షాద్నగర్టౌన్, జూన్ 18: సిజేరియన్ ప్రసవాలను తగ్గించి సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని షాద్నగర్ డిప్యూటీ డీఎంహెచ్వో దామోదర్ వైద్యారోగ్య సిబ్బంది సూచించారు. ఫరూఖ్నగర్ మండలం చించోడ్ ప్రాథమిక ఆరోగ�
15 రోజులపాటు విజయవంతంగా కార్యక్రమాలు చివరి రోజు గ్రామ సభలు నిర్వహించి.. చేపట్టిన పనులపై సమీక్ష పలు గ్రామాల పారిశుధ్య సిబ్బందికి సన్మానం వికారాబాద్ జిల్లా నెట్వర్క్ : 15 రోజులపాటు నిర్వహించిన ఐదో విడుత ప�
కొడంగల్, జూన్ 18 : అధిక సాంద్రత పద్ధతిలో పత్తి పంటను సాగు చేయడం వల్ల రైతులకు లాభాలు వస్తాయని జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ అన్నారు. శనివారం మండలంలోని పర్సాపూర్ రైతు వేదికలో కొడంగల్ డివిజన్లోని రైతులక
ముగిసిన ఐదో విడుత పల్లెప్రగతి కార్యక్రమం ప్రతిరోజూ శ్రమదానం జిల్లావ్యాప్తంగా 5809 కిలోమీటర్ల రోడ్లు.. 3499 కిలోమీటర్ల మేర డ్రైనేజీలు శుభ్రం 587 వ్యక్తిగత ఇంకుడు గుంతలు, 107 కమ్యూనిటీ ఇంకుడు గుంతల నిర్మాణం 410 కిలోమ
చేవెళ్ల రూరల్, జూన్ 18 : కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన జరుగుతన్నదని ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఊరెళ్ల గ్రామంలో జిల్లా పరిషత్ �
ప్రజలు కోరుకున్న విధంగా పాలన మన ఊరు-మన బడితో రూపుమారనున్న బడులు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పరిగి, జూన్ 18 : ప్రభుత్వం అమలుచేస్తున్న పల్లె ప్రగతితో తెలంగాణ పల్లె సీమలు స్వచ్ఛ గ్రామాలుగా మ�
పరిశుభ్రంగా గ్రామాలు , పట్టణాలు పెద్ద ఎత్తున స్వచ్ఛత కార్యక్రమాలు పారిశుధ్య సిబ్బందికి సన్మానం షాద్నగర్రూరల్, జూన్ 18 : ఫరూఖ్నగర్ మండలంలోని 47 గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఆయా గ్రామాల సర్పంచ్లు సమావ
జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ మంచాల, జూన్ 18 : పల్లెప్రగతి పనుల్లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని అభివృద్ధికి సహకరించడంతో భేష్గా ఉందని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నార�
కడ్తాల్, జూన్ 18, (ఆమనగల్లు) : ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శనివారం ఆమనగల్లు పట్టణంలోని రైతు వేదిక వద్ద కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను 68 �
యాచారం, జూన్ 18 : కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ నాయకులు శనివారం ర్యాలీ నిర్వహించారు. ప్రధాని డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సాగర్ రహదారిపై రా�
స్వచ్ఛ పల్లెలుగా మారుతున్న గ్రామాలు ఇప్పటివరకు 505 గ్రామపంచాయతీల్లో పూర్తయిన శ్రమదానం 981 కి.మీ. మేర డ్రైనేజీలు, 1609 కి.మీ. వరకు రోడ్లను శుభ్రం చేసే ప్రక్రియ పూర్తి శిథిలావస్థకు చేరిన 407 ఇండ్ల పూడ్చివేత 410 కి.మీ మ�
ఐదోసారి అధ్యక్షుడిగా ఏకగ్రీవ ఎన్నిక టీఎన్జీవో జిల్లా నూతన కార్యవర్గం ఏర్పాటు రంగారెడ్డి, జూన్ 7, (నమస్తే తెలంగాణ) : తెలంగాణ నాన్-గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా కె.లక్ష్మణ్ వరుసగా ఐదోసారి ఏ�
మాట తప్పిన బీజేపీ ప్రభుత్వం ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కోళ్ల శివ పెద్దేముల్, జూన్ 7 : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ విషయంలో మాట తప్పిందని ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధ�
ఐదో రోజుకు పల్లెప్రగతి కార్యక్రమాలు వివిధ గ్రామాల్లో కలుపు మొక్కల తొలగింపు పనులను పరిశీలించిన యంత్రాంగం గ్రామాలు, పట్టణాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను �
పరిగి, జూన్ 7 : వికారాబాద్ జిల్లా పరిధిలో భూగర్భ జల మట్టం పెరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సేకరించిన భూగర్భ జల మట్టం స్థాయిల ఆధారంగా ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది భూగర్భ జల వన�