రంగారెడ్డి జిల్లాలో రైతులపై మరోమారు గ్రీన్ఫీల్డ్ పిడుగు పడనున్నది. మీర్ఖాన్పేట సమీపంలో నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రోడ్డు కోసం రెండో విడత భూసేకరణకు ప్రభు త్వం నోటిఫికేషన్ జారీచేసింది.
కొత్త ఆశలు, కొంగొత్త ఊహలతో 2025 నూతన సంవత్సరానికి రంగారెడ్డి జిల్లా ప్రజలు స్వాగతం పలికారు. జిల్లావ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం నుంచే సంబురాలు ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి డీజేలు, పటాకుల హోరు నడుమ కేకులు కట�
లంబాడీల భాష ‘గోర్ బోలి’ని రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లో చేర్చి, అధికారికంగా ప్రకటించాలని లంబాడీల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాంబల్ నాయక్ డిమాండ్ చేశారు.
జిల్లాలో గంజాయి వ్యా పారం యథేచ్ఛగా సాగుతున్నది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టూ జిల్లా విస్తరించి ఉండడంతో వ్యాపారులు పలు ప్రాంతాలను ఎంచుకుని తమ దందాను కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్తోపాటు తెలంగా�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గ్రూప్-2 పరీక్షలు ఆదివారం సజావుగా సాగా యి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మొదటి పేపర్.. మధ్యాహ్నం 3 నుంచి 5:30 గంటల వరకు రెండో పేపర్ జరిగిం ది. అభ్యర్థులు అరగంట ముందుగానే పరీక్ష
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని రాయపోల్లో సోమవారం ఉద యం మహిళా కానిస్టేబుల్ నాగమణిని హత్య చేసిన ఆమె సోదరుడు పరమేశ్ను మంగళవారం రిమాండ్కు తరలించినట్టు ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ తెలి�
రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుని జీవనం సాగించే వారిపైకి లారీ దూసుకువెళ్లడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా పరిధిలోని చేవెళ్ల మండలం ఆలూర్ గ�
రంగారెడ్డిజిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో కులోన్మాద హత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఇబ్రహీంపట్నం పోలీసులు, రాయపోల్ గ్రామస్తుల కథనం ప్రకా రం.. రాయపోల్ గ్రామానికి చెందిన నాగలక్ష్మి (26
ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా నిరసనల హోరు కొనసాగుతున్నది. ఇటీవల జరిగిన లగచర్ల లడాయితో ఫార్మా బాధితులు భగ్గుమనగా.. తమ గుండెలు మండిపోయి తెగించి కొట్లాడుతుండగా.. ప్రజా శ్రేయస్సును విస్మరించి చేపట్టి�
పింఛన్ల పెంపు కోసం వృద్ధులు, దివ్యాంగులు ఆందోళనకు సిద్ధమయ్యారు. నేడు కలెక్టరేట్ల ఎదుట నిరసన తెలపాలని నిర్ణయించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికారంలోకి రాగానే పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చి గద్దెనెక్క
నాన్డ్యూటీ పెయిడ్ లిక్కర్పై ఆబ్కారీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్ అన్నారు. గురువారం ఆబ్కారీ భవన్లో నిర్వహించిన రం�
జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి ముందు నుయ్యి...వెనుక గొయ్యిలా మారింది. కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తర బడిగా ట్రాక్టర్లు, వ్యాన్ల ద్వారా నిరీక్షిస్తున్నా పట్టించుకోని అధికారులు.. దళారుల వాహనాలు వస్తే మాత్�
‘రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీ ఏర్పాటుకు ప్రభుత్వం భూములు సేకరించగా.. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు.. మేం అధికారంలోకి వస్తే ఎవరి భూములు వారికి తిరిగి ఇప్పిస్తామని, ఫార్మాసిటీని ర�
అధికారంలోకి రాకముందు అలవి కాని హామీలిచ్చి.. పవర్లోకి రాగానే అన్ని వర్గాలతోపాటు రైతన్న జీవితాలతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటమాడుతున్నదని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన