రంగారెడ్డి జిల్లా ఈర్లపల్లిలో భూ వివాదంపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి, కుటుంబసభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్పై కౌంటర్
ఈసారైనా ఎల్ఆర్ఎస్ ప్రక్రియ సాఫీగా సాగి తమ ప్లాట్లను ప్రభుత్వం క్రమబద్ధీకరించాలని పలువురు ప్లాట్ల యజమానులు కోరుతున్నారు. గతంలో ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం జిల్లాలో పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్న
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో కాంగ్రెస్లోని ఓ కీలక నాయకుడిపై పోలీసులు కేసు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. కేశంపేట పోలీసుల కథనం ప్రకారం కేశంపేటలో ఓ ఉపాధ్యాయురాలు స్థానికంగా కాంగ్రెస్ నాయకుడు �
తెలంగాణ ఆత్మగౌరవాన్ని సమున్నత శిఖ రాలకు చేర్చిన బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఘనంగా జరిగాయి. ఉద యం నుంచే పల్లె, పట్టణం అనే త�
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని తోలుకట్టా గ్రామ రెవెన్యూలో ఓ వ్యవసాయ క్షేత్రంలో భారీఎత్తున కోడి పందేలు నిర్వహించారు. హైదరాబాద్ నగరంతోపాటు రెండు తెలుగు రాష్ర్టాలకు చెందిన వ్యక్తులు పెద్�
స్థానిక సంస్థల ఎన్నికలు ముందుగా పం చాయతీలకా.. పరిషత్లకా..? అన్న ఉత్కం ఠ నెలకొన్నది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించినా ముందుగా వేటికి నిర్వహిస్తామన్నది మాత్రం చెప్పడం లేదు.
జిల్లాలో రైతుభరోసాకు ప్రభుత్వం ఎక్కడికక్కడ తూట్లు పొడుస్తున్నది. సాగుకు యోగ్యంకాని భూములంటూ 50,200 ఎకరాలకు కోత విధించడంతో సుమారు 25 వేల మంది రైతులు ఈ పథకానికి దూరం కానున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో జిల్లాలోన�
రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్పై దాడి జరిగింది. శుక్రవారం జరిగిన ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. రంగరాజన్ తండ్రి, ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ సౌందరరాజన్ ఫ�
ఇండస్ట్రియల్ పార్క్ కోసం రంగారెడ్డి జిల్లా, మహేళ్వరం మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో 131 మంది రైతుల నుంచి 198.21 ఎకరాల సీలింగ్ భూములు సేకరించేందుకు ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతున్నది. ఎలాంటి అనుమతుల్లేకుండా రాత్రి అయిందటే చాలు వందలాది లారీలు, టిప్పర్లు రోడ్లపైకి వచ్చి హైదరాబాద్తోపాటు నగర శివారులోని పలు ప్రాంతాలకు యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్�
ఓటేసి గెలిపించుకున్న పాపానికి నెలలుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని లగచర్లతోపాటు మిగతా మూడు తండాల ప్రజలు కన్నీరు పెడుతున్నారు. ఇటీవల లగచర్లలో జరిగిన పరిణామాలు..దాడులు.. కేసులు, అరెస్టులు తదితర ప్రభ�
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికల సందడి ప్రారంభమైంది. త్వరలోనే ఎన్నికలు జరుగుతాయన్న ప్రభుత్వ ప్రకటనతో గ్రామాల్లోని ఆశావహుల్లో హడావిడి మొదలైంది. కాగా, జిల్లాలో 531 గ్రామపంచాయతీలుండగా.. మొత్త
రాష్ట్రంలోనే రెవెన్యూ పరమైన కేసుల్లో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉన్నది. హైదరాబాద్ చుట్టూ జిల్లా విస్తరించి ఉన్నందున భూ సమస్యలు విపరీతంగా పెరిగాయి. దీంతో కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉన్నది. జిల్ల�