భర్త లేడని తెలుసుకొని.. భార్యపై అఘాయిత్యానికి పాల్పడిన సీఐ సీపీకి నివేదికను అందించిన పోలీసు ఉన్నతాధికారులు విధుల నుంచి సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ నేడో, రేపో అరెస్టు చేసే అవకాశం సిటీబ్యూరో/ఇబ్రహ�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పంటలకు జీవం.. పనుల్లో అన్నదాతల బిజీ వికారాబాద్ జిల్లా పెద్దేముల్లో అత్యధికంగా 5.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు రంగారెడ్డి జిల్లా తట్టి అన్నారంలో 5.02 సెంటీ మీటర్�
నీటితో నిండిన అల్లాపూర్ ప్రాజెక్టు పరిగి, జూలై 9: రుతుపవనాలకు తోడు ఉపరితల ఆవర్తన ప్రభావంతో వికారాబాద్ జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల వా గ
రెండు రోజులుగా ముసురు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన ఇబ్రహీంపట్నం, జూలై 9 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మె�
సాగు విధానంపై వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనలు ప్రభుత్వ పథకాల సద్వినియోగంపై వివరణ విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లపై జాగ్రత్తలు రైతుల్లో వస్తున్న చైతన్యం బహుళప్రయోజనాలిస్తున్నరైతు వేదికలు రైతు వేదికల్�
నవాబుపేట మండలంలో జోరుగా సాగుతున్న ‘హరితహారం’ 32 గ్రామాల్లో ఐదు లక్షల పైచిలుకుమొక్కలు నాటాలన్నదే అధికారుల లక్ష్యం నాటిన ప్రతి మొక్కకు ట్రీ గార్డుల ఏర్పాటు ఇదివరకు నాటిన మొక్కల చుట్టూ కలుపుమొక్కల తొలగిం�
4 అడుగులపైకి ఇల్లు 74 జాకీలతో ఇంటిని పైకెత్తే పనులు లోతట్టు నుంచి రోడ్డు కంటే పైకి చేరనున్న ఇల్లు పరిగి, జూలై 9 : లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లనుపైకి ఎత్తే కొత్త టెక్నిక్ వచ్చింది. ఇప్పటికే నగరాల్లో ఇలాంటి పన�
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పరిగి, జూలై 9: త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆమె ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
పరిగి దవాఖానలో సిజేరియన్ కాన్పులూ షురూ.. శనివారం విజయవంతంగా డెలివరీ చేసిన వైద్యులు కేసీఆర్ కిట్ అందజేసిన ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పరిగి, జూలై 9: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రజలకు అందుబాటులోకి మెరు
రంగారెడ్డి : జల్పల్లి మున్సిపాలిటీలో రూ. 20 కోట్లతో రోడ్డు,డ్రైనేజీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, జల్పల్లిని మరింత అభివృద్ధి చేస్తామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిప�
రంగారెడ్డి : జిల్లాలోని కొత్తూరు మండలం ఇన్నుల్ నర్వ గ్రామ శివారులో మూడు రోజుల క్రితం క్వారీ గుంతలో పడి గల్లంతైన బాలుడి ఆచూకీ ఇంకా లభించలేదు. కాగా, ఘటన స్థలానికి ఎన్డీఅర్ఎఫ్ బృందాలు చేరుకొని గాలింపు చర్యల�
పరిగి, జూన్ 29 : ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వస్తున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పరిగిలోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే మహ
వికారాబాద్ జిల్లా వార్షిక రుణ ప్రణాళిక విడుదల చేసిన అధికారులు వ్యవసాయ రుణాలకు రూ.3440కోట్లు చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు రూ.1016కోట్లు ప్రాధాన్యతా రంగాలకు రూ.5692కోట్లు ప్రాధాన్యేతర రంగాలకు రూ.952కోట్లు ప