రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మొండిగౌరెల్లి గ్రామ రైతులు కాంగ్రెస్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రామానికి చెందిన రైతులు, గ్రామస్తులు సోమవారం పంచాయతీ కార్యాలయంలో సమావేశమై ఫ్యూచర్సిటీ పేరిట
జిల్లాలో గతంలో ఎన్నడూలేని విధంగా భూగర్భజలాలు తగ్గడంతోపాటు కరెంట్ కోతలతో వరి పంట ఎండుముఖం పడుతున్నది. వరి సాగు చేసిన భూములు నీళ్లు లేక నెర్రెలు తేలిన దయనీయ పరిస్థితులు జిల్లాలో ఎక్కడా చూసినా కనిపిస్తు�
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం మునుగునూరులో ప్రభుత్వ భూమి ఆక్రమణపై వివరణ ఇవ్వాలని, ఆ భూమి రక్షణకు చేపట్టే చర్యలేమిటో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వనికి నోటీసులు జారీ చేసింది.
కాంగ్రెస్ సర్కారు పచ్చటి పంట పొలాల్లో మరోసారి పారిశ్రామిక చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శలు ఎదుర్కొంటున్నది. రంగారెడ్డి జిల్లా మొండిగౌరెల్లి గ్రామంలో పారిశ్రామికవాడ కోసమంటూ భూమి సేకర�
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో కరువు నేపథ్యం లో ఉపాధి హామీ పనులు కల్పించాలని నిరుపేద లు కోరుతున్నారు. అందుకోసం జాబ్కార్డుల కోసం అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 63,318 మంది తమకూ �
రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేట వద్ద ఫ్యూచర్ సిటీకోసం మరో 16 వేల ఎకరాలను సేకరించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. ఫ్యూచర్ సిటీ ఏర్పాటుతోపాటు దాని అభివృద్ధి కోసం ప్రత్యేకించి అర్బన్ డెవలప్మ�
జిల్లాలో తాగు, సాగునీటికి ముప్పు ముంచుకొస్తున్నది. భూగర్భజలాలు గణనీయంగా తగ్గిపోతుండడంతో ఎక్కడికక్కడ బోర్లు ఎండిపోతున్నాయి. ఇప్పటికే సుమారు 50 శాతానికి పైగా బోర్లు వట్టిపోయాయి.
రంగారెడ్డి జిల్లాలో వేసవి ఆరంభంతోనే వరి పంటలు ఎక్కడికక్కడే ఎండిపోతున్నాయి. సరైన సాగు నీరు లేక, వేసిన పంటలకు నీరందక అనేక గ్రామాల్లో పొలాలు ఎండిపోవటంతో రైతులు లబోదిబోమంటున్నారు.
అసంబద్ధ నిర్ణయాలతో, అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం దిశగా నడిపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు భూముల అమ్మకానికి తెరలేపింది. ఖజానాలో కాసులు లేక కటకటలాడుతున్న ప్రభుత్వం, ఎలాగైనా సొమ్ము�
రంగారెడ్డి జిల్లా కడ్గాల్ మండలంలో గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు భూములిచ్చే ప్రసక్తే లేదని రైతులు స్పష్టం చేశారు. కడ్తాల్ మండలంలో గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి ఇది వరకే రెవెన్యూ అధికారులు సర్వే నిర్�
రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేట సమీపంలో నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ హైవేపై కాంగ్రెస్ సర్కారు మొండిగా ముందుకు పోతున్నది. ‘మా ప్రాణాలు పోయినా రోడ్డు వేయనివ్వం.. ఉన్న కొద్దిపాటు భూములను లాక్కుంటే మెమె
తమకు రెండెకరాలు ఉన్నా ఇంకా రైతు భరోసా రాలేదని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం గుంటిపల్లి, దేవరపల్లి, మోట్లంపల్లి గ్రామాలకు చెందిన పలువురు రైతులు సోమవారం వ్యవసాయ కార్య�