పరిగి, జూన్ 7 : వికారాబాద్ జిల్లా పరిధిలో భూగర్భ జల మట్టం పెరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సేకరించిన భూగర్భ జల మట్టం స్థాయిల ఆధారంగా ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది భూగర్భ జల వన�
జాగ్రత్తలపై అధికారుల అవగాహన వానకాలం ముందే టీకాలు నేటినుంచి 14 వరకు నట్టల నివారణ మందు పంపిణీ రంగారెడ్డిజిల్లాలో 10.30లక్షల గొర్రెలు, మేకలు ఇబ్రహీంపట్నంరూరల్, జూన్ 7 : మూగజీవాల సంరక్షణ కోసం ప్రభుత్వం ముందస్త�
వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి పరిగి టౌన్, జూన్ 7: జిల్లా టాస్క్ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి తొమ్మిది క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీ నం చేసుకున్నారు. వాటి విలువ మార్�
గుప్త నిధుల కోసమేనని స్థానికుల అనుమానం కడ్తాల్, జూన్ 7: మండలంలోని ఏక్వాయిపల్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపారన్న సమాచారం స్థానికంగా కలకలం సృష్టించింది.
అధికారులను అభినందించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శరత్ ఆకుతోటపల్లి గ్రామంలో పర్యటన కడ్తాల్, జూన్ 7(ఆమనగల్లు): పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర పంచాయతీ
ఉత్సాహంగా పాల్గొంటున్న ప్రజాప్రతినిధులు, అధికారులు పల్లె, పట్టణాల్లో సందడి వాతావారణం వికారాబాద్,జూన్ 7: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంతో పట్టణాలు మరింత అభివృద్ధ�
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల పరిగి, జూన్ 7: టెట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం ఆమె మద్గుల్చిట�
కడ్తాల్, జూన్ 7, (ఆమనగల్లు) : పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ శరత్ అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్రామంలో పర్యటించారు.
రంగారెడ్డి జిల్లాకు పల్లెప్రగతి కింద రూ.335.32 కోట్లు, పట్టణ ప్రగతికి ప్రతి నెలా రూ.2.12 కోట్లు టీఎస్ ఐ-పాస్తో రూ.71,674 కోట్ల పెట్టుబడులు పాలమూరు ఎత్తిపోతల పథకంతో జిల్లాలోని 3.59 లక్షల ఎకరాలకు సాగునీరు నేటి నుంచి బడ
అట్టహాసంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తున్న సీఎం కేసీఆర్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు ‘ఎనిమిదేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం సమగ్రాభివృద్ధి, మెరుగైన సేవలు అందిస్తున్నది.. �
జిల్లా వ్యాప్తంగా ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు రెపరెపలాడిన మువ్వన్నెల జెండా.. అమరులను యాది చేసుకున్న నాయకులు వికారాబాద్, జూన్ 2 : ఉద్యమ ఫలాలను సబ్బం�