రంగారెడ్డి జిల్లాలో వేసవి ఆరంభంతోనే వరి పంటలు ఎక్కడికక్కడే ఎండిపోతున్నాయి. సరైన సాగు నీరు లేక, వేసిన పంటలకు నీరందక అనేక గ్రామాల్లో పొలాలు ఎండిపోవటంతో రైతులు లబోదిబోమంటున్నారు.
అసంబద్ధ నిర్ణయాలతో, అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం దిశగా నడిపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు భూముల అమ్మకానికి తెరలేపింది. ఖజానాలో కాసులు లేక కటకటలాడుతున్న ప్రభుత్వం, ఎలాగైనా సొమ్ము�
రంగారెడ్డి జిల్లా కడ్గాల్ మండలంలో గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు భూములిచ్చే ప్రసక్తే లేదని రైతులు స్పష్టం చేశారు. కడ్తాల్ మండలంలో గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి ఇది వరకే రెవెన్యూ అధికారులు సర్వే నిర్�
రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేట సమీపంలో నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ హైవేపై కాంగ్రెస్ సర్కారు మొండిగా ముందుకు పోతున్నది. ‘మా ప్రాణాలు పోయినా రోడ్డు వేయనివ్వం.. ఉన్న కొద్దిపాటు భూములను లాక్కుంటే మెమె
తమకు రెండెకరాలు ఉన్నా ఇంకా రైతు భరోసా రాలేదని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం గుంటిపల్లి, దేవరపల్లి, మోట్లంపల్లి గ్రామాలకు చెందిన పలువురు రైతులు సోమవారం వ్యవసాయ కార్య�
రంగారెడ్డి జిల్లా ఈర్లపల్లిలో భూ వివాదంపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి, కుటుంబసభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్పై కౌంటర్
ఈసారైనా ఎల్ఆర్ఎస్ ప్రక్రియ సాఫీగా సాగి తమ ప్లాట్లను ప్రభుత్వం క్రమబద్ధీకరించాలని పలువురు ప్లాట్ల యజమానులు కోరుతున్నారు. గతంలో ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం జిల్లాలో పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్న
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో కాంగ్రెస్లోని ఓ కీలక నాయకుడిపై పోలీసులు కేసు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. కేశంపేట పోలీసుల కథనం ప్రకారం కేశంపేటలో ఓ ఉపాధ్యాయురాలు స్థానికంగా కాంగ్రెస్ నాయకుడు �
తెలంగాణ ఆత్మగౌరవాన్ని సమున్నత శిఖ రాలకు చేర్చిన బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఘనంగా జరిగాయి. ఉద యం నుంచే పల్లె, పట్టణం అనే త�
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని తోలుకట్టా గ్రామ రెవెన్యూలో ఓ వ్యవసాయ క్షేత్రంలో భారీఎత్తున కోడి పందేలు నిర్వహించారు. హైదరాబాద్ నగరంతోపాటు రెండు తెలుగు రాష్ర్టాలకు చెందిన వ్యక్తులు పెద్�
స్థానిక సంస్థల ఎన్నికలు ముందుగా పం చాయతీలకా.. పరిషత్లకా..? అన్న ఉత్కం ఠ నెలకొన్నది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించినా ముందుగా వేటికి నిర్వహిస్తామన్నది మాత్రం చెప్పడం లేదు.
జిల్లాలో రైతుభరోసాకు ప్రభుత్వం ఎక్కడికక్కడ తూట్లు పొడుస్తున్నది. సాగుకు యోగ్యంకాని భూములంటూ 50,200 ఎకరాలకు కోత విధించడంతో సుమారు 25 వేల మంది రైతులు ఈ పథకానికి దూరం కానున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో జిల్లాలోన�
రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్పై దాడి జరిగింది. శుక్రవారం జరిగిన ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. రంగరాజన్ తండ్రి, ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ సౌందరరాజన్ ఫ�