ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా నిరసనల హోరు కొనసాగుతున్నది. ఇటీవల జరిగిన లగచర్ల లడాయితో ఫార్మా బాధితులు భగ్గుమనగా.. తమ గుండెలు మండిపోయి తెగించి కొట్లాడుతుండగా.. ప్రజా శ్రేయస్సును విస్మరించి చేపట్టి�
పింఛన్ల పెంపు కోసం వృద్ధులు, దివ్యాంగులు ఆందోళనకు సిద్ధమయ్యారు. నేడు కలెక్టరేట్ల ఎదుట నిరసన తెలపాలని నిర్ణయించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికారంలోకి రాగానే పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చి గద్దెనెక్క
నాన్డ్యూటీ పెయిడ్ లిక్కర్పై ఆబ్కారీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్ అన్నారు. గురువారం ఆబ్కారీ భవన్లో నిర్వహించిన రం�
జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి ముందు నుయ్యి...వెనుక గొయ్యిలా మారింది. కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తర బడిగా ట్రాక్టర్లు, వ్యాన్ల ద్వారా నిరీక్షిస్తున్నా పట్టించుకోని అధికారులు.. దళారుల వాహనాలు వస్తే మాత్�
‘రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీ ఏర్పాటుకు ప్రభుత్వం భూములు సేకరించగా.. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు.. మేం అధికారంలోకి వస్తే ఎవరి భూములు వారికి తిరిగి ఇప్పిస్తామని, ఫార్మాసిటీని ర�
అధికారంలోకి రాకముందు అలవి కాని హామీలిచ్చి.. పవర్లోకి రాగానే అన్ని వర్గాలతోపాటు రైతన్న జీవితాలతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటమాడుతున్నదని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన
Telangana | నిబంధనల ప్రకారం అనధికారిక ఒప్పందాలు చెల్లవంటూ రైతులను చైతన్యపరిచి ఆ భూమిని రక్షించాల్సిన యంత్రాంగం ఆ అంశాలను మరిచి కొందరు వ్యక్తులను కాపాడే పనిలో నిమగ్నమవడం... తద్వారా చోటుచేసుకున్న హడావుడిలో తప్ప
రంగారెడ్డి జిల్లాలో వానకాల వరి కోతలు ముమ్మరమయ్యాయి. వడ్లు ఇండ్లకు చేరుతున్నాయి. అయినా కొనుగోలు కేంద్రాల ఊసేలేదు. ధాన్యాన్ని ఎక్కడ విక్రయించా లో తెలియక అన్నదాతలు అయోమయానికి గురవుతున్నారు.
జిల్లా రైతులకు రుణమాఫీ ఫికర్ పట్టుకున్నది. రుణమాఫీ ప్రక్రియ నేటికీ కొనసా గుతూనే ఉన్నది. అర్హులందరికీ పంట రుణాలను మాఫీ చేస్తామన్న కాంగ్రెస్ సర్కా రు మూడు విడతల్లో సగం మందికే మాఫీ చేసింది.
పరిశ్రమల నుంచి వస్తున్న నీటి కాలుష్యంతో కాశన్న కుంటలో చేపలు మృతిచెందాయి. ఈ విషయాన్ని మత్స్యకారులు ఇరిగేషన్ అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు వచ్చి చేపలను పరిశీలించి పొల్యూషన్ బోర్డు అధికార
ప్రతి ఏటా పత్తి రైతు ఏదో రకంగా చిత్తవుతున్నాడు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి సరైన ధర లేకపోవడం, సీసీఐ పెట్టే కొర్రీలు, అకాల వర్షాలతో ఆగమావుతున్నాడు. వేలకు వేలు పెట్టుబడి పెట్టి సాగు చేస
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ శశాంక గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 11 కేంద్రాల్లో జరిగే పరీక్షలకు 8,008 మంది హాజరుకానున్నట్లు తెలిపారు.
గచ్చిబౌలిలో యువతిపై లైంగికదాడి కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా ఆటోను గుర్తించిన పోలీసులు నిందితుడిని లింగంపల్లి గోపీనగర్లో నివాసముండే ప్రవీణ్గా గుర్తించారు.