రంగారెడ్డి జిల్లాలో రైతు భరోసా పథకం ద్వారా ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలతో లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పడిపోనున్నది. ప్రస్తుతం జిల్లాలో రైతు భరోసా కింద 3,25,216 మంది రైతులు ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం ద్వ
TG Highcourt | రంగారెడ్డి జిల్లాలోని ఫార్మా అనుబంధ గ్రామాల్లో రైతులకు హైకోర్టులో ఊరట లభించింది. ఫార్మా అనుబంధ గ్రామాల్లో ఎలాంటి ఆందోళనలు, ధ ర్నాలు, సమావేశాలు నిర్వహించకూడదని పోలీసులు ఆంక్షలు విధించిన నేపథ్యంలో
రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన రెండో విడత గ్రీన్ఫీల్డ్ రోడ్డు సర్వేను మంగళవారం రైతులు అడుగడుగునా అడ్డుపడ్డారు. తమ ప్రాణాలు పోయినా సరే, సర్వేను సాగనివ్వబోమంటూ రైతులు అడ్డుకోవడంతో చేసేదేమీలే�
రంగారెడ్డి జిల్లా ముసాయిదా ఓటరు జాబితాను సోమవారం కలెక్టర్ నారాయణరెడ్డి ప్రకటించారు. నియోజకవర్గాల వారీగా పోలింగ్ బూత్లు, ఓటర్ల వివరాలను తెలిపారు. జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 36, 62, 221 మంది ఉన్నారు. వీరిలో 1
రంగారెడ్డిజిల్లాలో రేషన్ బియ్యం వ్యాపారం బహిరంగంగా సాగుతున్నది. గ్రామాల్లో వ్యాపారులు నేరుగా ఇండ్ల వద్దకే వెళ్లి కొనుగోలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. జిల్లావ్యాప్తంగా ఎక్కడ చూసినా రే
రంగారెడ్డి జిల్లాలో రైతులపై మరోమారు గ్రీన్ఫీల్డ్ పిడుగు పడనున్నది. మీర్ఖాన్పేట సమీపంలో నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రోడ్డు కోసం రెండో విడత భూసేకరణకు ప్రభు త్వం నోటిఫికేషన్ జారీచేసింది.
కొత్త ఆశలు, కొంగొత్త ఊహలతో 2025 నూతన సంవత్సరానికి రంగారెడ్డి జిల్లా ప్రజలు స్వాగతం పలికారు. జిల్లావ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం నుంచే సంబురాలు ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి డీజేలు, పటాకుల హోరు నడుమ కేకులు కట�
లంబాడీల భాష ‘గోర్ బోలి’ని రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లో చేర్చి, అధికారికంగా ప్రకటించాలని లంబాడీల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాంబల్ నాయక్ డిమాండ్ చేశారు.
జిల్లాలో గంజాయి వ్యా పారం యథేచ్ఛగా సాగుతున్నది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టూ జిల్లా విస్తరించి ఉండడంతో వ్యాపారులు పలు ప్రాంతాలను ఎంచుకుని తమ దందాను కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్తోపాటు తెలంగా�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గ్రూప్-2 పరీక్షలు ఆదివారం సజావుగా సాగా యి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మొదటి పేపర్.. మధ్యాహ్నం 3 నుంచి 5:30 గంటల వరకు రెండో పేపర్ జరిగిం ది. అభ్యర్థులు అరగంట ముందుగానే పరీక్ష
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని రాయపోల్లో సోమవారం ఉద యం మహిళా కానిస్టేబుల్ నాగమణిని హత్య చేసిన ఆమె సోదరుడు పరమేశ్ను మంగళవారం రిమాండ్కు తరలించినట్టు ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ తెలి�
రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుని జీవనం సాగించే వారిపైకి లారీ దూసుకువెళ్లడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా పరిధిలోని చేవెళ్ల మండలం ఆలూర్ గ�
రంగారెడ్డిజిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో కులోన్మాద హత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఇబ్రహీంపట్నం పోలీసులు, రాయపోల్ గ్రామస్తుల కథనం ప్రకా రం.. రాయపోల్ గ్రామానికి చెందిన నాగలక్ష్మి (26