టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న చరిత్రాత్మక నిర్ణయంతో మంగళవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగుల సంబురాలు అంబరాన్నంటాయి. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చ�
ఎన్నికల బదిలీల్లో భాగంగా జిల్లాలో భారీగా తహసీల్దార్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు తాసీల్దార్లను బదిలీ చేస్తూ సీసీఎల్ఏ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే జిల్లాలో పనిచేస్తున్న 14 మంది తహసీల్దార్లను ఇతర జ�
రానున్న అసెంబ్లీ ఎన్నికలను శాంతియుత, స్వేచ్ఛా వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సహకరించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ డి.అమోయ్కుమార్ అధికారుల�
మూడు రోజులుగా రంగారెడ్డి జిల్లాలో ముసురువాన కురుస్తున్నది. దీంతో చెరువులు, కుంటల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతున్నది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మూసీ ఉప్పొంగి ప్రవహిస్తున్నది. అక్కడక్కడా పంట
Rangareddy | రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లిలో ఓ నవ వధువు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. అత్తింపు వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తున్నది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చ�
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి ధరణిపై తప్పుడు ప్రచారం చేయడం అలవాటైపోయిందని, రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్కు వెళ్తే ప్రజలు ఆయనను బట్టలిప్పి కొడుతారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించ�
రంగారెడ్డి జిల్లాలో కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం జోరుగా సాగుతున్నది. గ్రా మాలు, పట్టణాల్లో ఏర్పాటు చేస్తున్న శిబిరాలకు ప్రజలు అధికంగా తరలివచ్చి .. కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు.. వైద్యులు అవసరమ�
Telangana | సీఎం కేసీఆర్ ఆదేశాలతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మొదటి దశ తాగునీటి పనులు జోరందుకున్నాయి. జూలై మాసాంతానికి పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు శ్రమిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్త�
ఇష్టమైన ఫుడ్ తింటూ.. పచ్చిక బయళ్లలో చల్లని పిల్లగాలులు వీస్తుండగా ఆకాశ పందిరి కింద బిగ్ స్క్రీన్పై సినిమాను చూడాలని ఎవరు మాత్రం కోరుకోరు. అలాంటి మధురానుభూతిని సినీ ప్రియులకు అందించేందుకు ఇప్పుడు హైద�
మహిళల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్ర మహిళా కమిషన్ నిరంతరం కృషి చేస్తున్నదని చైర్పర్సన్ వి.సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. చైర్పర్సన్ నేతృత్వంలో సభ్యులు షహీన్, రేవతి, సూదం లక్ష్మి, పద్మ, ఈశ్వరీబాయ
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా మంగళవారం చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 14,412 మం�
మర్పల్లి, మోమిన్పేట మండలాల్లోని 13 గ్రామాల్లో సుమారు 2వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు కంటి వెలుగు కార్యక్రమం ఓ వరంలా మారింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న క్యాంపులకు కంటి సమస్యలతో వచ్చిన వారికి వైద్యసిబ్బంది కంటి పరీక్షలు నిర్వహించి కండ్ల అద్దాలు, మందులు అంద�