రంగారెడ్డి జిల్లా ఏర్పడక ముందు నిర్మించిన ఇందిరాసాగర్.. అంటే 1980లోనే అందుబాటులోకి వచ్చిన నీటి వనరుకు ఇప్పుడు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఎగువన రావిర్యాల నుంచి వరద నీరు వచ్చి చేరడంతో వందల ఎకరాల ఆయకట్టుక�
సర్కారు భూమిలో ఓ నిరుపేద గుడిసె వేసుకుంటే అధికార యంత్రాం గం రాత్రికి రాత్రి బుల్డోజర్లతో వాటన్నింటినీ నేలమట్టం చేస్తుంది. నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వమంటే.. ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే నోటీసులు ఏంది? అం
చేవెళ్ల మండలం చనువెల్లి గ్రామానికి చెందిన ఓ రైతుకు ఒక్క రూపాయి మాఫీ అయినట్లు లక్షన్నర రుణమాఫీ జాబితాలో వచ్చింది. తనకు మొదటి విడుతలోనే రూ.లక్ష రుణం మాఫీ కాగా... రెండో విడుతలో ఒక్క రూపాయి మాఫీ అయినట్లు రావడం�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఆదివారం బోనాల ఉత్సవాలు వైభవోపేతంగా జరిగాయి. పలు పల్లెలు, పట్టణాల్లో మహిళలు బోనాలు ఎత్తుకుని అమ్మవార్ల ఆలయాలకు ఊరేగింపుగా వెళ్లి ప్రదక్షిణలు చేసి నైవేద్యం సమర్పించి �
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మం డ లం రాంనూతుల శివారులోని అనంతగిరి గుట్టల్లోని గుహల్లో 14వ శతాబ్దం నాటి పద్మనాయకుల రేఖాచిత్రాలు (పెట్రోగ్లిఫ్స్)ఉన్నాయని చరిత్రకారుడు ద్యావనవల్లి సత్యనారాయణ తెలిపారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చాలావరకు ఆవాసాలు ఆర్టీసీ సేవలకు నోచుకోవడం లేదు. మున్సిపాలిటీలు, మండలాలు, మేజర్ పంచాయతీలు మినహా.. అనేక గ్రామాలు, హ్యాబిటేషన్లకు బస్సు సౌకర్యమే లేదు.
రంగారెడ్డి జిల్లాలో క్యాడర్ స్ట్రెంత్ కంటే ఎక్కువ జిల్లాకు వచ్చిన ఉపాధ్యాయులను వెనక్కి పంపి ప్రస్తుత ప్రమోషన్, బదిలీల్లో రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయులకు అవకాశం కల్పించాలని కోరుతూ సోమవారం రంగారెడ్డ
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలను సోమవారం ఇంటర్మీడియల్ బోర్డు విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లాలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను 2,54,498 మంది రాయగా..1,62,520(63.86 శాతం)మంది ఉత్తీర్ణులయ్యారు.
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. విత్తనాలు, ఎరువులు కొందామంటే రైతుల చేతుల్లో చిల్లిగవ్వ లేదు. రైతు భరోసా జాడే లేదు. జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఇంకా ఖరారు కాలేదు.
జిల్లాలో విద్యాశాఖ చేపట్టిన బడిబాట కార్యక్రమం మొక్కుబడిగానే ముగిసింది. ఈ నెల 6న ప్రారంభమైన ప్రోగ్రామ్ ఈనెల 19తో ముగిసింది. ఈ సందర్భంగా 7,697 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పొందినట్లు అధికా