రాష్ట్ర ప్రభుత్వం మహిళలను లక్షాధికారులను చేస్తామన్న హామీ నెరవేరకపోగా.. మహిళా సంఘాల రుణాలు మాత్రం పక్కదారి పడుతున్నాయి. స్త్రీనిధి పథకం కింద మహిళా సంఘాలకిచ్చే రుణాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నా
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టలబేగంపేట మండ లం సర్వే నంబర్ 27/ఏఏలోని 287 చదరపు గజాల స్థలం క్రమబద్ధీకరణకు చేసిన దరఖాస్తును జీహెచ్ఎంసీ తిరసరించడాన్ని సవాలు చేయడంతోపాటు ఆ స్థలం సేల్ డీడ్ రిజ
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పన్మక్త గ్రామంలో ఇటీవల జరిగిన భూవేలం ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చింది. ఆ గ్రామంలోని సర్వే నం.83/1లో ఐదు ఎకరాల భూమి వేలానికి సంబంధ�
రంగారెడ్డి జిల్లాలో భూముల మార్కెట్ విలువల పెంపుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైంది. భూముల మార్కెట్ విలువ పెంపు ప్రభావం రాష్ట్రంలోనే జిల్లాపై తీవ్రంగా పడింది. దీంతో అంతంతమాత్రంగానే ఉన్న వ్యాపారం మర
రంగారెడ్డి జిల్లా గుబ్బడిలో తాము కొనుగోలు చేసిన 4.30 ఎకరాల భూమిని చట్టవిరుద్ధంగా నిషేధిత జాబితాలో చేర్చారంటూ పిటిషన్ దాఖలు చేసిన హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, ఆయన సోదర�
నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు.. అన్నట్టుంది హైడ్రా తీరు. చేయని పనులను తానే చేశానంటూ పెద్దఎత్తున ప్రకటించుకుంటున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ను చూసి నగరవాసులు నవ్వుకుంటున్నారు.
ఓ ప్రభుత్వ అధికారి నిబద్ధత రూ.వెయ్యి కోట్ల విలువైన 15ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది. ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా పనిచేస్తే ఫలితం ఎలా ఉంటుందో నిరూపించింది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రిజిస్ట్రేషన్లు సగానికిపైగా పడిపోయాయి. భూముల విలువ పెంపుతో వ్యవసాయ భూములతోపాటు వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు అమాంతం పడిపోయాయి. భూముల విలువ పెంపునకు ముందు వరకు సబ్ రిజిస�
సిటీలోవాణిజ్య గ్యాస్ ధరలు హడలెత్తిస్తున్నాయి. వరుస పెంపుతో కేంద్రం వినియోగదారుల నడ్డి విరుస్తున్నది. ఇటీవల రూ.52 పెంపుతో నగరంలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ రూ.3,367 అయింది. ఇప్పటి వరకు ఆరు నెలల్లో చమురు సంస్ధల�
రంగారెడ్డి జిల్లా, తొర్రూర్ డివిజన్ పరిధి కోహెడలో శనివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ శంకుస్థాపన తీవ్ర నిరసనల నడుమ జరిగింది.
సకల జనులను ఏకం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన మహనీయుడు ఉద్యమ నేత, మాజీ సీఎం కేసీఆర్ అని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని కొహెడ గ్రామంలో ప్రతిపాదిత ప్రూట్ మార్కెట్ నిర్మా ణం నేపథ్యంలో భూములు కోల్పోనున్న బాధిత రైతుల తరఫున బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డిజిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ�