ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇసుక తరలిం పునకు సడలింపు ఇవ్వగా.. దాని సాకుతో ఇసుక మాఫియా బరితెగిస్తున్నది. అధికార పార్టీ నాయకుల అండదండలతో రెచ్చిపోతున్నది. లబ్ధిదారుడి �
రంగారెడ్డి జిల్లా గండిపేట మండల పరిధిలోని వట్టినాగులపల్లిలో ఏడాదిన్నర క్రితం వివాదాస్పద లేఅవుట్లో కరెంటు మీటర్లు ఇచ్చే దందా కొనసాగింది. ‘బిగ్ బ్రదర్' ఒకరు బినామీ పేర్లపై అందులోని ప్లాట్లను కొనుగో లు
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రూపొందించిన ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ను గతేడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ‘ముఖ్య’నేత బంధువులతో పాటు పలువురు అధికార పార్టీ నేతల భూములను తప్పించేందుకు అష్ట వంకరలు
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వ హణకు ప్రభుత్వం సిద్ధమవుతుండగా ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితాను ప్రకటించారు. అలాగే, పరిషత్ ఎన్నికలకు తుది �
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అన్నదాతలు యూరియా కోసం తిప్పలు పడుతున్నారు. కొన్ని రోజులుగా సహకార సంఘం కార్యాలయాలు, పీఏసీఎస్లు, సొసైటీల ఎదుట ఉదయం నుంచే వందలాదిగా నిరీక్షిస్తున్నా యూరియా దొరక్కపోవడంతో ఆగ్రహ
‘వెళ్లొస్తా నాన్న.. బై బై’ అని కుమారుడికి చెప్తూ ఇంటి బయటకు వచ్చిన తండ్రి తన ఆటో ట్రాలీలో కూర్చున్నాడు. ట్రాలీని వెనక్కి తీస్తుండగా.. ఆ వెంట బుడిబుడి అడుగులు వేస్తూ వచ్చిన 13 నెలల కొడుకు ఆ చక్రాల కిందే పడి నల�
జిల్లాలో భూముల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన పలువురు నాయకులు అక్రమార్కులతో కలిసి విలువైన భూములను కాజేస్తున్నారు. దీంతో జిల్లాలో తరచూ భూతగాదాలు, ఘర్షణలు జరిగి శాంతిభద్రతలకు వి
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యా నిఫెస్టోలో ప్రకటించిన పింఛన్ల హామీని గాలికొదిలేసింది. తాము అధికారంలోకి వస్తే అన్ని రకాల పింఛన్లను పెంచుతామని హామీ ఇచ్చింది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో యూరియా కష్టాలు తగ్గడం లేదు. రైతులకు అదునుకు ఎరువు అందకపోవడంతో ధర్నాలు, ఆందోళనలు, రాస్తారో కోలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మ�
జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సహకార సంఘాల అధ్యక్షుల తొలగింపునకు ప్రభు త్వం కుట్ర చేస్తున్నది. గత ఎన్నికల్లో జిల్లాలో 90 శాతానికిపైగా సహకార సంఘాలను బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. అలాగే, జిల్లా సహకార �
జిల్లాలో యూరియా కోసం రోజురోజుకూ డిమాండ్ పెరుగుతున్నా సర్కారు మాత్రం అందించడంలో పూర్తిగా విఫలమవుతున్నది. వరి, పత్తి పంటల పెరుగుదలకు యూరియా ఎంతో అవసరం కావడంతో అన్నదాతలు ఉదయం ఆరు గంటల నుంచే యూరియా కోసం క్
యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. వారం రోజులుగా సరిపడా యూరి యా అందక వారు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. మండల కేంద్రంలోని ఆగ్రో రైతు సేవా కేంద్రం వద్దకు యూరియా కోసం రైతులు మంగళవారం ఉదయాన్నే వచ్చారు.