ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆ నిరుపేద మనస్తాపం చెందాడు. తొలుత జాబితాలో ఉన్న పేరు ఆ తర్వాత ఎందుకు మాయమైందని మథనపడ్డాడు. దీనికి కాంగ్రెస్ నాయకులే కారణమని భావించాడు. ‘ఇందిరమ్మ ఇల్లు గురించి నా చావుకు కారణం కాంగ�
రంగారెడ్జిజిల్లా ఇబ్రహీంపట్నం తహసీల్ కార్యాలయంలో బుధవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి ఆర్ఐ కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్కుమార్ తెలిపిన వివరాల ప్రకార�
రంగారెడ్డిజిల్లాలోని గ్రామీణ ప్రాంతాలు నిధులు లేక నీరసించిపోతున్నాయి. ప్రభుత్వపరంగా రావాల్సిన నిధులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. దీంతో సిబ్బంది జీతభత్యాలు తప్ప.. ఏ ఇతర పనులకూ నిధులు రావడంలేదు. మౌలిక సదుపా�
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారం పంచాయతీ పరిధిలోని కొత్తగూడెం సర్వేనంబర్ 10/95లోని ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాన్ని ఆదివారం అధికారులు కూల్చివేశారు. ‘గుడి పేరుతో ప్రభుత్వ భూమికి బ�
హైదరాబాద్తో పాటు రంగారెడ్డి జిల్లా పరిధిలో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగంపై మరింత నిఘా పెంచి, మత్తు పదార్థాలను పూర్తిగా అరికట్టేందుకు అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని ర�
రాష్ట్రవ్యాప్తంగా మాజీ సర్పంచులు పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. తమకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని సీఎం రేవంత్రెడ్డికి ఉత్తరాలు రాసి పంపారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ పోస్ట
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరువుఛాయలు కమ్ముకున్నాయి. సరిపడా వర్షా లు లేక భూగర్భజలాలు అడుగుంటుతు న్నాయి. ఇప్పటికే రంగారెడ్డి, వికారా బాద్ జిల్లాలోని పలు మండలాల్లోని చెరువులు, కుంటలు ఎండిపోయాయి.
శాననసభ సమావేశాల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిని సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ప్రజా సమస్యలపై గళమెత్తి, ప్రభుత్వ వైఫల్�
భూగర్భ జలాలు అడుగంటుతుండడం తో బోరుబావుల్లో నీరు ఇంకిపోతున్నది. చేతికందే దశలో ఉన్న వరి పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు నానా తంటాలు పడుతున్నారు. అప్పులు చేసి కొత్తగా బోర్లు వేస్తున్నా.. బోరు బావుల్లో పూడి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గాంధీభవన్లో శుక్రవారం చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. కాంగ్రెస్ పార్టీలోకి కొత్తగా వచ్చే వారిని గౌరవించడం సబబే..కానీ పదవులివ్వొద్దంటూ ఆ
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కుర్మిద్దలో పాడి రైతులు బకాయి బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. బుధవారం రోడ్డుపై పాలు పారపోసి నిరసన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే
ఇటీవల రంగారెడ్డి జిల్లాలోని ఫామ్హౌజ్లో కోడిపందాలు ఆడుతుండగా పోలీసులు దాడిచేసిన విషయం తెలిసిందే. ఆ దాడిలో స్వాధీనం చేసుకున్న పందెం కోళ్లను సోమవారం రాజేంద్రనగర్ న్యాయస్థానంలో న్యాయమూర్తి సమక్షంలో వ