రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని కుర్మిద్ద పెద్ద చెరువు ఫెన్సింగ్ పనులను ఆ గ్రామ రైతులు, మత్స్యకారులు అడ్డుకున్నారు. చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేస్తే తాము ఎట్ల బతకాలని అధికారులను నిలదీశారు.
ఆరు గ్యారెంటీలతోపాటు ఇతర సంక్షేమ పథకాలు వర్తించాలంటే రేషన్ కార్డులను తప్పనిసరిగా కలిగి ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో కొత్త రేషన్ కార్డుల కోసం జిల్లావాసులు ఎదురుచూస్తున్నారు.
రంగారెడ్డిజిల్లాలో ఓవైపు అతివృష్టి.. మరోవైపు అనావృష్టి రైతులకు శాపంగా మారింది. పంట చేతికందే సమయంలో వర్షాలు లేక పలు మండలాల్లో వరిపంట ఎండిపోయి రైతులు తీవ్ర నష్టానికి గురయ్యారు. తీరా పంట చేతికందే సమయంలో అక�
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సన మహాసభకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి అధిక సంఖ్యలో తరలివెళ్లి విజయవంతం చేసి.. మరోసారి బీఆర్ఎస్ సత్తాను చాటాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి, �
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని దామరిగిద్ద గ్రామంలో కారు డోర్ లాక్ కావడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. దామరగిద్దకు చెందిన తెలుగు జంగయ్య కొడు�
న్లైన్లో ఆర్థిక మోసానికి పాల్పడిన రంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన దర్జీ ఉమామహేశ్వర్ అనే వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
వ్యవసాయం పైనే ఆధారపడి బతుకుతున్నామని, రిజర్వాయర్ పేరిట తమ భూములు తీసుకుంటే ఎట్లా బతికేదని రైతులు అధికారులను నిలదీశారు. భూమికి బదులుగా భూమి ఇప్పించాలని లేదంటే ప్రభుత్వం నిర్ణయించిన ధరకు రెండింతలు పెంచ
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం బేగరికంచ వద్ద ప్రభుత్వం తలపెట్టిన ఫోర్త్సిటీ రోడ్డుకు భూములు ఇచ్చేదిలేదని రైతులు స్పష్టంచేశారు. తమకు జీవనాధారమైన ఎకరం, రెండెకరాల భూమి లాక్కుంటే రోడ్డున పడుతామని చెప్�
జిల్లాలో భూసమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. శివారు ప్రాంతాల్లో భూ ముల ధరలు విపరీతంగా ఉన్న నేపథ్యంలో కొం దరు తప్పుడు పత్రాలు సృష్టించి భూములను కబ్జా చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి, నానక్నగర్, తాటిపర్తిలో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం గతంలో సేకరించిన భూముల ఫెన్సింగ్ పనులు గురువారం భారీ పోలీసు బందోబస్తు నడుమ చేపట్టారు. మహేశ్వరం అదనపు డీసీపీ వె�
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో చెట్లను నరికివేయరాదని పేరొంటూ గతంలో జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు సోమవారం మరోసారి పొడిగించింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్ట�
రంగారెడ్డి జిల్లాలో గంజాయి విక్రయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. యువతే టార్గెట్గా నిషేధిత మత్తు పదార్థాల అమ్మకాలు సాగుతున్నాయి. జిల్లాలోని శివారు ప్రాంతాలు వీటికి అడ్డాగా మారాయి. గంజాయి, ఇతర మాదక ద్రవ్యా�