నాడు తండాలంటే.. సమస్యల లోగిళ్లు.. తాగునీటి కోసం అరిగోస.. కరెంటు లేక.. పట్టించుకునే వారు లేక వారి కష్టాలు అన్నీ ఇన్నీ కావు... కానీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తండాల ముఖచిత్రమే మారిపోయింది. దానికి నిదర్శనమే రంగ�
రంగారెడ్డిజిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని రాయపోల్రోడ్డులో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు దుర్మరణంపాలయ్యారు. మృతిచెందిన ముగ్గురు విద్యార్థులు భారత్ ఇంజినీర�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎన్నో సమస్యలను పరిష్కరించుకుంటూ వస్తున్నాం. ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో పరిష్కారం లభించని, సాధించుకోలేని పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలవుతున్నాయి. ధరణి పోర్టల్ వేదికగ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు పథకం జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న క్యాంపులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. రంగారెడ్డి జిల్లావ్య�
భార్యాభర్తల మధ్యన జరిగిన ఓ చిన్నపాటి గొడవతో క్షణికావేశానికి గురైన ఓ తల్లి చనిపోవాలని నిర్ణయించుకున్నది. తాను చనిపోతే తన పిల్లలు అనాథలుగా మారిపోతారని భావించి కంటికి రెప్పలా చూసుకుంటున్న తన ఇద్దరు పిల్ల
ఇంటర్ ఫలితాల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. వికారాబాద్ జిల్లాలో గతంతో పోలిస్తే ఫలితాలు మెరుగుపడగా, రంగారెడ్డి జిల్లాకు రాష్ట్రంలోనే 5వ స్థానం దక్కింది.
పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మిస్తున్నది. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లాకు 3,800 ఇండ్లు మంజూరు కాగా, 1079 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. రంగారెడ్డి జిల్లా�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు పథకం జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న క్యాంపులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. రంగారెడ్డిజిల్లా వ్య�
మధ్యవర్తిత్వ విధానంలో కేసులను పరిషరించుకుంటే కక్షిదారులకు ఓటమి ఉండదని, ఇరుపక్షాలకూ విజయం చేకూరుతుందని హైకోర్టు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. తొలి ప్రయత్నంలో మధ్యవర్తిత్వం విఫలమైతే అంతటితో ఆగిపోకూ�
ఉమ్మడి పాలకుల పాలనలో పల్లెల్లో పురోగతి సాధించలేదని గుర్తించిన సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక పథకాలు అమల్లోకి తీసుకొచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు పథకం జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు క్యాంపులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది.
పట్టుదల ఉంటే సాధించలేనిదనేదేదీ లేదు.. శ్రద్ధగా చదివి ఎలాంటి ఆందోళనకు గురికాకుండా పరీక్షలు రాస్తే తప్పక విజయం సాధిస్తారని విద్యా నిపుణులు తెలుపుతున్నారు. నేటి నుంచి 13వ తేదీ వరకు జరుగనున్న పదో తరగతి పరీక్�
మెరుగైన వైద్యమే లక్ష్యంగా ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలో 264 పల్లె దవాఖానలను అందుబాటులోకి తెచ్చింది. అంతేకాకుండా జిల్లావ్యాప్తంగా 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 21 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 2 పీపీ యూనిట్లు, 2 సామ�