రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్పల్లిలోని సర్వేనంబర్ 36, 37ల్లోని ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు వేసిన బిగ్ భూదందాపై ఆరా తీస్తే మరిన్ని ఆసక్తికర అంశాలు తెర మీదకొస్త�
అది అత్యంత విలువైన ఐటీ కారిడార్లోని గోపన్పల్లి ప్రాంతంలో ఉన్న బసవ తారకనగర్. కొందరు నిరుపేదలు ఎప్పటి నుంచో ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని తలదాచుకుంటున్నారు.
Yenkepally | దశాబ్దాలుగా సాగుచేసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకున్న భూమిని, ఇప్పుడు ప్రభుత్వం గుంజుకోకుండా రక్షించుకునేందుకు రైతులు కంటిమీద కునుకు లేకుండా కాపలా కాస్తున్నారు. ఆదమరిచి కునుకు వేసినా.. అధికారులు ఎ
గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదాత సంక్షేమానికి ఎంతో కృషి చేసింది. రైతులకు పంటల సాగులో సలహాలు, సూచనలు అందించేందుకు మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో గ్రామాల్లో రైతువేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టార
పేదల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధి ఇబ్రహీంపట్నంలో ఉన్న క్యాంపు ఆఫీస్లో ప్రజలకు అందుబాటు లో ఉండకపోగా.. నిత్యం ల్యాండ్ సెటిల్మెం ట్లు చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్ల�
“అసలే రియల్ మార్కెట్ పడిపోయింది.. మీకిచ్చిన ప్లాట్లు మీ చేతులకు వస్తాయనే నమ్మకం లేదు.. ప్రభుత్వం ఫోర్త్ సిటీకి తీసుకోవచ్చు.. అందులో నుంచే గ్రీన్ఫీల్డ్ వేస్తున్నారు.. ఇప్పుడైతే ఎంతోకొంత దక్కుతుంది! లే
కర్ర ఉన్నోడిదే బర్రె అనే సామెతకు ఈ ఉదంతం ఓ ఉదాహరణ. సామాన్యుడు ప్రభుత్వ కార్యాలయాల్లో చిన్న పనికి వెళ్లినా సవాలక్ష నిబంధనలతో చుక్కలు చూపించే అధికారులు, పెద్ద తలకాయల రంగ ప్రవేశంతో ‘జీ హుజూర్' అంటారని మరోమ�
అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేస్తున్నది. పవర్లోకి రాగానే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళల పింఛన్ను రెట్టింపు చేసి రూ. 4,016, దివ్యాంగులకు రూ.6,016 చొప్పున అం�
రంగారెడ్డిజిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేట్ గ్రామంలో ఫార్మాసిటీకోసం సేకరించిన భూమిలో ఎన్ఐయూఎం (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్) కార్యాలయం నిర్మించటానికి ప్రభుత్వం ఏర్పాట్లు
రంగారెడ్డి జిల్లా ఎన్కేపల్లి రెవెన్యూ పరిధిలోని 180 సర్వే నంబర్లోని 99.14 ఎకరాల భూమిని గోశాలకు కేటాయించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. గురువారం ఆ భూముల వద్దకు హెచ్ఎండీఏ అధికారులు రావడంతో భూబాధితు�
జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. ఇందుకు ప్రధాన కారణం.. ప్రభుత్వ నిబంధనలు.. అధికంగా పెరిగిన మెటీరియల్ ఖర్చులని స్పష్టమవుతున్నది.
రంగారెడ్డి జిల్లాలోని కీలక ప్రభుత్వ కార్యాలయాలు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల (Outsourcing Employees) హవా కొనసాగుతుంది. అధికారులు పర్మనెంట్ ఉద్యోగులను పక్కనపెట్టి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కీలక బాధ్యతలు అప్పగిస్తుండ�
రంగారెడ్డి జిల్లాలో రైతు భరోసా (Rythu Bharosa) అందని రైతులు ప్రభుత్వంపై భగ్గుమంటున్నారు. మాకెందుకు భరోసా ఇవ్వరంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ తమ నిరసన వ్య�
తమ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నానక్నగర్ ఫార్మా బాధిత రైతులు ఆందోళనకు దిగారు. మంగళవారం నానక్నగర్ గ్రామంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ స
అక్రమ నిర్మాణాలు కండ్లముందు జరుగుతున్నా మీకు కనిపించడం లేదా? కండ్లు మూసుకున్నారా? అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే చూడలేని కబోదులా? వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.