హైదరాబాద్లోని పర్యాటక ప్రాంతాలను దర్శించేం దుకు అవకాశం సందర్శన తర్వాత సాయంత్రం తిరిగి తీసుకురానున్న బస్సులు అదనపు చార్జీలు లేకుండా సాధారణ చార్జీలే వసూలు విస్తృత ప్రచారానికి టీఎస్ ఆర్టీసీ ఏర్పాట్లు
మండలానికి రెండు చొప్పున 54 స్కూళ్లలో మౌలిక వసతుల కల్పన శరవేగంగా మన ఊరు-మన బడి పనులు తొలి విడుతలో 464 స్కూళ్లకుగాను, 247 స్కూళ్లలో పనులు షురూ రూ.97.97 కోట్లతో చేపట్టనున్న 1712 పనులు 398 స్కూళ్లకు పరిపాలన అనుమతులు మంజూరు �
చేవెళ్ల బస్టాండ్ పునర్నిర్మాణానికి ప్రభుత్వం రూ.మూడు కోట్లు మంజూరు చేసింది. ఈ సందర్శంగా శుక్రవారం చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి బస్టాండ్ ఆవరణలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చేవెళ్ల బ�
వందశాతం ఉత్తీర్ణత సాధించినపలు ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు అభినందించిన ఉపాధ్యాయులు షాబాద్, జూన్ 30: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. షాబాద్ మోడల్ స్కూల్ వ�
అతి సులభమైన ఖర్చులేని వ్యాయామం నడకే.. సమయం లేక కొందరు.. బద్ధకంతో మరికొందరు నడకకు దూరం వాకింగ్ చేస్తే అన్ని అనారోగ్య సమస్యలకు చెక్.. అనారోగ్యాన్ని దూరం చేసి.. ఆరోగ్యాన్ని దగ్గర చేసేదే నడక. జ్వరం నుంచి పక్షవ�
నేడు జాతీయ వైద్యుల దినోత్సవం ఇబ్రహీంపట్నంరూరల్, జూన్ 30 : రోగుల ప్రాణాలను కాపాడటంతో వైద్యుల కృషి అజరామరం. అనుక్షణం ఆరోగ్యాన్ని, శారీరక, మానసిక స్థెర్యాన్ని అందించే మానవరూపంలోని దేవుళ్లు వైద్యులు. ఊపిరిప
వికారాబాద్ జిల్లాలోని ఆరు మండలాల్లో విజయవంతంగా సాగుతున్నవ్యవసాయ పనిముట్ల అద్దె కేంద్రాలు కొత్తగా తొమ్మిది మండలాల్లో ఏర్పాటుకు ప్రతిపాదనలు ప్రభుత్వ సబ్సిడీతో పరికరాల కొనుగోలు రైతులకు అద్దెకు ఇస్తు�
రంగారెడ్డి జిల్లాలో 47,157 మంది విద్యార్థుల్లో 42,460 మంది పాస్ వికారాబాద్ జిల్లాలో 14,226 మంది విద్యార్థుల్లో 12,863 మంది.. ఫలితాల్లో సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటర
ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలలకు.. రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో చేరిన 9,890 మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ల నుంచి 3,972 మంది .. రాజేంద్రనగర్, గండిపేట మండలాల్లో వెయ్యికిపైగా చేరిక ‘మన ఊరు-మన బడి�
గులాబీ కండువా కప్పుకున్న నలుగురు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ సింధూజ, ఇతర నేతలు కొన్ని రోజుల ముందే ఢిల్లీలో ప్రధాని భేటీలో పాల్గొన్న కార్పొరేటర్లు పార్టీ జాతీయ క�
రంగారెడ్డి జిల్లాలో 33 వేల ఎకరాలు దాటిన ఆయా పంటల సాగు అందులో 30 వేల ఎకరాల్లో పత్తి పంట సాగే.. వానకాలంలో 4,88,597 ఎకరాల్లో పంటల సాగు అంచనా ఇప్పటివరకు 11,474 మెట్రిక్ టన్నుల ఎరువుల విక్రయం అందుబాటులో సరిపడా విత్తనాలు, ఎ
“కష్టపడి చదివితే విజయం వరిస్తుంది. అర్హతను బట్టి ఉద్యోగాన్ని ఎంపిక చేసుకోవాలి. సామాజిక అంశాలతోపాటు ప్రధాన వార్తా పత్రికల్లోని అంశాలను విశ్లేషించుకోవాలి.
నియోజకవర్గంలోని కాం గ్రెస్ పార్టీలో నెలకొన్న గ్రూపు తగాదాలు తారస్థాయికి చేరాయి. మొదటినుంచి గ్రూపు తగాదాలకు పెట్టింది పేరుగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఇటీవల వర్గపోరు మరింత తీవ్రమైంది.