రేడియల్ రోడ్లు, పరిశ్రమల అవసరాల పేరుతో పట్టా భూములను బలవంతంగా తీసుకుంటే తాము ఎలా బతకాలని హైదరాబాద్, రంగారెడ్డి జల్లాల పలువురు రైతులు అధికారులకు ఎదురుతిరిగారు. వివిధ అవసరాల పేరుతో చేస్తున్న భూసేకరణలో �
జిల్లాలో కరెంట్ కోతలు పెరిగాయి. ఎండల తీవ్రత పూర్తిగా పెరగక ముందే షురూ అయ్యాయి. మొన్నటి వరకు కేవలం నాలుగు గంటల పాటు మాత్రమే కరెంట్ కోతలను విధించిన విద్యుత్తు శాఖ ప్రస్తుతం వాటిని పెంచింది. జిల్లాలో గత పద
కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలో మరో భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వరుస నోటిఫికేషన్లతో జిల్లా రైతాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. వారం రోజుల కిందట చేవెళ్ల మండలంలోని ఆలూరులో 1,240 ఎకరాలకు నోటి�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో శ్రీసీతారాముల కల్యాణం శుక్రవారం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీరామ జయరామ జయ జయ రామ నామస్మరణతో ఆలయ ప్రాంగణాలు మార్మోగాయి. ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చ�
జిల్లాలో బుధవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. దీంతో అబ్దుల్లాపూర్మెట్, ఇబ్రహీంపట్నం, మహేశ్వ రం, కందుకూరు తదితర ప్రాంతాల్లో వరితోపాటు కూరగాయ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లగా.. మామిడి �
రంగారెడ్డిజిల్లాలో భూసేకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. వారి భూములే టార్గెట్గా వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తుండటంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఫ
ఇప్పటికే గ్యాస్ కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే పలు పెట్రోల్ బంకుల్లో ఏర్పాటు చేసిన నోస్టాక్ బోర్డులను చూసి వాహనదారులు లబోదిబోమంటున్నారు. పట్టణంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు సోమవ
తమకు కేటాయించిన భూముల్లో ప్రైవేట్ వ్యక్తుల అక్రమ చొరబాట్లు, రహదారుల నిర్మాణ పనులకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యోగులు కదం తొక్కారు. వందలాది మంది ఉద్యోగులు శనివారం గోపన్పల్లికి తరలివచ్చి ఆందోళన ఉధృతం చేశా
రైతులకు ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేస్తారని రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని ఫార్మా బాధిత రైతులు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని నిలదీశారు. ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ సమన్వయకర్త కవుల సరస్వతి ఆధ్�
అత్యవసర సమయా ల్లో ప్రజలకు అండగా నిలిచే 108 సిబ్బందికి ఆపదొచ్చింది. ఆరు నెలలుగా వేతనాలు రాక కుటుంబ పోషణ భారం గా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ మొండివైఖరి కారణంగా రంగారెడ్డి జిల్లాలోని 32 వాహనా
నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలు సజావుగా జరిగేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 53,050మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు (91) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. రాములు మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్�