ఐఐటీయన్లు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి నాలుగో పారిశ్రామిక విప్లవంలోభారత్ కీలకపాత్ర ఐఐటీ హైదరాబాద్లో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ సంగారెడ్డి, జూన్ 2(నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం రూపొందించిన
వ్యవసాయాన్ని బలోపేతానికి కృషి చేస్తాం రైతులకు నిరంతరం అందుబాటలో ఉంటాం సహకార సంఘాల పాలకవర్గాల ప్రతిజ్ఞ జిల్లావ్యాప్తంగా సహకార సంఘాల వారోత్సవాలు మెదక్ మున్సిపాలిటీ/ కొల్చారం/ చిలిపిచెడ్/ తూప్రాన్/మన�
వికారాబాద్ డీఈవో రేణుకాదేవి గొట్లపల్లి మోడల్ స్కూల్, పెద్దేముల్ బాలుర ఉన్నత పాఠశాలల తనిఖీ సమయ పాలన పాటించాలని ఉపాధ్యాయులకు సూచన పెద్దేముల్, జూలై 2: మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించకపోతే మధ్యా హ్న భోజ�
ఎస్సీ వర్గీకరణ చేయాలి దళిత సంఘాల డిమాండ్ సడక్ బంద్ సందర్భంగా ముందస్తు అరెస్టులు వెల్దుర్తి/ పెద్దశంకరంపేట/ కొల్చారం/ కొల్చారం/ రామా యంపేట, జూలై 2 : మాసాయిపేట మండలంలోని 44వ జాతీయ రహదారిపై బీజేపీ జాతీయ కార్�
ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ విజయభాస్కర్, మెదక్ మండల ఈఈ కమలాకర్ పాఠశాలల్లో క్షేత్రస్థాయి ప్రదర్శనలు టేక్మాల్/ శివ్వంపేట, జూలై 2 : మిషన్ భగీరథ నీటిలో సరైనన్ని పోషకాలు ఉంటాయని, ప్రజలు భగీరథ నీటిని తాగితే ఆరోగ్
పెద్దఅంబర్పేట, జూలై 2 : వేడుక ఏదైనా పాఠశాలలు వేదికగా మారుతున్నాయి. విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నాయి. సంబురాలు నిర్వహిస్తూనే సంస్కృతి, సంప్రదాయాల గురించి వివరిస్తున్నాయి. విద్యార్థులు సైతం
కులకచర్ల, జూలై 1: ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఇతర విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని, విద్యార్థులు తమ లక్ష్య సాధనకోసం కృషిచేయాలని కులకచర్ల తహసీల్దార్ రమేశ్ అన్నారు. శుక్రవారం కులకచర్ల మండల కేంద్రంలో�
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కల్యాణలక్ష్మి చెక్కులు అందజేత షాద్నగర్టౌన్, జూలై 1 : ప్రజా సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలిచిందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. పట్టణంలోని మండల పరిషత
ప్రతి గ్రామానికి 18వేల మొక్కలు నర్సరీల్లో సంరక్షణ చర్యలు పర్యావరణ పరిరక్షణకు కృషి గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనంతో ఆహ్లాదకరం కొందుర్గు, జూలై 1: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంతో గ్
వేగంగా తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాల పనులు క్రీడాకారులకు వరంగా మారిన మైదానాలు 566 పంచాయతీల్లో క్రీడాప్రాంగణాలకు శ్రీకారం 414 ఎకరాలు గుర్తింపు తాండూరు రూరల్, జూలై 1 : గ్రామీణ ప్రాంతాల్లో యువతలో దాగి ఉన్న �
వారానికి రెండుసార్లు రైతు వేదికల్లో సమావేశాలు ప్రభుత్వ సూచనలు, సలహాలను రైతులకు వివరిస్తున్న అధికారులు సాగు సమస్యల పరిష్కారం సకాలంలో సత్వర సేవలు హర్షం వ్యక్తం చేస్తున్న రైతన్నలు షాద్నగర్టౌన్, జూలై 1:
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి యాచారం, జూలై 1: రాష్ర్టాభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని కిషన్పల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీల నుంచి ఎమ్మె�
రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గీతారెడ్డి కడ్తాల్, జూలై 1: పంటల సాగుపై రైతులకు మండల వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గీతారెడ్డి అన్నారు. శుక్రవారం ఆమ�
వికారాబాద్, జూలై 1: తల్లిదండ్రులు జన్మనిస్తే, వైద్యులు పునర్జన్మనిస్తారని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వికారాబాద్ అనంతగిరిలో వైద్