ఒకప్పుడు ‘వెజిటబుల్ హబ్'గా ఉన్న రంగారెడ్డి జిల్లాలో నేడు ఉద్యాన సాగు వెలవెలబోతున్నది. పండ్లు, కూరగాయల తోటల సాగుపై రైతులకు ఆసక్తి తగ్గి.. వరి, పత్తి వంటి వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపుతున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జరిగిన పోలింగ్కు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఉదయం 11 గంటల వరకు మందకొడిగా సాగారు. మధ్యాహ్నం తర్వాత ఓటర్లు భారీగా పోటెత్తారు.
పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గానికి బుధవారం 20 నామినేషన్లు దాఖలు అయ్యాయని రంగారెడ్డి జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శశాంక తెలిపారు.
గత శాసనసభ ఎన్నికలకు ముందు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి మండిపడ్డారు.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు సోమవారం సమ్మెటివ్-2 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 22 వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు. పదో తరగతి పరీక్షలు ఇప్పటికే ముగియగా 1 నుంచి 9వ తరగతి విద్యార్�
తాగునీటి కోసం జరిగిన గొడవ గ్రామస్థుడిపై కేసుకు కారణమైంది. రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలోని పటేల్చెర్వుతండా(పీసీతండా)లో జరిగిందీ ఘటన.
రంగారెడ్డి జిల్లాలోని ఆయా మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో సోమవారం హోలీ సంబురాలు అంబరన్నంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఈ వేడుకల్లో పాల్గొని సరదాగా గడిపారు. రంగులు చల్లుకుంటూ పండుగ శుభ�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సోమవారం రంగుల సంబురం అంబరాన్నంటింది. ఆదివారం రాత్రి కామదహనం చేయగా, సోమవారం తెల్లవారుజాము నుంచే రంగుల్లో మునిగితేలారు. కులమతాలకతీతంగా చిన్నాపెద్ద తారతమ్యం లేకుండా ఒ�
కులమతాలకతీతంగా చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ ఆనందంగా జరుపుకొనే పండుగ హోలీ. పండుగ వేడుకలను ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఘనంగా నిర్వహించనున్నారు. హోలీ పండుగకు ఒక రోజు ముందుగా కాముడి దహనం చేస్తారు.
రంగారెడ్డి జిల్లా, సలాల కొత్తపేట్, బాలాపూర్కు చెందిన సలామ్-బిన్-మహ్మద్ మిస్త్రీ మనుషులకు ఇచ్చే ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లను నిబంధనలకు విరుద్ధంగా పశువుల్లో పాల ఉత్పత్తిని పెంచేందుకు సరఫరా చేస్తున్న�
లోక్సభ ఎన్నిక సందర్భంగా ప్రతి పోలింగ్ కేంద్ర పరిధిలో ఓటర్ల సంఖ్య 1500లు ఉండాలని ఎన్నికల సంఘం నిర్దేశించింది. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
రంగారెడ్డి, వికా రాబాద్ జిల్లాల్లో నేటి నుంచి ఏప్రిల్ రెండో తేదీ వరకు జరుగనున్న పదోతరగతి పరీక్షలకు విద్యాశాఖ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. రంగారెడ్డి జిల్లాలోని 986 పాఠశాలల నుంచి 50,946 మంది రెగ్యుల�
ఓ ప్రైవేటు సంస్థలో ఏజెంట్గా పనిచేస్తున్న వ్యక్తి తన ముగ్గురు కుమారులతో సహా ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని టంగటూరు గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది.
రంగారెడ్డి జిల్లా కందుకూరు తహసీల్ ఆఫీసులో ధరణి ఆపరేటర్గా కొనసాగుతున్న వ్యక్తి లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడంటూ ఆ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు అందింది. తహసీల్ కార్యాలయంలో ధరణి వ్యవహా�