విద్యుత్తు షాక్తో యువ రైతు మరణించాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం రంగాపూర్లో బుధవారం చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన జిల్లెల మురళి(34) తన పొలంలో డెయిరీ ఫామ్ ఏర్పాటు చేసుకొని నడుపుతున్నాడు.
ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంతో యుద్ధం చేయాల్సిన అనివార్యత ఏర్పడితే వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్, టీఎన్జీవోస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ చెప్ప
ఏపీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బుధవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫార్మ్ గెస్ట్హౌస్లో అక్రమ మద్యంతోపాటు, రూ.11 కోట్ల నగదు డంప్ను సిట్ అధికారులు గుర్తించ�
రంగారెడ్డి జిల్లా పరిధి ఆదిబట్ల వద్ద ఔటర్రింగ్ రోడ్డుపై ఎగ్జిట్ నంబర్-12 వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించగా ఒకరు దవాఖానలో చికిత్స పొ
ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ భూములు చెర వీడుతున్నాయి. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బాలాపూర్ తహసీల్దార్ ఇందిరా దేవి ఆధ్వర్యంలో డీటీ మహిపాల్ రెడ్డి, ఆర్ఐలు ప్రశాంతి, జమీల్..
నేషనల్ హైవే 44పై తిమ్మాపూర్ వద్ద మామిడి పండ్ల లారీ బోల్తా పడగా లారీ డ్రైవర్కు గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నుంచి హైదరాబాద్ వైపు మామిడి పండ్లతో వెళ్తున్న లారీ శనివారం ఉదయం నేషనల్ హైవే 44ప�
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చోటు లభించకపోవడంతో ఆశావహులు తీవ్ర నిరాశకు గురయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి మంత్రివర్గ విస్తరణలోనే ఈ రెండ�
ఫ్యూచర్ సిటీ కోసం భూముల సేకరణ.. గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు రైతుల భూముల్లో సర్వే.. పచ్చని గిరిజన రైతుల భూముల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటు.. తాజా గా గోశాల ఏర్పాటుకు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న రైతుల భూముల్లో ప�
ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆ నిరుపేద మనస్తాపం చెందాడు. తొలుత జాబితాలో ఉన్న పేరు ఆ తర్వాత ఎందుకు మాయమైందని మథనపడ్డాడు. దీనికి కాంగ్రెస్ నాయకులే కారణమని భావించాడు. ‘ఇందిరమ్మ ఇల్లు గురించి నా చావుకు కారణం కాంగ�
రంగారెడ్జిజిల్లా ఇబ్రహీంపట్నం తహసీల్ కార్యాలయంలో బుధవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి ఆర్ఐ కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్కుమార్ తెలిపిన వివరాల ప్రకార�
రంగారెడ్డిజిల్లాలోని గ్రామీణ ప్రాంతాలు నిధులు లేక నీరసించిపోతున్నాయి. ప్రభుత్వపరంగా రావాల్సిన నిధులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. దీంతో సిబ్బంది జీతభత్యాలు తప్ప.. ఏ ఇతర పనులకూ నిధులు రావడంలేదు. మౌలిక సదుపా�
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారం పంచాయతీ పరిధిలోని కొత్తగూడెం సర్వేనంబర్ 10/95లోని ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాన్ని ఆదివారం అధికారులు కూల్చివేశారు. ‘గుడి పేరుతో ప్రభుత్వ భూమికి బ�