మండలంలోనే ఆదర్శ గ్రామంగా.. పల్లెప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు రంగారెడ్డిజిల్లాలోనే ఆదర్శంగా నిలిచిన గ్రామం రూ.40లక్షలతో పనులు తెలంగాణ క్రీడా ప్రాంగణం ఏర్పాటు గ్రామంలో విరివిగా మొక్కల పెంపకం.. పచ్చదనంతో
42 ఎకరాల విస్తీర్ణంలో రూ .50 కోట్లతో పనులు పూర్తి అందుబాటులోకి రానున్న 30 ప్రభుత్వ శాఖల సేవలు ప్రజలకు తీరనున్న దూరభార సమస్య ఆదిబట్ల, జూలై 2 : కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పర�
ఆరుతడి పంటలతో సన్నకారు రైతు ప్రస్థానం కూరగాయల సాగుతో నికర లాభం రైతు బోయిని రాజు ఆదర్శం వర్గల్, జూలై 2: అద్దెకరమే ఆయనకు ఆదెరువైంది.. ఆరుతడి పంటలు అతనికి నికర ఆదాయం తెచ్చి పెడుతున్నది. వర్గల్ మండలం సింగాయిప
తమిళనాడులో విధులు సాలెం రేంజ్ డీఐజీగా బాధ్యతలు సర్కారు బడిలోనే కొనసాగిన చదువులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నారు.. ఉన్నత స్థాయికి ఎదిగారు. తమిళనాడు రాష్ట్రంలో వివిధ బాధ్యతలు నిర్వర్తించి, ప్రస్తుత
ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ పథకానికి అర్హులను గుర్తించాలి 18 నుంచి 40 సంవత్సరాల వారు అర్హులు సంగారెడ్డి జిల్లా లక్ష్యం 6,700, ఇప్పటి వరకు 1000 మంది ఎన్రోల్ ఈనెల 15లోగా లక్ష్యాన్ని చేరుకోవాలి కలెక్టర్ డ�
పోయిన ఫోన్ కోసం ప్రత్యేక వెబ్సైట్.. ముఖ్యమైన డాటాను డిలీట్ చేయొచ్చు ఫోన్ పనిచేయకుండా చేయొచ్చు టెలికాం శాఖ ప్రత్యేక వెబ్సైట్ బ్యాంకు ఖాతా, ఇతర పాస్వర్డులు ఇతరుల చేతికి చిక్కకుండా ఏర్పాట్లు కొన్న�
ఘటనాస్థలిని పరిశీలించిన వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా కేసును ఛేదిస్తామని వెల్లడి కులకచర్ల, జూలై 2: కులకచర్ల పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో దొంగలు సినీఫక్కీలో చోరీకి పాల
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ‘ఆరోగ్య శ్రీ’ మెదక్ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్న సేవలు 20 పీహెచ్సీల్లో జూన్ 2 నుంచి అమలు 53 రకాల వ్యాధులకు చికిత్స వైద్యులకు శిక్షణ ఇచ్చిన ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తు
ఏ మొహం పెట్టుకొని వచ్చారు బీజేపీ నాయకులను నిలదీసిన ప్రజలు రెండు రోజుల పర్యటనలో ప్రజల నుంచి స్పందన కరువు బీజేపీలో రచ్చకెక్కిన విభేదాలు, కుమ్ములాటలు జాతీయ నేతల ముందు పరువు తీసుకున్న నేతలు ఎవరికి వారే యమున
కష్టపడి చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలి సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి ఏసీపీ దేవారెడ్డి సిద్దిపేట అర్బన్, జూలై 2 : ప్రతిఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఏసీపీ దేవారెడ్డి సూచించారు. శనివారం సిద్దిప�
ఘనంగా అంతర్జాతీయ సహకార దినోత్సవం జెండాను ఆవిష్కరించిన చైర్మన్లు మిరుదొడ్డి, జూలై 2 : రైతుల ఆర్థికాభివృద్ధికి సహకార సంఘం బ్యాంకు ఎంతో దోహదపడుతుందని పీఏసీఎస్ వైస్ చైర్మన్ లింగాల రాజలింగారెడ్డి అన్నార�
కొమురవెల్లి మల్లన్నకు టెండర్లతో మస్తు ఆదాయం పెరిగిన మొక్కుబడి తలనీలాల టెండర్లు టెండర్లలో పాల్గొన్న14మంది వ్యాపారులు రూ.84లక్షలకు హక్కులు అప్పగించిన లయవర్గాలు రికార్డు స్థాయిలో స్వామి వారి ఖజానాకు లాభా�
డీపీవో, డీఆర్డీవో, జడ్పీ సీఈవో ఉపాధి హామీ పనులపై సమీక్ష పటాన్చెరు, జూలై 2 : ప్రతి గ్రామపంచాయతీ పచ్చదనంతో కళకళలాడాలని జిల్లా అధికారుల బృందం కోరింది. శనివారం పటాన్చెరు పట్టణంలోని ఎంపీపీ సమావేశ మందిరంలో ఎం�