జిల్లాలోని హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న పలు చెరువుల సంరక్షణ, సుందరీకరణకు గత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం భారీగా నిధులు కేటాయించింది. అయితే అసెంబ్లీ ఎన్నికలొచ్చి.. రేవంత్ సర్కార్ అధికా రంలోకి రావడం
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అర్హుల ఎంపిక ప్రహసనంగా మారింది. జిల్లాలో లక్షలాది మంది అర్హులున్నా కేవలం 14,284 మందే అర్హులం టూ అధికారులు జాబితా విడుదల చేయడంపై ఉపాధి హామీ కూలీలు మండిపడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రక
Rangareddy | ఇందిరమ్మ ఆత్మీయ భరోసా(Atmiya bharosa) అర్హుల ఎంపిక ప్రవాసంగా మారింది. జిల్లాలో(Rangareddy )లక్షలాది మంది అర్హులున్నప్పటికి కేవలం 14వేల మందే అర్హులంటూ అధికారులు లీస్టు విడుదల చేయటంపై ఉపాధి హామీ కూలీలు సర్వత్రా నిరసన(La
కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులకు అన్యాయం చేస్తూ వస్తున్నది. సబ్బండ వర్ణాలకు హామీలనిచ్చిన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో కోత విధిస్తూ అర్హులకు సంక్షేమ ఫలాలు దక్కకుండా వ్యవహరిస్తున్నది. ఇప్పటికే రూ.2 లక�
రంగారెడ్డిజల్లాలో మరో 11 సహకార సంఘాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు కొత్తగా సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని దరఖాస్తులు రాగా, వాటిని పరిశీలించిన అధికారులు కొత్తగా సహకార సంఘాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదన�
వుప్పల నరసింహంను వీటిలో ఏదో ఒక వ్యక్తీకరణకు పరిమితం చేయలేం. ఎందుకంటే ఆయన అన్నింటి సమాహారమైన సాహితీ సేద్యగాడు. సహజ వ్యక్తీకరణలతో ఆయన కలం మూసీనదిలా ప్రవహించింది.
‘మా భూములు మాగ్గావాలి. ఫార్మాసిటీ కోసం ఇయ్యం. మా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలి’ అని రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని నానక్నగర్ ఫార్మాసిటీ భూబాధిత రైతులు డిమాండ్ చేశారు.
నిరుడు దావోస్లో రాష్ట్ర ప్రభుత్వంతో 18 ప్రాజెక్టులకు ఒప్పందాలు కుదిరాయని, వీటిలో 17 ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యాయని అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిపారు. పది ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉండగ
రంగారెడ్డి జిల్లాలో రైతు భరోసా పథకం ద్వారా ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలతో లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పడిపోనున్నది. ప్రస్తుతం జిల్లాలో రైతు భరోసా కింద 3,25,216 మంది రైతులు ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం ద్వ
TG Highcourt | రంగారెడ్డి జిల్లాలోని ఫార్మా అనుబంధ గ్రామాల్లో రైతులకు హైకోర్టులో ఊరట లభించింది. ఫార్మా అనుబంధ గ్రామాల్లో ఎలాంటి ఆందోళనలు, ధ ర్నాలు, సమావేశాలు నిర్వహించకూడదని పోలీసులు ఆంక్షలు విధించిన నేపథ్యంలో
రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన రెండో విడత గ్రీన్ఫీల్డ్ రోడ్డు సర్వేను మంగళవారం రైతులు అడుగడుగునా అడ్డుపడ్డారు. తమ ప్రాణాలు పోయినా సరే, సర్వేను సాగనివ్వబోమంటూ రైతులు అడ్డుకోవడంతో చేసేదేమీలే�
రంగారెడ్డి జిల్లా ముసాయిదా ఓటరు జాబితాను సోమవారం కలెక్టర్ నారాయణరెడ్డి ప్రకటించారు. నియోజకవర్గాల వారీగా పోలింగ్ బూత్లు, ఓటర్ల వివరాలను తెలిపారు. జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 36, 62, 221 మంది ఉన్నారు. వీరిలో 1
రంగారెడ్డిజిల్లాలో రేషన్ బియ్యం వ్యాపారం బహిరంగంగా సాగుతున్నది. గ్రామాల్లో వ్యాపారులు నేరుగా ఇండ్ల వద్దకే వెళ్లి కొనుగోలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. జిల్లావ్యాప్తంగా ఎక్కడ చూసినా రే