రంగారెడ్డి జిల్లాలో కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం జోరుగా సాగుతున్నది. గ్రా మాలు, పట్టణాల్లో ఏర్పాటు చేస్తున్న శిబిరాలకు ప్రజలు అధికంగా తరలివచ్చి .. కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు.. వైద్యులు అవసరమ�
Telangana | సీఎం కేసీఆర్ ఆదేశాలతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మొదటి దశ తాగునీటి పనులు జోరందుకున్నాయి. జూలై మాసాంతానికి పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు శ్రమిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్త�
ఇష్టమైన ఫుడ్ తింటూ.. పచ్చిక బయళ్లలో చల్లని పిల్లగాలులు వీస్తుండగా ఆకాశ పందిరి కింద బిగ్ స్క్రీన్పై సినిమాను చూడాలని ఎవరు మాత్రం కోరుకోరు. అలాంటి మధురానుభూతిని సినీ ప్రియులకు అందించేందుకు ఇప్పుడు హైద�
మహిళల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్ర మహిళా కమిషన్ నిరంతరం కృషి చేస్తున్నదని చైర్పర్సన్ వి.సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. చైర్పర్సన్ నేతృత్వంలో సభ్యులు షహీన్, రేవతి, సూదం లక్ష్మి, పద్మ, ఈశ్వరీబాయ
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా మంగళవారం చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 14,412 మం�
మర్పల్లి, మోమిన్పేట మండలాల్లోని 13 గ్రామాల్లో సుమారు 2వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు కంటి వెలుగు కార్యక్రమం ఓ వరంలా మారింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న క్యాంపులకు కంటి సమస్యలతో వచ్చిన వారికి వైద్యసిబ్బంది కంటి పరీక్షలు నిర్వహించి కండ్ల అద్దాలు, మందులు అంద�
కులవృత్తుల సంక్షేమానికి తెలంగాణ సర్కారు పెద్దపీట వేస్తున్నది. ఇందులో భాగంగా మత్స్యకారులకు ప్రాధాన్యతనిచ్చి చేపల వేటకు సంబంధించిన సామగ్రి, వాహనాలను సబ్సిడీపై అందించడంతో పాటు అర్హులకు సంక్షేమ ఫలాలను అ�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై ఊరట లభించింది.
పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. సామాజిక భద్రతలో భాగంగా వారికి సురక్షితమైన, గౌరవప్రదమైన జీవితాన్ని అందిస్తున్నది. ఇందుకోసం 2014లో ఆసరా పింఛన్ పథకాన్ని తీసుకొచ్చింది.
‘మన ఊరు - మన బడి’ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పారదర్శకంగా జరగాలని విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊర�
కార్ల రిజస్ట్రేషన్లలో రంగారెడ్డి జిల్లా టాప్ గేర్లో దూసుకెళ్తున్నది. తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నివేదిక 2021-22 ప్రకారం 38,074 కార్లతో జిల్లా అగ్ర స్థానంలో నిలువగా తర్వాతి స్థానంలో మేడ�