బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి రథోత్సవం బుధవారం సాయంత్రం వైభవంగా జరిగింది. రంగురంగు పూలతో అలంకరించిన రథంపై ప్రతిష్ఠించిన అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ దంపతులు పూజలు నిర్వహించి రథాన్ని ముందుక
‘కార్పొరేట్కు దీటుగా సర్కార్ బడులు తీర్చిదిద్దబడుతున్నాయి.. మన ఊరు - మన బడి కార్యక్రమంతో పాఠశాలల్లో సకల సౌకర్యాలు సమకూరుతున్నాయి..’ అని విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు.
లీటర్ కూల్డ్రింక్ తాగినాక బాటిల్ను ఏం చేస్తారని ఎవరినైనా ప్రశ్నిస్తే.. నీళ్ల కోసం ఉపయోగిస్తామనో లేదా బయట పడేస్తామనో సమాధానం వస్తుంది.ప్లాస్టిక్ బకెట్ పాతబడి విరిగిపోయాక ఏం చేస్తారని ఎవరైనా అడిగి
పరిగి నియోజకవర్గంలో విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం రూ. 100 కోట్లు వెచ్చిస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. మంగళవారం పరిగి లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఇంటర్మీడియెట్, పదవ తరగతి
హరిత తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎనిమిదో విడుత హరితహారానికి రంగారెడ్డి జిల్లాలోని 558 గ్రామ పంచాయతీల
అత్యధికంగా జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా రూ.84.49 కోట్లు అత్యల్పంగా కొడంగల్ ఎస్ఆర్వోలో రూ.14.69 లక్షలు మే నెలతో పోలిస్తే జూన్లో రూ.25 కోట్ల మేర పెరిగిన ఆదాయం జూన్లో 21,449 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు