నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు.. అన్నట్టుంది హైడ్రా తీరు. చేయని పనులను తానే చేశానంటూ పెద్దఎత్తున ప్రకటించుకుంటున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ను చూసి నగరవాసులు నవ్వుకుంటున్నారు.
ఓ ప్రభుత్వ అధికారి నిబద్ధత రూ.వెయ్యి కోట్ల విలువైన 15ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది. ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా పనిచేస్తే ఫలితం ఎలా ఉంటుందో నిరూపించింది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రిజిస్ట్రేషన్లు సగానికిపైగా పడిపోయాయి. భూముల విలువ పెంపుతో వ్యవసాయ భూములతోపాటు వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు అమాంతం పడిపోయాయి. భూముల విలువ పెంపునకు ముందు వరకు సబ్ రిజిస�
సిటీలోవాణిజ్య గ్యాస్ ధరలు హడలెత్తిస్తున్నాయి. వరుస పెంపుతో కేంద్రం వినియోగదారుల నడ్డి విరుస్తున్నది. ఇటీవల రూ.52 పెంపుతో నగరంలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ రూ.3,367 అయింది. ఇప్పటి వరకు ఆరు నెలల్లో చమురు సంస్ధల�
రంగారెడ్డి జిల్లా, తొర్రూర్ డివిజన్ పరిధి కోహెడలో శనివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ శంకుస్థాపన తీవ్ర నిరసనల నడుమ జరిగింది.
సకల జనులను ఏకం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన మహనీయుడు ఉద్యమ నేత, మాజీ సీఎం కేసీఆర్ అని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని కొహెడ గ్రామంలో ప్రతిపాదిత ప్రూట్ మార్కెట్ నిర్మా ణం నేపథ్యంలో భూములు కోల్పోనున్న బాధిత రైతుల తరఫున బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డిజిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ�
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను ముచ్చటగా మూడోసారి పెంచి వాహనదారులకు వాత పెట్టింది. ఇప్పటికే పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులతో ఇంధన కొరత వెంటాడుతున్నది.
జిల్లాలో అవినీతి అనకొండలు రోజుకోచోట పట్టుబడుతున్నారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఓ వైపు దాడులు జరిపి అక్రమార్కుల ఆట కట్టిస్తున్నా లంచాల వసూళ్లు మాత్రం ఆగటంలే దు. ఇటీవల శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయ�
జిల్లాలో చేతికొచ్చిన పంటను విక్రయించేందుకు రైతన్న అరిగోస పడుతున్నాడు. గత నెల రోజులుగా పడిగాపులు కాస్తున్నా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో పంటను కల్లా లు, రోడ్లు, ఇండ్ల ఎదుట ఆరబెట్టి ప్రభుత్వం ఎ�
జిల్లాలోని మాడ్గుల మండలంలో రోజురోజుకూ చెరువులు, గుట్టలు మాయమవుతున్నాయి. ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన అనేక చెరువులు నామరూపాల్లేకుండా పోతున్నా సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి.