రైళ్ల రద్దు తేదీల వారీగా ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే జోన్ సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ) : భీమవరం-ఉండి స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ బ్లాక్ వల్ల విజయవాడ, నర్సాపూర్, భీమవరం, నిడదవోలు స్టేషన్ల మధ్య నడుస్త
జిల్లా విజిలెన్స్ ఫారెస్ట్ అధికారి సుధాకర్రెడ్డి యాచారం, మే 18 : వన్యప్రాణులను వేటాడితే క్రిమినల్ కేసులను నమోదు చేస్తామని జిల్లా విజిలెన్స్ ఫారెస్ట్ అధికారి సుధాకర్రెడ్డి హెచ్చరించారు. మండలంలోన�
హరిత పండుగకు సమాయత్తం 8వ విడుత హరితహారానికి పకడ్బందీగా మొక్కల పెంపకం వివిధ గ్రామాల్లో సిద్ధంగా 2.16 లక్షల మొక్కలు కొత్తూరు, మే 18 : ఎనిమిదో విడుత హరిత పండుగకు కొత్తూరు మండలం సమాయత్త మవుతుంది. ఏడు విడుతల్లో లక్�
కొడంగల్, మే 18: దౌల్తాబాద్ మం డలంలోని ఇండాపూర్ గ్రామంలో బుధవారం ఐకేపీ ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన వరి ధాన్యం కొను గోలు కేంద్రాన్ని జడ్పీటీసీ కోట్ల మ హిపాల్ కొడంగల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భీములు�
మండలంలోని 4 గ్రామాల్లో పర్యటన ఈజీఎస్ పనులపై తనిఖీ జీపీల్లో 7 రకాల రిజిస్టర్ల పరిశీలన పెద్దేముల్, మే 18 : కేంద్రప్రభుత్వ నిధులతో ఆయా గ్రామాల్లో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టిన పలు రకాల పనులను నేషనల్�
షాబాద్, మే 18 : రైతు సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద రైతులకు సబ్సిడీపై జనుము విత్తనాలను
కడ్తాల్, మే 18 : అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని, గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఎంపీపీ కమ్లీమోత్యా�
తెలుగుయూనివర్సిటీ, మే 18 : కోనసీమ చిత్రకళా పరిషత్ అమలాపురం 2020-21 సంవత్సరానికి నగరానికి చెందిన చిత్రకారుడు కప్పరి కిషన్ పెయింటింగ్ ఆర్ట్ లెజెండ్ గోల్డెన్ లోటస్ అవార్డుకు ఎంపికైనట్లు పరిషత్తు వ్యవస్థ
టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలి వికారాబాద్, మే 18 : యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్కు తెలియజేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపా
రెండున్నరేండ్ల నుంచి మద్యానికి దూరంగా లింగన్పల్లి గ్రామం ప్రజల ఐకమత్యంతో మూతపడ్డ బెల్టు దుకాణాలు అమ్మితే రూ.10వేలు జరిమానా, పట్టిచ్చినవారికి రూ.వెయ్యి బహుమతి జిల్లాలోనే ఆదర్శగ్రామంగా వెలుగొందుతున్న వ
‘మీతోనేను’ లో వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ వికారాబాద్, మే 17 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి నీరు అందాలని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. మంగళవారం వి
బొంరాస్పేట, మే 17 : మండలంలోని బొట్లవానితండాలో వెలసిన మారెమ్మ, సేవా లాల్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం మూడో రోజు ఉదయం పురోహితుడు జోషి సత్యనారాయణరావు ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృతాభిషేకం, చంఢీహో�
ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి దళితబంధు పథకం కింద లబ్ధిదారులకు వాహనాలు అందజేత కొడంగల్, మే 17: ‘దళితబంధు’ పథకం దళితుల అభ్యున్నతికి ఎంతగానో తోడ్పడుతుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మంగళవారం