రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శేరిగూడ గ్రామంలోని నీట్ పీజీ పరీక్షకు ఓ విద్యార్థి మద్యం మత్తులో హాజరైన ఘటన కలకలం సృష్టించింది. హైదరాబాద్కు చెందిన మహ్మద్ రిజ్వాన్ ఆదివారం 8గం
నకిలీ పత్రాలు సృష్టించి భూ యజమానులను మోసం చేసిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్�
Building collapses | రంగారెడ్డి జిల్లా పరిధిలోని కొండాపూర్ లో ఏడంతస్తుల భవనం శనివారం మధ్యాహ్నం కుప్పకూలింది. ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పన్మక్తలోని సర్వే నంబర్ 83/1లో పీ1, పీ2 ప్లాట్ల వేలం వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఎన్నో ఏండ్ల కింద కొనుగోలు చేసిన ఇండ్లు, ప్లాట్లు నిషేధిత జాబితాలో చేర్చారని.. పైసాపైసా కూడబెట్టి కొనుగోలు చేసిన ప్లాట్లల్లో ఇండ్లు నిర్మించుకున్నామని, ఆ ఇండ్లను సైతం నిషేధిత జాబితాలో చేర్చారని.. వాటిని అ�
రంగారెడ్డి జిల్లాలో రెవెన్యూ యంత్రాంగం తమ కండ్లముందే విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నా చేష్టలుడిగి చూస్తున్నదే తప్పా.. కాపాడటంలేదని సర్వత్రా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సర్కారు భూములను కాపా�
రంగారెడ్డి జిల్లాలో వలస ఓటర్లు తమ ఓటును ఎక్కడ ఉంచుకోవాలనే విషయంపై తర్జన భర్జన పడుతున్నారు. సర్ ప్రక్రియ ద్వారా ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలన్నా నిబంధనతో ఇప్పటి వరకు గ్రామాలు, పట్టణాల్లో రెండు ఓట్లు ఉన్నవ�
రాష్ట్ర ప్రభుత్వం మహిళలను లక్షాధికారులను చేస్తామన్న హామీ నెరవేరకపోగా.. మహిళా సంఘాల రుణాలు మాత్రం పక్కదారి పడుతున్నాయి. స్త్రీనిధి పథకం కింద మహిళా సంఘాలకిచ్చే రుణాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నా
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టలబేగంపేట మండ లం సర్వే నంబర్ 27/ఏఏలోని 287 చదరపు గజాల స్థలం క్రమబద్ధీకరణకు చేసిన దరఖాస్తును జీహెచ్ఎంసీ తిరసరించడాన్ని సవాలు చేయడంతోపాటు ఆ స్థలం సేల్ డీడ్ రిజ
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పన్మక్త గ్రామంలో ఇటీవల జరిగిన భూవేలం ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చింది. ఆ గ్రామంలోని సర్వే నం.83/1లో ఐదు ఎకరాల భూమి వేలానికి సంబంధ�
రంగారెడ్డి జిల్లాలో భూముల మార్కెట్ విలువల పెంపుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైంది. భూముల మార్కెట్ విలువ పెంపు ప్రభావం రాష్ట్రంలోనే జిల్లాపై తీవ్రంగా పడింది. దీంతో అంతంతమాత్రంగానే ఉన్న వ్యాపారం మర