ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కడ్తాల్, జూలై 15: రాష్ట్రంలోని సబ్బండ వర్ణాలకు సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంల
నందిగామ, జూలై 15 : దళిత బంధు పథకంతో దళితులు ఆర్థికాభివృద్ధిని సాధిస్తున్నారని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మండలం గూడురు గ్రామానికి చెందిన అశోక్కు దళిత బంధు పథకం ద్వారా మంజూరైన వాహనాన్ని శుక్�
విడిభాగాలుగా చేసి 500 కేవీఏ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లోని 850 కేజీల కాపర్ వైర్, 350 లీటర్ల ఆయిల్ తస్కరణ వాటి విలువ సుమారు రూ.12 లక్షలు : నిర్వాహకులు ఘటనాస్థలిని పరిశీలించిన పెద్దేముల్ ఎస్ఐ కేసు నమోదు పెద�
పరిగి, జూలై 15: ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసులను వివక్ష లేకుండా సమర్థవంతంగా పరిష్కరిస్తున్నట్లు వికారాబాద్ కలెక్టర్ నిఖిల తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి శాఖల ఆధ�
బహుళప్రయోజనాలిస్తున్న పంచాయతీ ట్రాక్టర్ సత్ఫలితాలనిస్తున్న సీఎం కేసీఆర్ నిర్ణయం రంగారెడ్డి జిల్లాలో 558 జీపీలకు ట్రాక్టర్లు పారిశుధ్యం,హరితహారంలో ట్రాక్టరే కీలకం ఉదయం చెత్త సేకరణ, సాయంత్రం మొక్కలకు
లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్లకు అవకాశం దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట మొదటి విడుతలో కోట్పల్లి మండలంలో 17 మంది లబ్ధిదారుల ఎంపిక 15 మందికి యూనిట్ల అందజేత.. త్వరలో మరో ఇద్దరికి.. కోట్పల్లి, జూలై 10 : దళ�
హరితహారం కింద మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు 24నర్సరీల్లో 4.32లక్షల మొక్కలు సిద్ధం ప్రతి నర్సరీలో 18,000 వివిధ రకాల మొక్కల పెంపకం.. గుంతలు తీయిస్తున్న అధికారులు యాచారం, జూలై 10 : తెలంగాణకు హరితహారంలో భాగంగా పచ్చదనాన�
ఈద్గా, మసీద్ల వద్ద ముస్లింల ప్రార్థనలు శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు తాండూరు, జూలై 10: త్యాగానికి ప్రతీకగా సల్లేలాహు ఆలైవలంను స్మరించుకునేందుకు నిర్వహించే బక్రీద్ (ఈద్-ఉల్-జుహా) పండుగను ఆదివ�
కొడంగల్, జూలై 10: 28 ఏండ్ల తరువాత బాల్యమిత్రులు ఒక చోట కలుసు కోవడం చెప్పుకోలేని మధుర అనుభవం. ఆదివారం స్థానిక మంజునాథ ఫంక్షన్ హాల్లో స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 1993-94 విద్యా సంవత్సరంలో పదో తరగ
పరిగి, జూలై 10 : జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. జిల్లాలోని పలు ప్రాంతాలలో మో స్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. శనివారం పగలు చిరుజల్లులు కురియగా రాత్రి సమయంలో భారీ వర్షం కురిసింది. జిల్లాలోని వాగులు, వంక�
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ పరిగి/ఇబ్రహీంపట్నం, జూలై 10: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ జిల్లా కలెక్టర్ల
వర్షానికి దెబ్బతిన్న ఇండ్లు పోటెత్తిన వరద నీరు పెద్దేముల్, జులై 9 : రెండు మూడు రోజులుగా మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో కురిసిన వర్షానికి ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. శనివారం మండల పరిధిలోని గొట్ల�
నవాబుపేట మండలంలో జోరుగా సాగుతున్న ‘హరితహారం’ 32 గ్రామాల్లో ఐదు లక్షల పైచిలుకు మొక్కలు నాటాలన్నదే అధికారుల లక్ష్యం నాటిన ప్రతి మొక్కకు ట్రీ గార్డుల ఏర్పాటు ఇదివరకు నాటిన మొక్కల చుట్టూ కలుపుమొక్కల తొలగిం�