..పక్క ఫొటోలో రేషన్ కార్డు చూపుతున్నది పుట్టపాక శ్రీకాంత్. హుజూరాబాద్ మండలంలోని ఇప్పల నర్సింగాపూర్. ఆ యువకుడికి మూడేళ్ల క్రితం పెళ్లి కాగా, ఇద్దరు పిల్లలు జన్మించారు. ఇన్నాళ్లూ ఉమ్మడి కుటుంబంలో ఉండగ�
New Ration Cards | కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పుడు ప్రజలు మీ సేవా కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ఇదే అదునుగా భావించిన పౌరసరఫరాల అధికారులు డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ పాలనలో 30 శాతం కమీషన్లు ఇస్తేనే పన
సామాన్య ప్రజలు తాసీల్దార్ కార్యాలయం మెట్లు ఎక్కాలంటేనే వణికిపోతున్నారు. ఏ పనికైనా పచ్చనోటు చూపితేనే పనిచేసే పరిస్థితి దాపురించడంతో బలహిన వర్గాలు, రైతులు కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్�
కొత్త రేషన్ కార్డుల కథ డంపింగ్యార్డుకు చేరినట్లు కనిపిస్తున్నది!. సర్వే ప్రక్రియలో తీవ్ర జాప్యంపై దరఖాస్తుదారుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రేషన్ కార్డుల కోసం ద�
ఆ కార్యాలయంలో ఏ పనైనా.. సరే.. పైసలు పెట్టనిదే కాదు...పైకం చెల్లిస్తేనే...ఏ ఫైల్ అయినా కదిలేది..అన్న చందగా ఆ కార్యాలయంలో వ్యవహరాలు నడుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా నుంచి కూత వేటు దూరంలో ఉన్న ధర�
BPL category | దారిద్ర్య రేఖకు దిగువన వున్న వారికే ఆయా పథకాల ద్వారా లబ్ది చేకూరేలా వార్డు అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి నమోదు చేయాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ (ఎఫ్ఎ�
భూభారతి చట్టం కింద ఆన్లైన్లో రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
కొత్త రేషన్కార్డుల ముచ్చట ఇప్పట్లో ముగిసేటట్లు కనిపించడం లేదు. కొండంత రాగం తీసి.. అదేదో పాట పాడినట్లుగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారం. అధికారంలోకి రాగానే అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామన�
అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఖమ్మం నగరంలోని సమస్యలను వెంటనే పరిషరించా�
Ration Cards | రేషన్ కార్డులో తన పేరు తొలగించగా, తిరిగి నమోదు చేయించుకునేందుకు వచ్చిన ఓ వృద్ధుడు ఎంపీడీవో కార్యాలయం ఎదుటే గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కోటపల్లిలో శుక్రవారం చోటుచేసుకున్నది.
Ration Cards | హైదరాబాద్ మలక్పేట సర్కిల్-1 పరిధిలో కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవ ద్వారా 18,121 దరఖాస్తులు, ప్రజావాణి ద్వారా 133 దరఖాస్తులు వచ్చినట్లు సర్కిల్-1 అసిస్టెంట్ సివిల్ సప్లై అధికారి ఏఎస్వో నర్సింగ్ ర�
రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శనివారం హిమాయత్ నగర్లోని ఆదర్శబస్తీలో ఉన్న 602 రేషన్ దుకాణంలో లబ్ధిదారులకు సన�
రేషన్ కార్డుల పేరిట ఉమ్మడి జిల్లా ప్రజలను రేవంత్ ప్రభుత్వం ముప్పు తిప్పలు పెడుతోంది. పాత కార్డుల్లోని పేర్లు ఆగమేఘాలమీద తొలగిస్తున్న కాంగ్రెస్ సర్కారు.. కొత్త కార్డులు మాత్రం సకాలంలో ఇచ్చిన పాపానపో�
జనన ధ్రువీకరణ, శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రాలను మాత్రమే పౌరసత్వాన్ని రుజువు చేసే అధికారిక పత్రాలుగా గుర్తిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. జనన, మరణ ధ్రువీకరణ చట్టం, 1969 ప్రకారం నిర్దేశిత అధికారులు మాత్రమే �