మహిళా సంఘాలకు రుణాల మంజూరు, రికవరీలో మేటి రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్నకడ్తాల్,ఇబ్రహీంపట్నం మండలాలు వెల్లువెత్తుతున్న ప్రశంసలు అవార్డు రావడం సంతోషకరం : డీఆర్డీఏ ప్రభాకర్ ఇబ్రహీంపట్నం రూరల్, మే 19:
మంచాల మే 19 : ఆరుతడి పంటల సాగు చేసుకొని రైతులు అధిక లాభాలు పొందాలని ఉద్యానవన, పట్టుపరిశ్రమ శాఖ జిల్లా అధికారి సునంద అన్నారు. గురువారం మంచాల మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో వేసవికాలంలో కూరగాయల పంటల సాగులో
ఇబ్రహీంపట్నంరూరల్, మే 19 : ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని దండుమైలారం సహకార సంఘం వైస్చైర్మన్ కాంటేకార్ ఈశ్వర్, రాయపోల్ సర్పంచ్ బల్వంత్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని రాయపోల్ �
గ్రామాల ప్రగతికి ప్రభుత్వం పెద్దపీట ఎమ్మెల్యే రోహిత్రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు తాండూరు, మే 19: గ్రామాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని తాండూరు ఎమ్మెల్యే పి.రోహిత్�
కులకచర్ల, మే 19 : రైతులు దళారులను నమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించాలని పరిగి ఎమ్మె ల్యే కొప్పుల మహేశ్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి అన�
వికారాబాద్, మే 19 : జిల్లా గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు చదువుకుంటున్న అభ్యర్థుల సౌక ర్యాలు కల్పించాలన్న చైర్మన్ మురళీకృష్ణ వినతి మేరకు పలువురు దాతలు ఫర్నిచర్ను అందజేసినట్లు జిల్లా గ్రంథాలయ కార్యదర్శి స
కార్పొరేట్కు దీటుగా సర్కార్ విద్య స్కూళ్లకు కొత్త రూపురేఖలు విద్యావ్యవస్థకు ప్రభుత్వం పెద్దపీట షాద్నగర్రూరల్, మే19 : సంపూర్ణ అక్షరాస్యతతోనే రాష్ట్రం మరింత పురోగతి చెందుతుందని సర్కార్ విద్యావ్యవ�
రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి భూపతి కడ్తాల్, మే 19 (ఆమనగల్లు): న్యాయ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు, కొత్త జిల్లా కేంద్రాల్లో జిల్లా కోర్టుల ఏర్పాటుకు న్యాయశాఖ కార్యాచరణ రూపొందిస్తున్నదని రం
దీపక్ హత్య కేసును ఛేదించిన పోలీసులు కొత్తూరు పీఎస్లో వివరాలు వెల్లడించిన షాద్నగర్ ఏసీపీ కుషాల్కర్ కొత్తూరు, మే 19: దీపక్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. గురువారం కొత్తూరు పోలీస్స్టేషన్లో జరిగిన �
పల్లెల్లో తెలంగాణ గ్రామ క్రీడా ప్రాంగణానికి ఏర్పాట్లు కనీసం ఎకరం స్థలంలో మైదానం 249 గ్రామాల్లో స్థలాల గుర్తింపు గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. దీనిలో భాగంగా ఆ�
ఫోన్ చేస్తే వెంటనే చెంతకు వాహనం ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ వైద్యం ప్రసవం తర్వాత సురక్షితంగా ఇంటికి.. జనవరి నుంచి మే వరకు రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 2500 మంది గర్భిణులు, బాలింతలకు సేవలు ఇబ్రహీంపట్నం
నాడు తాగునీటికి తండ్లాట, నేడు పుష్కలం ‘మిషన్భగీరథ’ ఇంటింటికీ నల్లా కనెక్షన్ నాడు బోరుబావులు, నీటి పంపుల వద్ద క్యూ నేడు నట్టింట్లో భగీరథ జలం నాడు క‘న్నీటి’ కష్టాలు, నేడు ఆడబిడ్డల ఆనందం కోట్పల్లి, మే 18 : త�
రాష్ట్ర, జాతీయ స్థాయి కరాటే టోర్నమెంట్ నిర్వహణ 200 మంది బాలికలకు ఉచితంగా శిక్షణ ఆత్మస్తైర్యం పెరుగుతుంది… కరాటే నేర్చుకుంటే ఆత్మస్తైర్యం పెరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు కరాటే నేర్చుకుంటే మ
నాలుగేండ్లలో రూ.166 కోట్ల పరిహారం అందజేత జిల్లాలో 3329 మంది రైతు కుటుంబాలకు లబ్ధి రైతు ఏ విధంగా మృతిచెందినా సంబంధిత కుటుంబానికి రూ.5లక్షల ఆర్థిక సాయం రంగారెడ్డి, మే 18, (నమస్తే తెలంగాణ) : టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవ�