కొడంగల్, మే 18: దౌల్తాబాద్ మం డలంలోని ఇండాపూర్ గ్రామంలో బుధవారం ఐకేపీ ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన వరి ధాన్యం కొను గోలు కేంద్రాన్ని జడ్పీటీసీ కోట్ల మ హిపాల్ కొడంగల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భీములుతో కలిసి ప్రా రంభించారు.
ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సీఎం కేసీ ఆర్ రైతులకు అండగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గోవిందు తదితరులు పాల్గొన్నారు