విద్యావ్యవస్థ సమగ్ర సమాచారాన్ని ఒకేచోట నిక్షిప్తం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకుంటున్నది. అందుకోసం యూ డైస్ ప్లస్ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్)వెబ్సైట్న
మత్స్యకార్మికుల జీవితాల్లో గత ప్రభుత్వాలు మత్స్యకారులను విస్మరించడంతో వృత్తిని వదిలి ఏదో ఒక పని చేస్తూ కాలం వెళ్లదీసే దుస్థితి ఉండేది. కానీ.. రాష్ట్రం సిద్ధించాక మత్స్యకారుల బతుకులు మారాయి.
రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్ ఎలక్ట్రానిక్ హబ్గా మారనున్నది. కలెక్టరేట్ సమీపంలో ఇప్పటికే చైనాకు చెందిన ప్రతినిధులు రూ.4,634కోట్లతో ఫాక్స్కాన్ సంస్థను ఏర్పాటు చేయగా, రూ.3000కోట్ల పెట్టుబడితో బెంగళ�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా దేవీ నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఫరూఖ్నగర్ మండలంలోని అతి పురాతన ఎలికట్ట భవానీమాత ఆలయంలో అన్నపూర్ణాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శన�
అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరిగేలా రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ‘కోడ్' ఉల్లంఘన జరుగకుండా పటిష్ట నిఘా పెట్టారు. జిల్లా నలుమూలలా 52 చెక్ పోస్టులతో పాటు ప్రతి నియోజ�
Road accident | రోడ్డు ప్రమాదంలో ఓ మహిళా మృతిచెందిన ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్ పరిధిలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ టెలిఫోన్ ఎక్స్చేంజ్ వద్ద చోటుచేసుకుంది. దీనికి సంబంధించి ఇబ్రహీంపట�
కోర్టు ఉత్తర్వులను అమలుపరచడానికి లంచం డిమాండ్ చేసి, తీసుకుంటుండగా ఇద్దరు న్యాయశాఖ ఉద్యోగులను రంగారెడ్డి జిల్లా కోర్టులో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఫిర్యాదుదారు న్యాయవాది కటకం శారద తనకు సంబంధించ�
ఆల్ఇండియా సబ్జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నీ ఈ నెల 26 నుంచి 31వ తేదీ వరకు జరుగనుంది. ఈ విషయాన్ని రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి కారెడ్ల శ్రీన
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం టికెట్ ఇప్పించేందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రూ.10 కోట్లు పుచ్చుకున్నారా? ఐదెకరాల భూమిని రాయించుకున్నారా? ‘ఓటుకు నో టు’ వ్యవహారం లాగే ‘సీటుకు నోటు’ వ్యవహ�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సోమవారం నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అధిక శాతం మంది మట్టి గణేశ్లకే జైకొట్టారు. పర్యావరణాన్ని కాపాడుదామన్న తెలంగాణ ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల ప్రచారం ఫలి�
ఇద్దరూ ఒకే వ్యక్తిని పెండ్లి చేసుకున్నారు. వా రి పెండ్లిళ్లు ఒకేసారి కాకపోయినా.. తుదిశ్వాస మాత్రం ఒకేసారి వదిలారు. ఒకే భర్తతో జీవితం పంచుకున్న ఇద్దరు భార్యలు.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఒకేరోజు మృత�
తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నది. విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ప్రతి ఏటా ఇంటింటా ఇన్నోవేటర్, ఇన్స్పైర్ మనాక్ వంటి వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నది.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేలులో రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకి ఎకరం రూ.1 చొప్పున 5 ఎకరాలను కేటాయించడంపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఆ సొసైటీని �
చంద్రయాన్-3 విజయవంతం కావడంపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రం ల్యాండర్ దిగగానే విద్యార్థులు, ఉపాధ్యాయులు సంబురాలు చేసుకున్న�