వివిధ వర్గాల మహిళలకు ఉపాధి అవకాశాలను మెండుగా కల్పించి ఆదాయ వనరుల పెంపే లక్ష్యంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు బ్యాంకులు ఇతోధికంగా బ్యాంక్ లింకేజీ ద
నెలలు గడుస్తున్నా.. జీతాలిస్తలేరంటూ.. శుక్రవారం కొండాపూర్లోని రంగారెడ్డి జిల్లా దవాఖానలో విధులు నిర్వహిస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ విభాగం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు.
రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్వో కార్యాలయం ఎదుట సోమవారం తెలంగాణ ఆశ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో 1080 మంది ఆశవర్కర్లు, ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు ధర్నా నిర్వహించారు.
రంగారెడ్డి జిల్లా సందర్శనకు వచ్చిన జల్శక్తి అభియాన్ కేంద్ర నోడల్ బృందం సభ్యులు అంకిత్ మిశ్రా(డిప్యూటీ సెక్రటరీ), అంకిత్ విశ్వకర్మ(సైంటిస్ట్)లకు మంగళవారం అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆహ్వానం పలి
రంగారెడ్డిజిల్లా నూతన కలెక్టర్గా శశాంక (2013 బ్యాచ్ ఐఏఎస్)ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. మహబూబాబాద్జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో గురువారం నిర్వహిం చిన రాష్ట్రస్థాయి నెట్బాల్ టోర్నీలో ఉమ్మడి మహబూబ్నగర్ అండర్-14 బాలుర జట్టు చాంపియన్గా నిలువగా, అండర్-17 బాలుర జట్టు రన్నర్గా నిలిచింది.
వైద్యశాస్త్రం కొత్తపుంతలు తొక్కుతున్నా.. పురుష పుంగవుల్లో అపోహలు, అనుమానాలు తొలగడం లేదు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు పురుషులు దూరంగా ఉంటున్నారు. కుటుంబ నియంత్రణ అంటే మహిళలకు సంబంధించిన అంశంగా సమాజంలో నా�
చలి తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతున్నది. దీంతో జీవాల్లో పలు రకాల వ్యాధులు సోకే అవకాశం ఉన్నది. పెంపకం దారులు అప్రమత్తంగా ఉండాలని పశు వైద్యాధికారులు సూచిస్తున్నారు.
గొర్రెలు, మేకల కాపరులు పలు జాగ్రత్తలు తీసుకుంటే ఆదాయం దండిగా ఉంటుందని.. అప్రమత్తతతోనే జీవాలు సంరక్షణగా ఉంటాయని రంగారెడ్డి జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి అంజిలప్ప అన్నారు.
విద్యావ్యవస్థ సమగ్ర సమాచారాన్ని ఒకేచోట నిక్షిప్తం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకుంటున్నది. అందుకోసం యూ డైస్ ప్లస్ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్)వెబ్సైట్న
మత్స్యకార్మికుల జీవితాల్లో గత ప్రభుత్వాలు మత్స్యకారులను విస్మరించడంతో వృత్తిని వదిలి ఏదో ఒక పని చేస్తూ కాలం వెళ్లదీసే దుస్థితి ఉండేది. కానీ.. రాష్ట్రం సిద్ధించాక మత్స్యకారుల బతుకులు మారాయి.
రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్ ఎలక్ట్రానిక్ హబ్గా మారనున్నది. కలెక్టరేట్ సమీపంలో ఇప్పటికే చైనాకు చెందిన ప్రతినిధులు రూ.4,634కోట్లతో ఫాక్స్కాన్ సంస్థను ఏర్పాటు చేయగా, రూ.3000కోట్ల పెట్టుబడితో బెంగళ�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా దేవీ నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఫరూఖ్నగర్ మండలంలోని అతి పురాతన ఎలికట్ట భవానీమాత ఆలయంలో అన్నపూర్ణాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శన�
అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరిగేలా రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ‘కోడ్' ఉల్లంఘన జరుగకుండా పటిష్ట నిఘా పెట్టారు. జిల్లా నలుమూలలా 52 చెక్ పోస్టులతో పాటు ప్రతి నియోజ�