ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత రోజురో జుకూ పెరుగుతున్నది. కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని మంగల్పల్లిలో 8.7 డిగ్రీలు, వికారాబాద్ జిల్ల�
జిల్లాలోని మున్సిపాలిటీల్లో అధికారులు, సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మున్సిపాలిటీలకు పాలకవర్గాలు లేకపోవటం.. ప్రత్యేకాధికారులు పట్టించుకోకపోవడంతో కిందిస్థాయి సిబ్బంది అ�
రంగారెడ్డిజిల్లాలోని ప్రధాన రహదారుల విస్తరణ పనుల విషయంలో ప్రభుత్వం నాన్చుడి ధోరణి అవలంభిస్తున్నది. పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా రోడ్ల విస్తరణ జరుగకపోవటం వలన తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి.
రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి వరప్రసాద్ తన అసిస్టెంట్ వంశీ తో కలిసి ఓ ఇంటి నిర్మాణానికి అనుమతులకుగాను రూ.75 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా రంగారెడ్డిజిల్లాలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు పెద్ద మొత్తంలో ఉన్నాయి. ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లల్లో టౌన్ప్లానింగ్ అధికారుల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని ఫార్మా రైతులకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఫార్మాసిటీ భూసేకరణలో భాగంగా 2500ఎకరాల పట్టా భూములను కూడా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పది నెలల పెండిం గ్ వేతనాలు అందకపోవడంతో తాము ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా చెవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మానవ హక్కుల కమిషన్ సీరియస్గా స్పందించింది. జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోన�
రంగారెడ్డిజిల్లాలో సంక్షేమ హాస్టళ్లు సమస్యలమయంగా మారుతున్నాయి. సంక్షేమ హాస్టళ్లల్లో చేరి చదువుకోవాలనుకున్న విద్యార్థులు తమ సమస్యలపై రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో స�
రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని కొహెడలో ఆసియాలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్ను నిర్మించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కొహెడలోని సర్వేనంబర్ 507, 548లో 170 ఎకరాల భూమిని క
హైడ్రాకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. కానీ హైడ్రా అసలు తమకు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయలేదని ప్రకటించింది. దీంతో మరోసారి హైడ్రాకు ఫిర్యాదు చేయాలని హైకోర్టు సూచించింది.