తమకు కేటాయించిన భూముల్లో ప్రైవేట్ వ్యక్తుల అక్రమ చొరబాట్లు, రహదారుల నిర్మాణ పనులకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యోగులు కదం తొక్కారు. వందలాది మంది ఉద్యోగులు శనివారం గోపన్పల్లికి తరలివచ్చి ఆందోళన ఉధృతం చేశా
రైతులకు ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేస్తారని రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని ఫార్మా బాధిత రైతులు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని నిలదీశారు. ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ సమన్వయకర్త కవుల సరస్వతి ఆధ్�
అత్యవసర సమయా ల్లో ప్రజలకు అండగా నిలిచే 108 సిబ్బందికి ఆపదొచ్చింది. ఆరు నెలలుగా వేతనాలు రాక కుటుంబ పోషణ భారం గా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ మొండివైఖరి కారణంగా రంగారెడ్డి జిల్లాలోని 32 వాహనా
నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలు సజావుగా జరిగేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 53,050మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు (91) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. రాములు మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్�
జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో నేడు కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. దాదాపు రెండేండ్లపాటు ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్న మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనుండటంతో ప్రమాణ స్వీకారాలకు
భూతగాదాల్లో ఓ యువ న్యాయవాది దారుణ హత్యకు గురయ్యారు. సొంత అన్ననే ఈ హత్యకు పూనుకున్న ఘటన మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లికి �
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు రెబెల్స్తో బెడద తీవ్రంగా ఉన్నది. టికెట్ల కేటాయింపులో తమకు న్యాయం జరగలేదని పలువురు జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థుల ఎంపికలో ఆ పార�
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో సింబయాసిస్ యూనివర్సిటీతోపాటు పరిసర ప్రాంతాల్లో ఒకే రోజు 40 కుక్కలను చంపిన సంఘటనపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారణ చేయడానికి హైకోర్టు నిరాకరించింది. వీధి కుక్కల వ�
‘నల్లా, కరెంట్ బిల్లులు కట్టని పాతబస్తీలో రంగారెడ్డి జిల్లా ప్రజలను కలపొద్దని, ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా మున్సిపాలిటీలను విభజించరాదని చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్న�
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 90శాతం పనులు కేసీఆర్ పూర్తి చేస్తే కాంగ్రెస్ సర్కార్ రెండేండ్లలో తట్టెడు మట్టి కూడా వేయలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు.మహేశ్వరం నియోజక వ�
ధ్యానంతో అంతర్గత శాంతి లభిస్తుందని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హాశాంతి వనంలోని రామకృష్ణ మిషన్లో నిర్వహించిన అంతర్జాతీయ ధ్యాన దినోత్సవంలో గవర్నర్ జిష్
రంగారెడ్డి జిలా ్లకందుకూరు మండలం బేగరికంచ వద్ద గల ప్యూచర్ సిటీలో ఈ నెల 8,9, తేదీల్లో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్కు సంబంధించిన ఏర్పాట్లను వేగవంతం చేసి, ఈ నెల 5వ తేదీలోపు పూర్తి చేయాలని ఐటీ శాఖ మంత్రి ద�