వాతావరణ మార్పులకనుగుణంగా మామిడి సాగుపై ప్రయోగాలు దేశంలోనే మామిడి సాగులో 9వ స్థానంలో తెలంగాణ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ నీరజ సంగారెడ్డి అర్బన్, మే 17 : వాతావరణంలో వచ్�
షాద్నగర్రూరల్, మే 17 : ఫరూఖ్నగర్ మండలంలోని వివిధ గ్రామాల్లో కొనసాగిన ఉపాధి హామీ పనులు, వాటి నిధుల ఖర్చు వివరాలను ఏపీడీ నీరజ పరిశీలించారు. మున్సిపాలిటీలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మంగళవారం సామాజిక తన
బడంగ్పేట, మే 17: ప్రభుత్వ పాఠశాలల్లో చక్కటి వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రారంభించిన ‘మనఊరు-మనబడి’ కార్యక్రమంతో మహేశ్వరం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ రానున్నదని విద్యాశాఖ మంత్రి సబితా
సిటీబ్యూరో, మే 17 (నమస్తే తెలంగాణ): ఇంటి నిర్మాణం కోసం నకిలీ అనుమతులు జారీ చేసిన బీజేపీ కార్పొరేటర్ పెండ్యాల నరసింహను సస్పెండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్కుమార్ మంగళవారం ఆదేశాలు జారీ చేశార
నవాబుపేట, మే 17: మండల పరిధిలోని అర్కతాల గ్రామంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ కోసం భూమిపై ప్రజల నుంచి అభిప్రాయ సేరణను ఆర్డీవో విజయకుమారి, అధికారులు చేపట్టారు. ఈ సందర్భంగా మంగళవారం సర్పం�
రంగారెడ్డి అదనపు కలెక్టర్ తిరుపతిరావు ఇబ్రహీంపట్నం, మే 17 : ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రంగారెడ్డి అదనపు కలెక్టర్ తిరుపతిరావు అన్నారు. మంగళవారం రంగారెడ
హైదరాబాద్లోని కేపీహెచ్బీ నుంచి శనివారం, ఆదివారం ‘అనంతగిరిగుట్ట దర్శిని’ పేరిట బస్సు ప్రయాణికుల సంఖ్య ఆధారంగా నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి నడిపేందుకు ఆర్టీసీ సిద్ధం పెద్దలకు రూ.300, పిల్లలకు రూ.150 బస్సు చా
‘మన ఊరు-మన బడి’తో అద్భుతంగా మారుతున్న పాఠశాలలు తొలి విడుతలో 464 స్కూళ్లకుగాను 124 బడుల్లో పనులు షురూ ఇప్పటివరకు రూ.57.30 కోట్లతో 1026 పనులకు సంబంధించి అంచనాలుపూర్తి విద్యాసంవత్సరం ప్రారంభంలోగా మొదటి విడుత స్కూళ్�
బ్యాంకు లింకేజీతో మహిళా సంఘాలకు రుణాలు గతేడాది కంటే అధికంగా ఇచ్చేందుకు ఆమోదం తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లిస్తున్న స్వయంసహాయక సంఘాలు వికారాబాద్ జిల్లాలో 95శాతం పైగా రుణాల వసూలు ఈసారి ఒక్కో స్వయం సహ�
‘మన ఊరు-మన బడి’తో అద్భుతంగా మారుతున్న పాఠశాలలు తొలి విడుతలో 464 స్కూళ్లకుగాను 124 స్కూళ్లలో పనులు షురూ ఇప్పటివరకు రూ.57.30 కోట్లతో 1026 పనులకు సంబంధించి అంచనాలు పూర్తి 197 స్కూళ్లకు పరిపాలన అనుమతులు మంజూరు పైలట్ ప్�
నూతన పంచాయతీ ఏర్పాటుతో తీరిన ఏండ్లనాటి సమస్యలు రూ.33లక్షలతో పలు అభివృద్ధి పనులు యాచారం, ఏప్రిల్ 23 :మండలంలోని అయ్యవారిగూడ గ్రామం ఒకప్పుడు పక్క గ్రామమైన నందివనపర్తికి అనుబంధంగా ఉండేది. మేజర్ గ్రామ పంచాయత�
పల్లెల్లో వెలుస్తున్న గొర్రెల ఫామ్లు ఆదాయ వనరులపై యువత దృష్టి ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం ఉన్నత చదువులు చదివిన యువత ప్రస్తుతం ఉద్యోగాల బాట పట్టకుండా ఆదాయ వనరులపై దృష్టిపెడుతున్నది. తమకు ఉన్న చదువు, తె�
నేటి నుంచి బడులకు వేసవి సెలవులు జూన్ 12న పునఃప్రారంభం చూస్తుండగానే విద్యార్థులకు వేసవి సెలవులొచ్చేశాయి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు (1 నుంచి 9వ తరగతి వరకు)నేటి నుంచి వేసవి సెలవులను ప