రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి తొర్రూర్లో హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లే అవుట్లలో తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన బహిరంగ ప్లాట్ల వేలాన్ని
రంగారెడ్డి జిల్లా నాగారంలోని భూదాన్ భూముల అన్యాక్రాంతంపై విచారణ కమిషన్ వేయాలని పిటిషన్ దాఖలు చేసిన రాములుకు పలుసార్లు ఫోన్ చేసిన కానిస్టేబుల్కు హైకోర్టు నోటీసులు జారీచేసింది. మంగళవారం జరిగే విచ�
పైసల వర్షం కురిపిస్తామని ఓ వ్యక్తిని నమ్మబలికి రూ.21 లక్షలు స్వాహాచేసిన ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన నలుగు
ప్రభుత్వ పెద్దలు.. ఒక శాఖ అధికారులు.. ఇద్దరూ కుమ్మక్కయితే ప్రభుత్వ భూములు పంచుకు తినొచ్చా? గతంలో ఒక కలెక్టర్ ఇచ్చిన నివేదికను చెత్తబుట్టలో వేసి ఇంకో కలెక్టర్ అందుకు విరుద్ధంగా క్లీన్చిట్ ఇవ్వొచ్చా?
రంగారెడ్డిజిల్లాలో అతిపురాతనమైన రాచకాల్వ క్రమంగా కబ్జాదారుల చెరలో చిక్కుకుని విలవిలలాడుతున్నది. నైజాం కాలంలో 1872లో వర్షపునీరు వృథా కాకుండా గొలుసుకట్టు చెరువులను నింపడంతో పాటు ఇబ్రహీంపట్నం పెద్దచెరువ�
జిల్లా రైతాంగాన్ని యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. మే నెల చివరి వారంలో కురిసిన వర్షాలకు కొందరు విత్తనాలను నాటారు. 40 శాతం మంది అన్నదాతలు విత్తనాలను నాటేందుకు వర్షం కోసం ఎదురుచూశారు.
రంగారెడ్డి జిల్లా గోపనపల్లిలోని భాగ్యనగర్ ఎన్జీవోస్ స్థలాలలో ప్రైవేట్ వ్యక్తుల ఆక్రమణలను తక్షణమే తొలగించి ఉద్యోగులకు అప్పగించాలని బీటీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణగౌడ్
కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి ఇటీవల తెల్ల రేషన్ కార్డులను జారీ చేసింది. మే 25లోగా మంజూరైన వాటికి జూన్లో కేంద్ర ప్రభుత్వ సూచనతో మొత్తం రేషన్ కార్డుదారులకు మూడు నెలలకు సరిపడ రేష
తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ఆషాఢ మాస బోనాల పండుగను ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆదివారం ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఉదయం నుంచే అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
గోపన్పల్లి భూముల వ్యవహారంలో రోజుకో కొత్త కథ వెలుగులోకి వస్తున్నది. రాష్ట్రంలో ఇతర భూములకు సంబంధించిన నిబంధనలు ఇక్కడ మాత్రం పనిచేయడం లేదు. ఎలాంటి ఆధారాలు లేకుండా సర్వే నంబర్ 36లోకి ప్రవేశించిన ప్రైవేటు
రంగారెడ్డి జిల్లా గోపన్పల్లిలోని భాగ్యనగర్ ఎన్జీవోల స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించడాన్ని నిరసిస్తూ చేపట్టిన నిరసన కార్యక్రమం శనివారం నాలు గో రోజుకు చేరుకుంది.
వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యంలో రంగారెడ్డిజిల్లాలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల పనితీరు రోజురోజుకూ అధ్వానంగా మారుతున్నది. జిల్లావ్యాప్తంగా ఈ సెంటర్లు పేరుకు మాత్రమే పెద్దాస్పత్రులు కాని, డాక్టర్లు అ
సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లో రంగారెడ్డి జిల్లా సర్వే అండ్ లాండ్ రికార్డ్స్ అధికారులు సర్వే నిర్వహించారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ సర్వే నిర్వహించినట్లు తెలిపారు.
బోనస్ డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ కాకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత యాసంగిలో జిల్లాలోని అధికారులు 20,000 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యాన్ని 40,000 మంది రైతుల నుంచి కొనుగోలు చేశారు.