సరైన తిండి లేక ఆకలి, అనారోగ్యాలతో ఎంతో మంది నిరుపేదలు అ ల్లాడుతున్నా.. ప్రజాపాలన ప్రభుత్వం పట్టించుకోవడం లే దు. ‘సంక్రాంతి తర్వాత గ్రామసభలు నిర్వహించి రేషన్ కార్డులు మంజూరు చేస్తామని.. ప్రస్తుతం కార్డుల�
మండలంలోని చిన్న తాండ్రపాడు గ్రామంలో 2023-24 సంవత్సరం లో జరిగిన ఉపాధిహామీ పనిలో భారీగా అవకతవకలు జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇందులో భాగంగా గ్రామానికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి తల్లి కుటుంబ స భ్యులతో
రేషన్కార్డుల కోసం లక్ష పైచిలుకు దరఖాస్తులు వస్తే ఇప్పటి వరకు 6,700 మంది లబ్ధిదారులకు మాత్రమే రేషన్ కార్డులు మంజూరయ్యాయి. మిగతా వారికి ఎదురుచూపులు తప్పడం లేదు. జిల్లావ్యాప్తంగా 1.42 లక్షల దరఖాస్తులు వచ్చాయ�
రేషన్ కార్డుల పంపిణీపై ప్రభుత్వం రోజుకో ప్రకటనతో ప్రజలను ఊరిస్తున్నది. తాజాగా మార్చి 1న ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో పంపిణీ చేస్తామని ప్రకటించారు. కానీ పౌరసరఫరాల శాఖ అధికారుల�
రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీపై (Ration Cards) సస్పెన్స్ వీడింది. సంక్రాంతి, జనవరి 26 అంటూ రేషన్ కార్డుల పంపిణీని వాయిదా వేస్తూ వస్తున్న కాంగ్రెస్ సర్కార్.. ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ చేసింది. మార్చి 1న క�
అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులిస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కార్ దరఖాస్తులతో కాలయాపన చేస్తున్నది. ఏడాది నుంచి ఇప్పటి దాకా అర్హులు నాలుగు సార్లు దరఖాస్తు చేసుకున్నారు.
సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వానికి స్పష్టత కొరవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కాంగ్రెస్ సర్కారు ఏర్పడి 15 నెలలు కావొస్తున్నా పథకాల అమలులో పూర్తిగా వైఫల్యం చెందడమే కాకుండా సామాన్య ప్రజలను ఇబ్బందులకు �
రేషన్కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీపై స్పష్టత కరువైంది. దసరా, సంక్రాంతి అంటూ సర్కారు గడువు పొడగిస్తున్నదే తప్ప సన్నబియ్యం మాత్రం పంపిణీ చేయడం లేదు. సంక్రాంతి నుంచి పంపిణీ చేస్తామని గతంలో ప్రకటించిన �
రేషన్కార్డుల కోసం ప్రజలు ఇప్పటికే మూడుసార్లు దరఖాస్తు చేశారని, ఇంకెన్ని సార్లు చేయాలని బీఆర్ఎస్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్ చిరుమళ్ల రాకేశ్కుమార్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకే పర�
ప్రభుత్వం తీరుతో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. తమ నుంచి దరఖాస్తులు తీసుకున్నట్లు ఎలాంటి రసీదులు ఇవ్వకపోవడంతో తికమకపడుతున్నారు. దరఖాస్తును అధికారులు పరిగణనలోకి �
కొత్త రేషన్కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం చేసిన ప్రకటన జనాలకు నిరాశనే మిగిల్చింది. దరఖాస్తులు స్వీకరించాలని శుక్రవారం పౌరసరఫరాలశాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ సూచించడంతో శనివారం జనం మీ స�
దేశంలో కాంగ్రెస్ పని ఖతమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు.