ప్రభుత్వ అధికారిక, ప్రభుత్వ ఖర్చులతో నిర్వహించే కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జోక్యం చేసుకోవడం విమర్శలకు తావిస్తున్నది. ప్రజల చేత, ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ప్రభుత్వ కార్యక్రమాల్లో ప�
సిద్దిపేట జిల్లాలో మంగళవారం రేషన్కార్డుల పంపిణీ రసాభాసగా మారింది. సిద్దిపేట కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులకు జిల్లా ఇన్చార్జి మంత్రి వివ�
తొర్రూరు మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిరాశ పరిచింది. ముఖ్య అతిథిగా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశశ్విని రెడ్డి పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఓ ఆశించ�
కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి ఇటీవల తెల్ల రేషన్ కార్డులను జారీ చేసింది. మే 25లోగా మంజూరైన వాటికి జూన్లో కేంద్ర ప్రభుత్వ సూచనతో మొత్తం రేషన్ కార్డుదారులకు మూడు నెలలకు సరిపడ రేష
Ration Cards | ప్రభుత్వం కొత్తగా తెల్లరేషన్కార్డులను అందజేస్తుందని ఊరూరా తిరిగి అధికార పార్టీ నాయకులు ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేస్తుండగా వాటికి రేషన్ కోటా కేటాయింపులు ఇప్పటివరకు జరగకపోవడంతో బియ్యం ఎప�
Ration Cards | రేషన్ కార్డులు ఇస్తారా.. ఇయ్యారా అంటూ దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్హలైన వారందరికి రేషన్ కార్డులు అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేపుతున్న అర్హ�
అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి అన్నారు. శుక్రవారం కోదాడలోని డేగ బాబు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపి�
రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. సోమవారం తిరుమలగిరిలో జరిగిన సభలో తుంగతుర్తి నియోజకవర్గంలోని తొమ్మిది మండలాలక�
రేషన్ కార్డుల పంపిణీలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేది కొండంత చేసేది గోరంత అన్న చందంగా వ్యవహరిస్తున్నది. గతంలో పంపిణీ చేసిన రేషన్ కార్డులను కూడా తమ ప్రభుత్వ ఖాతాలో వేసుకుంటున్నది. కొత్త రేషన్ కార్డుల �
Ration Cards | గండీడ్ జులై 9: రేషన్ కార్డుదారులకు మహబూబ్నగర్ జిల్లా గండీడ్ తహసీల్దార్ మల్లికార్జున రావు కీలక సూచనలు చేశారు. రేషన్ కార్డుదారులు 15 రోజుల్లో ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించారు. లేదంటే సెప్టెంబర్ క�
భూ భారతి సదస్సులకు వచ్చిన భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, రేషన్కార్డుల మంజూరుకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ మను చౌదరి ఆదేశించారు.
‘నీకు కార్డు కావాల్నా.. మేం ఇప్పిస్తాం.. మేము సిఫారసు చేస్తేనే.. కార్డు వస్తుంది.. మాకు ఎంతో కొంత ఇవ్వు..లేదంటే.. అసలు కార్డే రాకుండా చేస్తా’.. అని బెదిరింపులు.. మేం చెప్పినోళ్లకే కార్డులు ఇవ్వాలని అధికారులకు ఆ�
ప్రజాపాలనలో కొత్త రేషన్కార్డులకు దరఖాస్తులు పెట్టుకున్న అభ్యర్థులను లబ్ధిదారులుగా ఎంపిక చేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సోమవారం కేశంపేట తహసీల్దార్ ఆజం అలీ అవగాహన కల్పించారు.
ఆహార భద్రత కార్డు (రేషన్ కార్డు) అర్హత మంజూరు ఆదాయ పరిమితి నిబంధన రూ.2 లక్షల నుండి రూ.3 లక్షలకి పెంచి పేద, మధ్య తరగతి ప్రజలకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు ప