పదోతరగతి ఫలితాల్లో జిల్లా 31వ స్థానంలో నిలిచింది. బుధవారం విడుదల చేసిన రిజల్ట్స్లో జిల్లా ఈ ఏడాది కూడా చివరి స్థానంతో సరిపెట్టుకున్నది. వరుసగా నాలుగో ఏటా కూడా చివరి స్థానంలోనే నిలిచింది. అయితే గతేడాదితో
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఊరూరా, వాడవాడల్లో పార్టీ శ్రేణులు గులాబీ జెండాలను ఆవిష్కరించి, సంబురాలు జరుపుకొన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో మాజ
కుటుంబాల్లో భూ తగాదాలు సహజం. అందునా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ భూములకు సంబంధించి కుటుంబ సభ్యుల మధ్య పుట్టగొడుగుల్లా వివాదాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి వివాదాలను పరి
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు వేతన సవరణ, పెండింగ్ డిమాండ్ల పరిష్కారం కోసం మంగళవారం అర్ధరాత్రి నుంచే కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో విధులు బహిష్కరించి స
రాష్ట్ర జనాభాలో వెనుకబడిన తరగతుల (బీసీ) వాటా అత్యధికంగా ఉన్నది. బీసీలే తిరుగులేని శక్తిగా నిలిచారు. ముస్లిం మైనారిటీలు మినహా.. ఇతర బీసీల రాష్ట్ర సగటు 46.25 శాతంగా నమోదైంది.
రేడియల్ రోడ్లు, పరిశ్రమల అవసరాల పేరుతో పట్టా భూములను బలవంతంగా తీసుకుంటే తాము ఎలా బతకాలని హైదరాబాద్, రంగారెడ్డి జల్లాల పలువురు రైతులు అధికారులకు ఎదురుతిరిగారు. వివిధ అవసరాల పేరుతో చేస్తున్న భూసేకరణలో �
జిల్లాలో కరెంట్ కోతలు పెరిగాయి. ఎండల తీవ్రత పూర్తిగా పెరగక ముందే షురూ అయ్యాయి. మొన్నటి వరకు కేవలం నాలుగు గంటల పాటు మాత్రమే కరెంట్ కోతలను విధించిన విద్యుత్తు శాఖ ప్రస్తుతం వాటిని పెంచింది. జిల్లాలో గత పద
కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలో మరో భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వరుస నోటిఫికేషన్లతో జిల్లా రైతాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. వారం రోజుల కిందట చేవెళ్ల మండలంలోని ఆలూరులో 1,240 ఎకరాలకు నోటి�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో శ్రీసీతారాముల కల్యాణం శుక్రవారం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీరామ జయరామ జయ జయ రామ నామస్మరణతో ఆలయ ప్రాంగణాలు మార్మోగాయి. ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చ�
జిల్లాలో బుధవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. దీంతో అబ్దుల్లాపూర్మెట్, ఇబ్రహీంపట్నం, మహేశ్వ రం, కందుకూరు తదితర ప్రాంతాల్లో వరితోపాటు కూరగాయ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లగా.. మామిడి �
రంగారెడ్డిజిల్లాలో భూసేకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. వారి భూములే టార్గెట్గా వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తుండటంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఫ
ఇప్పటికే గ్యాస్ కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే పలు పెట్రోల్ బంకుల్లో ఏర్పాటు చేసిన నోస్టాక్ బోర్డులను చూసి వాహనదారులు లబోదిబోమంటున్నారు. పట్టణంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు సోమవ
తమకు కేటాయించిన భూముల్లో ప్రైవేట్ వ్యక్తుల అక్రమ చొరబాట్లు, రహదారుల నిర్మాణ పనులకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యోగులు కదం తొక్కారు. వందలాది మంది ఉద్యోగులు శనివారం గోపన్పల్లికి తరలివచ్చి ఆందోళన ఉధృతం చేశా