పేదలను దృష్టిలో ఉంచుకొని విద్య, వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర ఎస్సీ, గిరిజన, బీసీ, మైనార్టీ, వికలాంగుల, వయోజనుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
గ్రేటర్లో కొవిడ్ కేసులు అనూహ్యంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 658 కేసులు నమోదు కాగా, అందులో కేవలం హైదరాబాద్ నగరంలోనే 316 కేసులు నమోదు కావడం ఆందోళనకర విషయమని వైద్యులు అంటున్నారు.
రాష్ట్రంలోనే వికారాబాద్ జిల్లాలో అత్యధికంగా కంది పంట సాగవుతున్నది. ఏటా 1.80లక్షలకుపైగా ఎకరాల్లో రైతులు కందిని సాగు చేస్తున్నారు. ప్రధానంగా జిల్లాలోని తాండూరు కందిసాగుకు పెట్టింది పేరు. దీంతో ఇక్కడ కంది �
మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను నందనవనంగా మార్చారు పోలీసు సిబ్బంది. సీఐ లింగయ్య ఆధ్వర్యంలో మొక్కలను సంరక్షిస్తుండడంతో ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ 23న మంచాల మండలం జాపాల-కాగజ్ఘట్ అడవి ప్రాంతంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరవుతున్నారని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ప్రశాంత్ కుమార్రెడ్డి అ
అసత్య ఆరోపణలతో రంగారెడ్డి జిల్లాలో కేంద్ర బృందాల విస్తృత పర్యటనలు అధిక సంఖ్యలో కూలీలు హాజరుకావడంపై అనుమానాలు ఇబ్రహీంపట్నం,అబ్దుల్లాపూర్మెట్ మండలాల్లో పలు పనుల తనిఖీ 2017-18లో చేసిన పనులు చూపించాలంటూ ఆర�
ఎనిమిదేండ్లుగా ఊసెత్తని కేంద్ర సర్కార్ మూడుసార్లు సర్వే చేసినా అమలుకు నోచుకోని కొత్త రైల్వే లైన్ నిర్మాణం ఎంఎంటీఎస్ పొడిగింపు ఉత్తుత్తిదే.. నిధుల కేటాయింపులో ఏటా నిరాశే.. రైల్వే లైన్ పూర్తైతే 40 గ్రా�
ఎంపికైన బొంరాస్పేట పీహెచ్సీ పచ్చదనం.. పరిశుభ్రత,ఉత్తమ సేవలకుగాను పురస్కారం అవార్డు కింద దవాఖానకు రూ.2లక్షల నిధులు గత ఏడాది పీహెచ్సీకి ఎనక్వాస్ సర్టిఫికేషన్ హర్షం వ్యక్తం చేసిన సిబ్బంది, మండల ప్రజలు
‘మీతో-నేను’లో వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మర్పల్లి, జూలై 19: వర్షాకాలం సందర్భంగా గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మ�
జిల్లా పారిశ్రామిక కేంద్రం జీఏం రాజేశ్వర్రెడ్డి కడ్తాల్, జూలై 19 : నిరుద్యోగ యువత ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని జిల్లా పారిశ్రామిక కేంద్రం జీఏం రాజేశ్వర్రెడ్డ�
పెద్దేముల్, జూలై 19: ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత పాఠ్య పుస్తకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ అనురాధ, జడ్పీటీసీ ధారాసింగ్ అన్నారు. మంగళ వారం మండల పరిషత్ కార్యాలయంలో ఇన్చార్జి ఎంఈ�