ఈ నెల 18 వరకు కార్యక్రమాలు పెండింగ్ పనులు పూర్తి చేయడంపైనే ప్రధాన దృష్టి ప్రతి మండలం, గ్రామానికి ప్రత్యేకాధికారుల నియామకం రంగారెడ్డి, (నమస్తే తెలంగాణ)/పరిగి, జూన్ 2 : శుక్రవారం నుంచి పల్లె, పట్టణ ప్రగతి కార�
ఉద్యమ స్ఫూర్తితో అభివృద్ధిలో ముందడుగు ఆవిర్భావ సంబురంలో ప్రజాప్రతినిధులు, అధికారులు స్వరాష్ట్ర ఉద్యమ చరిత్రను వివరించిన టీఆర్ఎస్ నేతలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం రంగారెడ్డి జ�
వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి పరిగి, జూన్ 2 : తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారుల పాత్ర గొప్పదని వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పి.సునీతారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భా
బోనాల ఘటనాస్థలిని ఎస్ఐ కులకచర్ల, జూన్ 2: హార్వెస్టర్.. బైక్ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందిన ఘటన కులకచర్ల పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. మండలంలోని �
పరిగి, జూన్ 2: గ్రామ స్థాయి నుంచే క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఊరూరా క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. గురువారం ఆయన మండలంలోని చిట్యా�
జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి స్వరాజ్యలక్ష్మి షాద్నగర్ టౌన్, మే 27: అన్ని దవాఖానల్లో సిజేరియన్లను తగ్గించి సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి స్వరాజ్యలక్ష్మి సూచించారు.
నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం అందుబాటులోకి మెరుగైన వైద్యసేవలు ఆనందం వ్యక్తం చేస్తున్న మండల ప్రజలు కేశంపేట, మే 27 : గ్రామీణ స్థాయిలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్
జమ్మూ కశ్మీర్లోని లఢక్లో జరిగిన ప్రమాదంలో జవాన్ల మృతికి సంతాపం తెలుపుతూ శుక్రవారం రాత్రి కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పిస్తున్న వికారాబాద్ జిల్లా బొంరాస్పేట మండలం అల్లికాన్పల్లి గ్రామానికి
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి గోదాముల నిర్మాణానికి భూమిపూజ తుర్కయాంజాల్, మే 27 : రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని, అభివృద్ధి
దళారుల చేతిలో రైతన్నలు మోసపోవద్దు దళితుల అభ్యున్నతే సీఎం కేసీఆర్ సంకల్పం వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ధారూరు, మే 27 : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయి�
షాద్నగర్టౌన్, మే27: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. పట్టణానికి చెందిన మహ్మద్ పాషాకు మంజూరైన రూ. 3 లక్షల ఎల్వోసీ చెక్కును శుక్రవారం
రంగారెడ్డి, మే 27 (నమస్తే తెలంగాణ): పల్లెప్రగతి కార్యక్రమంలో అధికారులంతా సమన్వయంతో పనిచేసి, విజయవం తం చేయాలని రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ తీగల అనితాహరినాథ్ రెడ్డి సూచించారు. శుక్రవారం ఖైరతాబాద్లోని జ�
ఒక్కో బృందంలో సభ్యులుగా అన్ని శాఖల అధికారులు జీవో 58 దరఖాస్తుల పరిశీలన షురూ.. పది రోజుల్లో పరిశీలన ప్రక్రియ పూర్తి చేసే దిశగా అడుగులు ప్రధానంగా నాలుగు అంశాలపై ఆరా.. రంగారెడ్డి జిల్లాలో జిల్లావ్యాప్తంగా 19,692 �
యాచారం, మే 27: హాస్టల్ నుంచి సంతోషంగా ఇంటికి వెళ్తున్న విద్యార్థిని ఓ ఆటో మృత్యువు రూపంలో కబలించింది. ఎదురుగా వస్తున్న కారు-ఆటోను ఢీకొన్న ప్రమాదంలో ఓ విద్యార్థి అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు విద్యార