దళిత బంధు సాయంతో దండిగా ఉపాధి రంగారెడ్డి జిల్లాలో మొదటి విడుతలో 697 యూనిట్లు మంజూరు ఇప్పటివరకు 614 యూనిట్లకు రూ.61.40 కోట్ల నిధులు విడుదల 567 మంది లబ్ధిదారులకు గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తి రంగారెడ్డి, ఆగస్టు 3, (నమస�
అన్నదాత కుటుంబాలకు దన్నుగా రైతే బీమా నాలుగేండ్లలో 3635 మంది రైతుల కుటుంబాలకు రూ.181.75 కోట్లు అందజేత ఈ నెల 31 వరకు కొత్తవారి నుంచి దరఖాస్తులకు ఆహ్వానం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్ర సర్కార్ అన్�
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 2.11 లక్షల ఎకరాల వివరాలు నమోదు 3 లక్షల ఎకరాలకుపైగా పంటల సాగు రైతుల వారీగా క్షేత్రస్థాయిలో వివరాలను సేకరిస్తున్న ఏఈవోలు రంగారెడ్డి జిల్లాలో పంటల వివరాల నమోదు ప్రక్ర�
కుంట్లూరులో అందుబాటులోకి క్రీడా ప్రాంగణం రెండెకరాల స్థలంలో ఏర్పాటు సందడి చేస్తున్న చిన్నారులు, యువకులు ఎమ్మెల్యే మంచిరెడ్డి చొరవతో సమకూరుతున్న సౌలతులు పెద్దఅంబర్పేట, జూలై 21: ఒకప్పుడు ముళ్ల చెట్లతో ని�
చిన్న, చిన్న విషయాలను పెద్దవిగా చేసుకుంటున్న దంపతులు ఏండ్లుగా సాగిన సంసారానికి బీటలు మానసికంగా కృంగిపోతున్న భార్యాభర్తలు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇంట్లో మ్యాగీ వంటకం ఆలస్యం కావడంతో భార్యాభర్తల మధ్య గొడ�
జిల్లాలో 14,750 ఎకరాల్లో సాగు ఈ విత్తనాలతో అధిక దిగుబడితోపాటు పంటలకు మేలు బొంరాస్పేట, జూలై 21: పంటల సాగులో రసాయనిక ఎరువుల వాడకంతో అనేక అనర్థాలు సంభవిస్తున్నాయి. నేల భౌతిక లక్షణాలు దెబ్బతిని నీటిని నిల్వ చేసే �
తాండూరు రూరల్, జూలై 21: ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతున్నదని తాండూరు ఎంపీపీ అనితాగౌడ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని మల్కాపూర్ జడ్పీహెచ్ఎస్, కోటబాసుపల్లి పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత ప
మూడ్రోజుల కిందట పురుగులమందు తాగి బలవన్మరణం ఆలస్యంగా వెలుగులోకి.. అబ్దుల్లాపూర్మెట్ ఠాణా పరిధిలో ఘటన మాల్ పోలేపల్లికి చెందినవారిగా గుర్తింపు పెద్దఅంబర్పేట, జూలై 21 : ప్రేమ పెండ్లికి పెద్దలు అడ్డుపడుత
మండలంలోని రావిచేడ్ గ్రామంలో ఘటన గొర్రెలను పరిశీలించిన ఎమ్మెల్సీ నారాయణరెడ్డి కడ్తాల్, జూలై 21 : వీధి కుక్కల దాడిలో 20 గొర్రెలు మృతి చెందిన సంఘటన మండలంలోని రావిచేడ్ గ్రామంలో జరిగింది. ఘటనకి సంబంధించి స్థ�
ఎమ్మెల్యే కాలె యాదయ్య బాధిత కుటుంబానికి రూ.2 లక్షల బీమా చెక్కు అందజేత చేవెళ్ల రూరల్, జూలై 21 : టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు పార్టీ ప్రమాద బీమాతో భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవ
కమనీయంగా లష్కర్ బోనాలు ఉజ్జయినీ మహంకాళి ఆలయానికి పోటెత్తిన భక్తులు రెండేండ్ల విరామం తర్వాత కళకళ తెల్లవారుజాము నుంచే బారులు అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పణ బంగారు బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత దర్�
కొడంగల్, పరిగి, తాండూరు, వికారాబాద్లలో సంచార పశువైద్యశాలలు ఒక్కో వాహనంలోడాక్టర్, పారావెట్, డ్రైవర్, సహాయకుడు వాహనంలోనే అవసరమైన అన్ని మందులు 2017 సెప్టెంబర్ 17 నుంచి అందుతున్న సేవలు టోల్ ఫ్రీ నం.1962కు ఫో�
శివసత్తులు, పోతరాజుల విన్యాసాల మధ్య బోనాల ఊరేగింపు ప్రదక్షిణలు చేసి నైవేద్యాలు సమర్పించిన మహిళలు పాల్గొన్న ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామాల పెద్దలు మోమిన్పేట, జూలై 17 : మండల పరిధిలోని చిన్న �
కేంద్రంలోని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధి మంద జగన్నాథం ఆమనగల్లు, జూలై 17: తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆది నుంచి వివక్ష చూపుతున్నదని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధ