జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలో మార్కెట్ కమిటీ పాలకవర్గాల ఫైట్ తీవ్రస్థాయిలో జరుగుతున్నది. చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల పదవుల కోసం పార్టీ నేతల్లో తీవ్రమైన పోటీ నెలకొన్నది. మరోవైపు పాలకవర్గాల �
రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో అన్నదాతలు తమ ధాన్యాన్ని పొలాలు, రోడ్లపై నిలువ ఉంచుతున్నారు.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టలబేగంపేటలోని సర్వే నంబర్ 63లో ప్రభుత్వానికి చెందిన 78 ఎకరాల్లో 52 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ గతంలో ఆ జిల్లా కలెక్టర్ అమో య్ కుమార్ జారీచేసిన ఉత్�
రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా నారాయణరెడ్డి బదిలీ అయ్యారు. గత 11 నెలల్లో ఆయనకు ఇది నాలుగో బదిలీ కాగా, రంగారెడ్డి జిల్లాకు అయన మూడో కలెక్టర్. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 11 మంది ఐఏఎస్లు, ముగ్గురు ఐఎఫ్ఎస్లన�
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో ఇటీవల జరిగిన సబ్ రిజిస్ట్రార్ల బదిలీలపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. తమకు అనుకూలమైన ఒక సబ్ రిజిస్ట్రార్కు అనుకున్న చోట పోస్టింగ్ ఇప్పించుకునేందుకు 12 మందిని బదిలీ చే�
ప్రజావాణి దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్జైన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో ఆయన స్వయంగా ప్రజల నుంచి వినతులను స్వీకర�
రైతులు పండిస్తున్న పంటల సాగు ను డిజిటలైజ్ చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ క్రాప్ సర్వే(డీసీఎస్) పట్ల వ్యవసాయ విస్తరణాధికారులు విముఖత చూపుతున్నారు. సిబ్బంది కొరత, పనిఒత్తిడి వంటి కారణాలతో సర్వ�
ఓ భూమి విషయమై రైతులు, వెంచర్ నిర్వాహకుల మధ్య ఏర్పడిన గొడవ.. రాళ్లు, కర్రల దాడి వరకు వెళ్లిన ఘటన మంగళవారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం పిగ్లీపూర్లో చోటుచేసుకుంది.
జిల్లాలో ఇటీవల భారీగా వర్షాలు కురిశాయి. చెరువుల్లోకి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరింది. వర్షం వెలియగానే..చెరువుల్లో నీరు సైతం ఖాళీ అయింది. వచ్చిన వరద వచ్చినట్లుగానే దిగువకు వెళ్లిపోయింది. జిల్లాలో 2,090 చెరువు�
ప్రతికూల పరిస్థితుల్లో పంటలు దెబ్బతింటే అన్నదాతలకు అండగా ఉండేందుకు ఫసల్ బీమా యోజన అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖరీఫ్ సీజన్ ముగుస్తున్నా నేటికీ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయలేదు.
శ్రీశైలం జాతీయ రహదారి పక్కనే ఉన్న రియల్ వెంచర్ ఒకటి కాదు... రెండు చెరువుల గొంతు నులిమింది. శంషాబాద్ విమానాశ్రయం మొదలు పహాడీషరీఫ్ వంటి ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చే వరదను ఒడిసిపట్టే కొత్తకుంట నోట్�
ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలో పంటలు నీటిపాలయ్యాయి. ఇండ్లు కూలిపోయి చాలామంది నిరాశ్రయులయ్యారు. విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. రోడ్లూ నామరూపాల్లేకుండా దెబ్బతిన్నాయి. దీంతో నడవలేం..వాహనాలను నడపలేం అన