రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం బేగరికంచ వద్ద ప్రభుత్వం తలపెట్టిన ఫోర్త్సిటీ రోడ్డుకు భూములు ఇచ్చేదిలేదని రైతులు స్పష్టంచేశారు. తమకు జీవనాధారమైన ఎకరం, రెండెకరాల భూమి లాక్కుంటే రోడ్డున పడుతామని చెప్�
జిల్లాలో భూసమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. శివారు ప్రాంతాల్లో భూ ముల ధరలు విపరీతంగా ఉన్న నేపథ్యంలో కొం దరు తప్పుడు పత్రాలు సృష్టించి భూములను కబ్జా చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి, నానక్నగర్, తాటిపర్తిలో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం గతంలో సేకరించిన భూముల ఫెన్సింగ్ పనులు గురువారం భారీ పోలీసు బందోబస్తు నడుమ చేపట్టారు. మహేశ్వరం అదనపు డీసీపీ వె�
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో చెట్లను నరికివేయరాదని పేరొంటూ గతంలో జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు సోమవారం మరోసారి పొడిగించింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్ట�
రంగారెడ్డి జిల్లాలో గంజాయి విక్రయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. యువతే టార్గెట్గా నిషేధిత మత్తు పదార్థాల అమ్మకాలు సాగుతున్నాయి. జిల్లాలోని శివారు ప్రాంతాలు వీటికి అడ్డాగా మారాయి. గంజాయి, ఇతర మాదక ద్రవ్యా�
బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 వసంతాలు పూర్తి కావస్తున్న సందర్భంగా రజతోత్సవ సన్నాహక సమావేశాలు నియోజకవర్గాల వారీగా నిర్వహించేందుకు హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు సన్నద్ధ్దమయ్యారు.
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు గురువారం కడ్తాల్ మండలంలో పర్యటించనున్నారని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ తెలిపారు. పర్యటనలో భాగంగా మండల పరిధిలోని మర్రిపల్లిలో బీఆర్ఎస్ పార్ట
దళిత, బహుజనులను రాజ్యాధికారం వైపు నడిపించిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని గౌడ కుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశ్గౌడ్ అన్నారు. బుధవారం మొయినాబాద్ మున్సిపాలిటీ కేంద్రంలో
రంగారెడ్డి జిల్లాలో సాగునీటి కోసం అన్నదాతలు అరిగోస పడుతున్నారు. మరో 15 రోజుల్లో పంటలు చేతికొస్తాయనుకునే సమయంలో బోర్లు ఎండిపోవడంతో పంట పొలాలు ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయి. పెట్టుబడులు పెట్టి సాగుచేసిన పం�
రామోజీ యాజమాన్యం ఆధీనంలో ఉన్న పేదల ఇండ్ల స్థలాలను విడిపించి పేదలకు పంపిణీ చేయకపోతే మరో పోరాటానికి సిద్ధమవుతామని సీపీఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య అన్నారు. శుక్రవారం ఇబ్రహీంపట్నంలో ఆయన వ
కాంగ్రెస్ సర్కార్ వచ్చినంక రైతులకు సాయం చేయలేదని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామానికి చెందిన రైతు చిట్టె పాపయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు పెట్టుబడి సాయం
ఆదిలాబాద్ జిల్లా మత్తడి ప్రాజెక్టు కాల్వల నిర్వహణ అధ్వానంగా మారింది. ఈ ప్రాజెక్టు ఎడమ కాల్వ కింద 8,500 ఎకరాల ఆయకట్టు ఉంది. కాల్వల్లో చెత్తాచెదారం, ఎండిన మొక్కలు పేరుకుపోవడంతో ఆయకట్టుకు నీరు అందడం లేదు.
గ్రామాల్లో మాజీ సర్పంచ్లు చేపట్టిన అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయకుండా రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని ..మాజీ సర్పంచ్ల అరెస్టు అక్రమని సర్పంచ్ల సంఘం రంగారెడ్డి జిల్లా మాజీ అధ్య