Ranga Reddy | అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ జీవితంపై విరక్తితో ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల పరిధిలోని పాపిరెడ్డిగూడ గ్రామంలో చోటు చేసుకుంది.
జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాలల పథకం అటకెక్కింది. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మన ఊరు - మన బడి’ని అమ్మ ఆదర్శ పాఠశాలలుగా పేరు మార్చి ఆధునీకీకరణ కోసం నిధులు విడుదల చేశారు.
మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న గ్రామసభలు కాంగ్రెస్ పార్టీ మీటింగ్లను తలపిస్తున్నాయి. మొదటిరోజు జరిగిన గ్రామసభ గోపాల్పూర్ గ్రామంలో తప్పా.. మిగిలిన గ్రామాల్లో స్టేజీలు వేసి.. వాటి పై కాంగ్రెస్ �
రంగారెడ్డి జిల్లాలో సంక్షేమ పథకాల లబ్ధిదారుల కోసం కొనసాగుతున్న గ్రామసభలు రెండోరోజూ నిరసనలు, నిలదీతల మధ్య సాగాయి. ప్రారంభంలోనే లబ్ధిదారుల ఎంపిక లిస్టులో తమపేర్లు లేవంటూ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగ
మండల పరిధిలోని కరీంపూర్ గ్రామంలో బుధవారం నిర్వహించిన గ్రామ సభ రసాభాసగా సాగింది. అధికారుల సమన్వయం లోపించినట్లుగా కనిపించింది. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో చాల మంది పేర్లు జాబితాలో రాకపోవడంతో గందరగోళం నెలకొన
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని బేగరికంచ సమీపంలో ఏర్పాటుచేస్తున్న ఫోర్త్సిటీ రోడ్డుకు భూములు ఇచ్చేది లేదని రైతులు తెగేసి చెప్పారు. దీంతో రైతులతో కాంగ్రెస్ పార్టీ నాయకులు గొడవకు దిగారు.
Industrial Park | భూసేకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో మరో 567 ఎకరాల అసైన్డ్ భూములను సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రంగారెడ్డ�
నూతన సంవత్సరం సందర్భంగా రంగారెడ్డిజిల్లాలో గత రెండు రోజుల్లో సుమారు రూ.55 కోట్ల విలువచేసే మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. నగర శివారుల్లో విస్తరించి ఉన్న రంగారెడ్డిజిల్లాలో రాష్ట�
ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం తీసుకొచ్చే సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు సమస్యలతో సహవాసం చేస్తున్నాయి. ఆదాయంలో ప్రథమ స్థా నంలో ఉండగా.. వసతుల కల్పనలో మాత్రం అధమస్థానంలో ఉన్నాయి.
రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పోస్టు గత ఆరునెలలుగా ఖాళీగా ఉన్నది. లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన భూపాల్రెడ్డి సస్పెన్షన్కు గురైన తర్వాత ఆ పోస్టులో ఇప్పటి వరకు ఎవరినీ నియమించలేదు. దీంత
ప్రముఖ పంజాబీ గాయకుడు దిల్జిత్ దోశాంజ్ శుక్రవారం శంషాబాద్లో నిర్వహించిన కాన్సర్ట్పై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో ఆయన అభిమానులు నిరాశ చెందారు.
హైదరాబాద్ నగర శివారు (రంగారెడ్డి జిల్లా)లో కొ త్తగా మరో మూడు మున్సిపాలిటీలు ఏర్పాటు కానున్నాయి. జిల్లా పరిధిలోని మేజర్ గ్రామ పంచాయతీలైన కందుకూరు, మహేశ్వరం, చేవెళ్లలను మున్సిపాలిటీలుగా మార్చాలని ప్రభు�
లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాగం హేమంతరావు, ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
రంగారెడ్డి జిల్లాలో కొత్తగా మరో మూడు మున్సిపాలిటీలు ఏర్పాటు కానున్నాయి. జిల్లా పరిధిలోని మేజర్ గ్రామపంచాయతీలైన కందుకూరు, మహేశ్వరం, చేవెళ్లలను మున్సిపాలిటీలుగా మార్చాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించ