రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు పథకం జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు క్యాంపులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది.
పట్టుదల ఉంటే సాధించలేనిదనేదేదీ లేదు.. శ్రద్ధగా చదివి ఎలాంటి ఆందోళనకు గురికాకుండా పరీక్షలు రాస్తే తప్పక విజయం సాధిస్తారని విద్యా నిపుణులు తెలుపుతున్నారు. నేటి నుంచి 13వ తేదీ వరకు జరుగనున్న పదో తరగతి పరీక్�
మెరుగైన వైద్యమే లక్ష్యంగా ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలో 264 పల్లె దవాఖానలను అందుబాటులోకి తెచ్చింది. అంతేకాకుండా జిల్లావ్యాప్తంగా 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 21 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 2 పీపీ యూనిట్లు, 2 సామ�
‘కాశ్మీర్ యాపిల్ బేర్' పండు చూడటానికి గంగరేగు పండును పోలి ఉంటుంది. కానీ అది గంగరేగు కాదు. యాపిల్ను పోలి ఉంటుంది. అయినా అది యాపిల్ కాదు. పై రెండింటినీ పోలినట్టుండే ‘కాశ్మీర్ యాపిల్ బేర్' అది.
గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల ఆర్థిక ఎదుగుదలే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందుకోసం స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయించి బ్యాంకు లింకేజీతోపాటు స్త్రీనిధి, సీబీవో, వీవోల నుంచి �
రంగారెడ్డి జిల్లా పారిశ్రామిక ప్రగతిలో ముందంజలో ఉన్నది. సకల వసతులు, మెరుగైన రవాణా సౌకర్యం ఉండడం, ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తుండడంతో ప్రముఖ సంస్థలు జిల్లాలో తమ బ్రాంచీలను నెలకొల్పేందుకు మ�
విమాన ప్రయాణ టికెట్ మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో అలసత్వం జరిగినందుకు ఎయిర్ ఇండియా విమానయాన సంస్థకు 10 వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షులు శ్రీమతి చిట్టినేని లతా కుమ�
కడ్తాల్, నవంబర్ 1: రంగారెడ్డి జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన మండలంలోని మైసిగండి మైసమ్మ ఆలయ ఉత్సవాలు ఈ నెల 8వ తేదీ నుంచి ప్రా రంభం కానున్నాయి. భక్తుల కోర్కెలు తీరుస్తూ.. ఈ ప్రాంతవాసులకు అమ్మవారు కొంగు బంగారం�
ఒకప్పుడు సర్కారు బడులంటే సమస్యల పుట్టలు.. తెలంగాణ ప్రభుత్వమొచ్చాక సమూల మార్పులు జరిగాయి. ‘మన ఊరు-మన బడి’తో సకల సౌకర్యాలు సమకూరడంతో కొత్తరూపు సంతరించుకున్నాయి.