గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల ఆర్థిక ఎదుగుదలే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందుకోసం స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయించి బ్యాంకు లింకేజీతోపాటు స్త్రీనిధి, సీబీవో, వీవోల నుంచి �
రంగారెడ్డి జిల్లా పారిశ్రామిక ప్రగతిలో ముందంజలో ఉన్నది. సకల వసతులు, మెరుగైన రవాణా సౌకర్యం ఉండడం, ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తుండడంతో ప్రముఖ సంస్థలు జిల్లాలో తమ బ్రాంచీలను నెలకొల్పేందుకు మ�
విమాన ప్రయాణ టికెట్ మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో అలసత్వం జరిగినందుకు ఎయిర్ ఇండియా విమానయాన సంస్థకు 10 వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షులు శ్రీమతి చిట్టినేని లతా కుమ�
కడ్తాల్, నవంబర్ 1: రంగారెడ్డి జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన మండలంలోని మైసిగండి మైసమ్మ ఆలయ ఉత్సవాలు ఈ నెల 8వ తేదీ నుంచి ప్రా రంభం కానున్నాయి. భక్తుల కోర్కెలు తీరుస్తూ.. ఈ ప్రాంతవాసులకు అమ్మవారు కొంగు బంగారం�
ఒకప్పుడు సర్కారు బడులంటే సమస్యల పుట్టలు.. తెలంగాణ ప్రభుత్వమొచ్చాక సమూల మార్పులు జరిగాయి. ‘మన ఊరు-మన బడి’తో సకల సౌకర్యాలు సమకూరడంతో కొత్తరూపు సంతరించుకున్నాయి.
కరోనా వల్ల విద్యావ్యవస్థ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసులు నిర్వహించినా అనుకున్న ఫలితాలు రాలేదు.
నిరుద్యోగుల్లోని నైపుణ్యాలను వెలికితీసి వారికి ఉపాధి కల్పించి తెలంగాణ సర్కార్ కొండంత అండగా నిలుస్తున్నది. ఓ వైపు సర్కార్ కొలువులను భర్తీ చేస్తూనే మరోవైపు యువతకు పెద్దఎత్తున ప్రైవేటు సంస్థల్లోనూ ఉద�
కందవాడలో అత్యధికంగా 13.5 సెంటీమీటర్ల వాన ఉద్ధృతంగా మూసీ, ఈసీ నమస్తే తెలంగాణ నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం రోజంతా వానలు పడ్డాయి. ముఖ్యంగా రంగారెడ్డి జిల�
అన్నదాత కుటుంబాలకు దన్నుగా రైతే బీమా నాలుగేండ్లలో 3635 మంది రైతుల కుటుంబాలకు రూ.181.75 కోట్లు అందజేత ఈ నెల 31 వరకు కొత్తవారి నుంచి దరఖాస్తులకు ఆహ్వానం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్ర సర్కార్ అన్�
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 2.11 లక్షల ఎకరాల వివరాలు నమోదు 3 లక్షల ఎకరాలకుపైగా పంటల సాగు రైతుల వారీగా క్షేత్రస్థాయిలో వివరాలను సేకరిస్తున్న ఏఈవోలు రంగారెడ్డి జిల్లాలో పంటల వివరాల నమోదు ప్రక్ర�
కుంట్లూరులో అందుబాటులోకి క్రీడా ప్రాంగణం రెండెకరాల స్థలంలో ఏర్పాటు సందడి చేస్తున్న చిన్నారులు, యువకులు ఎమ్మెల్యే మంచిరెడ్డి చొరవతో సమకూరుతున్న సౌలతులు పెద్దఅంబర్పేట, జూలై 21: ఒకప్పుడు ముళ్ల చెట్లతో ని�
చిన్న, చిన్న విషయాలను పెద్దవిగా చేసుకుంటున్న దంపతులు ఏండ్లుగా సాగిన సంసారానికి బీటలు మానసికంగా కృంగిపోతున్న భార్యాభర్తలు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇంట్లో మ్యాగీ వంటకం ఆలస్యం కావడంతో భార్యాభర్తల మధ్య గొడ�
జిల్లాలో 14,750 ఎకరాల్లో సాగు ఈ విత్తనాలతో అధిక దిగుబడితోపాటు పంటలకు మేలు బొంరాస్పేట, జూలై 21: పంటల సాగులో రసాయనిక ఎరువుల వాడకంతో అనేక అనర్థాలు సంభవిస్తున్నాయి. నేల భౌతిక లక్షణాలు దెబ్బతిని నీటిని నిల్వ చేసే �