elections | పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం డైలమాలో పడ్డట్టు తెలుస్తున్నది. ఇటీవల జరిగిన గ్రామసభల్లో జనం నుంచి వచ్చిన తీవ్ర నిరసనలతో వెనక్కి తగ్గిందని సమాచారం. ప్రతికూల ఫలితాలు తప్పవని భావిస్తున్నదని,
బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే నివేదికను ఎందుకు వెల్లడించలేదంటూ గతంలో పదే పదే ప్రశ్నించిన కాంగ్రెస్.. నేడు తాను చేపట్టిన కులగణన సర్వేపై మౌనం వహిస్తున్నది.
76వ గణతంత్ర దినోత్సవాలు ఆదివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని జాతీయ జెండా ఎగుర వేశారు. స్వీట్లు పంచారు. పలు పాఠశాలల విద్య
పైలెట్ గ్రామాల్లో ప్రభుత్వ పథకాల ప్రొసీడింగ్ కాపీల పంపిణీ రచ్చరచ్చగా మారింది. ప్రజాగ్రహం వెల్లువెత్తింది. రాత్రికి రాత్రే అర్హుల పేర్లు తొలగించి జాబితాలు తయారు చేశారంటూ ప్రజానీకం మండిపడింది.
కాంగ్రెస్ ప్రభుత్వం మరో నాలుగు కొత్త పథకాలు రైతుభరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. పైలట్ ప్ర�
Bandi Sanjay | ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా ఇవ్వదని ఆయన స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెడ�
ఈ నెల 26 నుంచి అమలు చేస్తామంటున్న ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల జాబితాపై ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ప్రజల నుంచి తీవ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల ఆయకట్టు చివరి ప్రాంతం రైతులకు సాగునీరు అందించేందుకు పదుల కొద్ది ఎత్తిపోతలు మంజూరు చేయించానని చెప్పుకొనే మంత్రి ఉత్తమ్ మాటలు గాలి కబుర్లేనని, ఇప్పటికీ ఒక్కటి కూడా పూర్
Koppula Eshwar | కాలయాపన కోసమే కొత్త దరఖాస్తుల ప్రక్రియ మొదలుపెట్టారా అని కొప్పుల ఈశ్వర్ నిలదీశారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డులు ఇవ్వరా? కులగణన సర్వేకు రేషన్ కార్డులకు ఎందుకు ముడిపెట్�