కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను ముచ్చటగా మూడోసారి పెంచి వాహనదారులకు వాత పెట్టింది. ఇప్పటికే పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులతో ఇంధన కొరత వెంటాడుతున్నది.
జిల్లాలో అవినీతి అనకొండలు రోజుకోచోట పట్టుబడుతున్నారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఓ వైపు దాడులు జరిపి అక్రమార్కుల ఆట కట్టిస్తున్నా లంచాల వసూళ్లు మాత్రం ఆగటంలే దు. ఇటీవల శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయ�
జిల్లాలో చేతికొచ్చిన పంటను విక్రయించేందుకు రైతన్న అరిగోస పడుతున్నాడు. గత నెల రోజులుగా పడిగాపులు కాస్తున్నా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో పంటను కల్లా లు, రోడ్లు, ఇండ్ల ఎదుట ఆరబెట్టి ప్రభుత్వం ఎ�
జిల్లాలోని మాడ్గుల మండలంలో రోజురోజుకూ చెరువులు, గుట్టలు మాయమవుతున్నాయి. ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన అనేక చెరువులు నామరూపాల్లేకుండా పోతున్నా సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి.
రంగారెడ్డి జిల్లాలో మరో రెండు ప్రాంతాల్లో భూసేకరణ చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నది. త్వరలోనే ఈ రెండు ప్రాంతాల్లో భూసేకరణ చేస్తామని సర్కారు ప్రకటించింది.
రంగారెడ్డిజిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అవినీతి అధికారుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. లంచం ఇవ్వనిదే ఫైళ్లు కదలని పరిస్థితి ఏర్పడింది. దీంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వారి భరతం పడుతున్నా
పశ్చిమాసియా యుద్ధం నేపథ్యం లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వంటగ్యాస్ సామాన్యులకు అందని ద్రాక్షలా మారింది. గత మూడు నెలల వ్యవధిలో కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచింది. ముఖ్యంగా చ�
పదోతరగతి ఫలితాల్లో జిల్లా 31వ స్థానంలో నిలిచింది. బుధవారం విడుదల చేసిన రిజల్ట్స్లో జిల్లా ఈ ఏడాది కూడా చివరి స్థానంతో సరిపెట్టుకున్నది. వరుసగా నాలుగో ఏటా కూడా చివరి స్థానంలోనే నిలిచింది. అయితే గతేడాదితో
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఊరూరా, వాడవాడల్లో పార్టీ శ్రేణులు గులాబీ జెండాలను ఆవిష్కరించి, సంబురాలు జరుపుకొన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో మాజ
కుటుంబాల్లో భూ తగాదాలు సహజం. అందునా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ భూములకు సంబంధించి కుటుంబ సభ్యుల మధ్య పుట్టగొడుగుల్లా వివాదాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి వివాదాలను పరి
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు వేతన సవరణ, పెండింగ్ డిమాండ్ల పరిష్కారం కోసం మంగళవారం అర్ధరాత్రి నుంచే కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో విధులు బహిష్కరించి స
రాష్ట్ర జనాభాలో వెనుకబడిన తరగతుల (బీసీ) వాటా అత్యధికంగా ఉన్నది. బీసీలే తిరుగులేని శక్తిగా నిలిచారు. ముస్లిం మైనారిటీలు మినహా.. ఇతర బీసీల రాష్ట్ర సగటు 46.25 శాతంగా నమోదైంది.
రేడియల్ రోడ్లు, పరిశ్రమల అవసరాల పేరుతో పట్టా భూములను బలవంతంగా తీసుకుంటే తాము ఎలా బతకాలని హైదరాబాద్, రంగారెడ్డి జల్లాల పలువురు రైతులు అధికారులకు ఎదురుతిరిగారు. వివిధ అవసరాల పేరుతో చేస్తున్న భూసేకరణలో �