భావి భారత పౌరులను ఉత్తములుగా తీర్చిదిద్దడంలో ‘గురు’తర బాధ్యతను నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులకు తగిన గుర్తింపు దక్కింది. సోమవారం టీచర్స్డేను పురస్కరించుకొని ఉత్తమ టీచర్లను ఘనంగా సన్మానించారు. ఉమ్మడి జ
రంగారెడ్డి జిల్లాలో సరూర్నగర్ స్టేడియం నుంచి ఎల్బీనగర్ చౌరస్తా వరకు.. పాల్గొననున్న విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి వికారాబాద్ జిల్లాలో యెన్నెపల్లి చౌరస్తా నుంచి ఎన్టీఆర్ క్రాస్రోడ్డు వరకు 2కె రన�
వికారాబాద్ జిల్లాలోని 2,47,692 ఇండ్లల్లో అందజేసేందుకు ప్రణాళిక ఈ నెల 12లోగా పంపిణీ పూర్తికి చర్యలు పరిగి, ఆగస్టు 10 : భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 15 రో�
ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ఎంపీపీ అనిత అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం ఆమనగల్లు, ఆగస్టు 10 : ఆమనగల్లు మండల సర్వసభ్య సమావేశం మండల పరిషత్ కార్యాలయ భవనంలో బుధవారం ఎంపీపీ అనిత అధ్యక్షతన ని�
– పాల్గొన్న పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పరిగి, ఆగస్టు 10 : హరిత తెలంగాణ సాధనే లక్ష్యంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిందని పరిగి ఎమ్మెల్
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శుక్రవారం వరలక్ష్మీవ్రతాలను మహిళలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇండ్లలో అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేసి
దళిత బంధు సాయంతో దండిగా ఉపాధి రంగారెడ్డి జిల్లాలో మొదటి విడుతలో 697 యూనిట్లు మంజూరు ఇప్పటివరకు 614 యూనిట్లకు రూ.61.40 కోట్ల నిధులు విడుదల 567 మంది లబ్ధిదారులకు గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తి రంగారెడ్డి, ఆగస్టు 3, (నమస�
అన్నదాత కుటుంబాలకు దన్నుగా రైతే బీమా నాలుగేండ్లలో 3635 మంది రైతుల కుటుంబాలకు రూ.181.75 కోట్లు అందజేత ఈ నెల 31 వరకు కొత్తవారి నుంచి దరఖాస్తులకు ఆహ్వానం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్ర సర్కార్ అన్�
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 2.11 లక్షల ఎకరాల వివరాలు నమోదు 3 లక్షల ఎకరాలకుపైగా పంటల సాగు రైతుల వారీగా క్షేత్రస్థాయిలో వివరాలను సేకరిస్తున్న ఏఈవోలు రంగారెడ్డి జిల్లాలో పంటల వివరాల నమోదు ప్రక్ర�
కుంట్లూరులో అందుబాటులోకి క్రీడా ప్రాంగణం రెండెకరాల స్థలంలో ఏర్పాటు సందడి చేస్తున్న చిన్నారులు, యువకులు ఎమ్మెల్యే మంచిరెడ్డి చొరవతో సమకూరుతున్న సౌలతులు పెద్దఅంబర్పేట, జూలై 21: ఒకప్పుడు ముళ్ల చెట్లతో ని�
చిన్న, చిన్న విషయాలను పెద్దవిగా చేసుకుంటున్న దంపతులు ఏండ్లుగా సాగిన సంసారానికి బీటలు మానసికంగా కృంగిపోతున్న భార్యాభర్తలు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇంట్లో మ్యాగీ వంటకం ఆలస్యం కావడంతో భార్యాభర్తల మధ్య గొడ�
జిల్లాలో 14,750 ఎకరాల్లో సాగు ఈ విత్తనాలతో అధిక దిగుబడితోపాటు పంటలకు మేలు బొంరాస్పేట, జూలై 21: పంటల సాగులో రసాయనిక ఎరువుల వాడకంతో అనేక అనర్థాలు సంభవిస్తున్నాయి. నేల భౌతిక లక్షణాలు దెబ్బతిని నీటిని నిల్వ చేసే �
తాండూరు రూరల్, జూలై 21: ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతున్నదని తాండూరు ఎంపీపీ అనితాగౌడ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని మల్కాపూర్ జడ్పీహెచ్ఎస్, కోటబాసుపల్లి పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత ప
మూడ్రోజుల కిందట పురుగులమందు తాగి బలవన్మరణం ఆలస్యంగా వెలుగులోకి.. అబ్దుల్లాపూర్మెట్ ఠాణా పరిధిలో ఘటన మాల్ పోలేపల్లికి చెందినవారిగా గుర్తింపు పెద్దఅంబర్పేట, జూలై 21 : ప్రేమ పెండ్లికి పెద్దలు అడ్డుపడుత