రంగారెడ్డి జిల్లా గోపనపల్లిలోని భాగ్యనగర్ ఎన్జీవోస్ స్థలాలలో ప్రైవేట్ వ్యక్తుల ఆక్రమణలను తక్షణమే తొలగించి ఉద్యోగులకు అప్పగించాలని బీటీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణగౌడ్
కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి ఇటీవల తెల్ల రేషన్ కార్డులను జారీ చేసింది. మే 25లోగా మంజూరైన వాటికి జూన్లో కేంద్ర ప్రభుత్వ సూచనతో మొత్తం రేషన్ కార్డుదారులకు మూడు నెలలకు సరిపడ రేష
తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ఆషాఢ మాస బోనాల పండుగను ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆదివారం ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఉదయం నుంచే అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
గోపన్పల్లి భూముల వ్యవహారంలో రోజుకో కొత్త కథ వెలుగులోకి వస్తున్నది. రాష్ట్రంలో ఇతర భూములకు సంబంధించిన నిబంధనలు ఇక్కడ మాత్రం పనిచేయడం లేదు. ఎలాంటి ఆధారాలు లేకుండా సర్వే నంబర్ 36లోకి ప్రవేశించిన ప్రైవేటు
రంగారెడ్డి జిల్లా గోపన్పల్లిలోని భాగ్యనగర్ ఎన్జీవోల స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించడాన్ని నిరసిస్తూ చేపట్టిన నిరసన కార్యక్రమం శనివారం నాలు గో రోజుకు చేరుకుంది.
వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యంలో రంగారెడ్డిజిల్లాలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల పనితీరు రోజురోజుకూ అధ్వానంగా మారుతున్నది. జిల్లావ్యాప్తంగా ఈ సెంటర్లు పేరుకు మాత్రమే పెద్దాస్పత్రులు కాని, డాక్టర్లు అ
సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లో రంగారెడ్డి జిల్లా సర్వే అండ్ లాండ్ రికార్డ్స్ అధికారులు సర్వే నిర్వహించారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ సర్వే నిర్వహించినట్లు తెలిపారు.
బోనస్ డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ కాకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత యాసంగిలో జిల్లాలోని అధికారులు 20,000 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యాన్ని 40,000 మంది రైతుల నుంచి కొనుగోలు చేశారు.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్పల్లిలోని సర్వేనంబర్ 36, 37ల్లోని ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు వేసిన బిగ్ భూదందాపై ఆరా తీస్తే మరిన్ని ఆసక్తికర అంశాలు తెర మీదకొస్త�
అది అత్యంత విలువైన ఐటీ కారిడార్లోని గోపన్పల్లి ప్రాంతంలో ఉన్న బసవ తారకనగర్. కొందరు నిరుపేదలు ఎప్పటి నుంచో ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని తలదాచుకుంటున్నారు.
Yenkepally | దశాబ్దాలుగా సాగుచేసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకున్న భూమిని, ఇప్పుడు ప్రభుత్వం గుంజుకోకుండా రక్షించుకునేందుకు రైతులు కంటిమీద కునుకు లేకుండా కాపలా కాస్తున్నారు. ఆదమరిచి కునుకు వేసినా.. అధికారులు ఎ
గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదాత సంక్షేమానికి ఎంతో కృషి చేసింది. రైతులకు పంటల సాగులో సలహాలు, సూచనలు అందించేందుకు మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో గ్రామాల్లో రైతువేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టార
పేదల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధి ఇబ్రహీంపట్నంలో ఉన్న క్యాంపు ఆఫీస్లో ప్రజలకు అందుబాటు లో ఉండకపోగా.. నిత్యం ల్యాండ్ సెటిల్మెం ట్లు చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్ల�
“అసలే రియల్ మార్కెట్ పడిపోయింది.. మీకిచ్చిన ప్లాట్లు మీ చేతులకు వస్తాయనే నమ్మకం లేదు.. ప్రభుత్వం ఫోర్త్ సిటీకి తీసుకోవచ్చు.. అందులో నుంచే గ్రీన్ఫీల్డ్ వేస్తున్నారు.. ఇప్పుడైతే ఎంతోకొంత దక్కుతుంది! లే
కర్ర ఉన్నోడిదే బర్రె అనే సామెతకు ఈ ఉదంతం ఓ ఉదాహరణ. సామాన్యుడు ప్రభుత్వ కార్యాలయాల్లో చిన్న పనికి వెళ్లినా సవాలక్ష నిబంధనలతో చుక్కలు చూపించే అధికారులు, పెద్ద తలకాయల రంగ ప్రవేశంతో ‘జీ హుజూర్' అంటారని మరోమ�