ప్రజావాణి దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్జైన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో ఆయన స్వయంగా ప్రజల నుంచి వినతులను స్వీకర�
రైతులు పండిస్తున్న పంటల సాగు ను డిజిటలైజ్ చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ క్రాప్ సర్వే(డీసీఎస్) పట్ల వ్యవసాయ విస్తరణాధికారులు విముఖత చూపుతున్నారు. సిబ్బంది కొరత, పనిఒత్తిడి వంటి కారణాలతో సర్వ�
ఓ భూమి విషయమై రైతులు, వెంచర్ నిర్వాహకుల మధ్య ఏర్పడిన గొడవ.. రాళ్లు, కర్రల దాడి వరకు వెళ్లిన ఘటన మంగళవారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం పిగ్లీపూర్లో చోటుచేసుకుంది.
జిల్లాలో ఇటీవల భారీగా వర్షాలు కురిశాయి. చెరువుల్లోకి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరింది. వర్షం వెలియగానే..చెరువుల్లో నీరు సైతం ఖాళీ అయింది. వచ్చిన వరద వచ్చినట్లుగానే దిగువకు వెళ్లిపోయింది. జిల్లాలో 2,090 చెరువు�
ప్రతికూల పరిస్థితుల్లో పంటలు దెబ్బతింటే అన్నదాతలకు అండగా ఉండేందుకు ఫసల్ బీమా యోజన అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖరీఫ్ సీజన్ ముగుస్తున్నా నేటికీ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయలేదు.
శ్రీశైలం జాతీయ రహదారి పక్కనే ఉన్న రియల్ వెంచర్ ఒకటి కాదు... రెండు చెరువుల గొంతు నులిమింది. శంషాబాద్ విమానాశ్రయం మొదలు పహాడీషరీఫ్ వంటి ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చే వరదను ఒడిసిపట్టే కొత్తకుంట నోట్�
ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలో పంటలు నీటిపాలయ్యాయి. ఇండ్లు కూలిపోయి చాలామంది నిరాశ్రయులయ్యారు. విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. రోడ్లూ నామరూపాల్లేకుండా దెబ్బతిన్నాయి. దీంతో నడవలేం..వాహనాలను నడపలేం అన
జీవితంపై విరక్తితో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను నీటిలోకి తోసి ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నది. ఈ క్రమంలో మరో బాబు త్రుటిలో తప్పించుకొన్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో గురువారం రాత్రి చోటుచేసుకున
మూడ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం, మోకిలలోని విల్లాల్లోకి భారీగా వరద నీరు చేరింది. సుమారు 200 విల్లాలు ఉన్న గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్టులోకి పెద్దఎత్తున నీర�
అల్పపీడనం కారణంగా గత రెండు రోజులుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కుండపోతగా వర్షం కురుస్తున్నది. ఎడతెరిపి లేని వర్షంతో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా లు తడిసి ముద్దవుతున్నాయి.
రంగారెడ్డి జిల్లాలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ఆశించిన స్థాయిలో కదలిక లేదు. సిబ్బంది కొరతతో కుప్పలు తెప్పలుగా ఉన్న పెండింగ్ దరఖాస్తులను పరిశీలించడం అధికారులకు పరీక్షే అవుతున్నది.
అక్రమ కట్టడాల కూల్చివేతలో హైడ్రా తీరుపై హైకోర్టు పలు సందేహాలు లేవనెత్తింది. హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏమిటో చెప్పాలని ప్రశ్నించింది. ఏ అధికారం కింద కూల్చివేత చర్యలు చేపడుతున్నారన్న వివరాలు సమర్పించాలని
లోన్ మాఫీ అవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నం... మాతో కలిసి బ్యాంకుల్లో లోన్ తీసుకున్నోళ్లకు మాఫీ అయింది... మాకెందుకు కాలేదు. మేమేం పాపం జేసినం..’ అని రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని మూడు సొసైటీల పరిధిల