తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డికొమురయ్య 76వ వర్ధంతిని సోమవారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కుర్మసంఘంతో పాటు వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వ హిస్తున్న తెలంగాణ హరిత హారం కార్యక్రమానికి పల్లెల్లో జోరుగా పనులు సాగుతున్నాయి. పల్లెలు పచ్చదనంతోఉండేందు కు ప్రజాప్రతినిధులు,
వికారాబాద్ జిల్లాకు రెండు బస్తీ దవాఖానలు మంజూరు అందనున్న తక్షణ చికిత్స, ఉచితంగా మందులు ఇప్పటికే మద్గుల్ చిట్టంపల్లి బస్తీ దవాఖానలో అందుతున్న వైద్య సేవలు తుది దశలో తాండూరు బస్తీ దవాఖాన ఏర్పాటు పనులు ఆ
30 నుంచి 50 పడకలకు రూపాంతరం పెరుగనున్న సిబ్బంది.. అందనున్న నిరంతర సేవలు ప్రస్తుతం నిత్యం 500 నుంచి 1000 మంది వరకు వస్తున్న రోగులు అన్ని వ్యాధులకు ప్రత్యేక వైద్య నిపుణుల నియామకం ఇక నుంచి వైద్య పరీక్షలన్నీ ఇక్కడే.. �
మహేశ్వరం నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆర్కేపురం, జూలై 3: ప్రధాని మోదీకి సరైన పోటీదారు సీఎం కేసీఆర్ మాత్రమేనని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇం�
కొనుగోలుపై ఆసక్తి చూపుతున్న జనం మారుతున్న గ్రామాల రూపురేఖలు తుర్కయాంజాల్, జూలై 3 : హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ)అభివృద్ధి చేస్తున్న లేఅవుట్లతో శివారు ప్రాంతాల రూపురేఖలు పూర్తిగా మారిపో
సత్ఫలితాలిస్తున్న హరితహారం పెద్ద ఎత్తున నాటిన మొక్కలు మొక్కల సంరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు ఏపుగా పెరిగిన వేప, గుల్మొహర్, అల్లనేరేడు, బాదం, టేకు తదితర మొక్కలు పచ్చని తోరణాల్లా మారిన ప్రభుత్వ కార్యాలయ�
మార్కెట్ యార్డు, ఆటోనగర్, పారిశ్రామిక వాడ నిర్మాణాలకు భూమి కేటాయిస్తూ జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాండూరు, జూలై 3: తాండూరును అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. గతంల�
ఏటా లక్ష్యానికి మించి రైతులకు రుణాలిస్తున్న సహకార బ్యాంకులు ఈ ఏడాది రూ.200 కోట్ల రుణాలే లక్ష్యం నాలుగేండ్లుగా 34 బ్రాంచీల్లో 100 శాతానికిపైగా.. ప్రతి ఏడాది దాదాపుగా 80 వేల మందికి పంట రుణాలు గడిచిన ఐదేండ్లలో రైత�