మద్యం మత్తులో భార్యను గొడ్డలితో నరికి చంపిన ఘటన రంగారెడ్డిజిల్లా మంచాల మండలం నోములలో చోటుచేసుకున్నది. మంచాల పోలీసుల కథనం ప్రకారం..నోములకు చెందిన మాదరమోని బాబు తాపీమేస్త్రీ పనిచేస్తున్నాడు.
జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతున్నది. డీఈవో కార్యాలయంలో ఏ చిన్న పనికైనా లంచాలు తీసుకుంటున్నారని ..ఇందుకోసం ప్రత్యేకంగా వింగ్ను ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక సందర్భంగా అధికార పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. బీఆర్ఎస్కు పలు మున్సిపాలిటీల్లో స్పష్టమైన మెజార్టీ వచ్చినా అధికార పార్టీ అడ్డ�
వికారాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లో చెదురుముదురు సంఘటనలు మినహా పోలింగ్ సజావుగా జరిగింది. జిల్లాలోని నాలుగు మున్సిపాల�
మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో హౌసింగ్ బోర్డుకు చెందిన పలు ప్లాట్లు, జాగలను ఈనెల 23న వేలం ద్వారా విక్రయించనున్నారు. మంగళవారం హౌసింగ్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఫ్యూచర్సిటీ కోసం తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామ రైతులు తేల్చిచెప్పారు. ఫ్యూచర్సిటీ కోసం చేపట్టే భూ సేకరణపై రెవెన్యూ అధికారులు సర్పంచ్ వెన్నెల అధ్యక్ష
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లికి చెందిన ప్రముఖ ఒగ్గు కళాకారిణి జమ్మ మల్లారి(75) తుదిశ్వాస విడిచారు. మూడు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న శనివారం మరణించారు.
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మోకిల్లతండా సర్పంచ్ వర్త్య శాంతమ్మను 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం 6 నెలలు సస్పెండ్ చేస్తూ కలెక్టర్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఉపసర్పంచ్ కవితకు సర్పంచ్ బ�
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో నిర్మిస్తున్న ఫ్యూచర్సిటీ రోడ్డు పనులను కొందరు రైతులు బుధవారం అడ్డుకున్నారు. హైకోర్టు స్టే ఉన్న భూముల్లో పనులు ఎలా నిర్వహిస్తారని వారితో వాగ్వాదానికి దిగా�
మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ మంగళవారంతో ముగిసింది. దీంతో రిటర్నింగ్ అధికారులు బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. జిల్లాలోని 126 వార్డులకు 453 మంది అభ్యర్థులు పోటీలో మిగిలారు. వార
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. శుక్రవారం ఆఖరి రోజు కావడంతో జిల్లాలోని వికారాబాద్, తాండూ రు, పరిగి, కొడంగల్ మున్సిపల్ కార్యాలయాల వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు కోలాహలం నెలకొన
ఫ్యూచర్సిటీ పేరుతో ప్రభుత్వం అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తున్నదని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఇబ్రహీంపట్నంలో మీ�
రైతుల సాగు భూములను ప్రభుత్వం గుంజుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ హెచ్చరించారు. కంపెనీల ఏర్పాటు పేరుతో పచ్చని పొలాల జోలికి వస్తే మరో ఉద్యమం తప్పదని స్పష