అన్నదాతకు యూరియా కష్టాలు తీరడం లేదు. సుమారు నెల రోజులకు పైగా పరిగి ప్రాంతంలో యూరియా కష్టాలు మొదలయ్యాయి. పరిగి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది.
జిల్లాలోని పచ్చని పల్లెల్లో ట్రిపులార్ చిచ్చు రాజుకుంటున్నది. తమకు రీజినల్ రింగ్రోడ్డు వద్దని, తమ భూములను ఇచ్చేదిలేదని నిరసనలు, ఆందోళనలు పెరుగుతున్నాయి.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో యూరియా కష్టాలు తగ్గడం లేదు. రైతులు ఉదయం నుంచే పంపిణీ కేంద్రాల ఎదుట పడిగాపులు కాస్తున్నా సరిపడా అందకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. మురుగు నిలవడం, చెత్తాచెదారం ఎక్కడిక్కడ పేరుకు పోవడంతో దోమల వ్యాప్తి పెరిగి రోగాలు పెరుగుతున్నాయి. పల్లె, పట్టణం అన�
ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రోడ్లు పెద్దఎత్తున దెబ్బతిన్నాయి. ముఖ్యంగా బీటీ, మెటల్ రోడ్లు, ఫార్మేషన్ రోడ్లపై నీరు నిలిచి మోకాళ్లలోతు గోతులు ఏర్పడటంతో వ
ఫోర్జరీ సంతకాలతో ఓ విలేజ్ బుక్ కీపర్ కోటి రూపాయలు స్వాహా చేసిన ఘటన రంగారెడ్డి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, డ్వాక్రా సంఘాల మహిళలు, పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. యాచారం మండలం చౌదర
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలో ఐటీ కారిడార్కు ఆనుకొని ఎకరా రూ.వంద కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను ప్రభుత్వ పెద్దల మౌఖిక ఆదేశాలతో అధికారులు పప్పు బెల్లాల్లా ప్రైవేటు వ్యక్తులకు పంచి పెడుత
జిల్లాలో రోడ్లు అధ్వానంగా మారాయి. వారం రోజులపాటు కురిసిన వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్నా యి. గ్రామీణ, మున్సిపాలిటీ, జిల్లా కేంద్రం రోడ్లు కూడా గుంతలుగా దర్శనమిస్తున్నాయి. ఎక్కడ చూసినా కంకర తేలి, గుంతలు పడి,
విద్యా సంస్థల బస్సులు నడిపే డ్రైవర్లు జరభద్రం. ఇటీవల పోలీసులు, రవాణా శాఖ అధికారులు జరిపిన తనిఖీల్లో కొందరు డ్రంక్ అండ్ డ్రైవ్తో పట్టుబడగా.. ఇంకొందరు నిబంధనలకు విరుద్ధంగా బస్సులను రోడ్డెక్కించారు.
రంగారెడ్డి జిల్లా రైతులకు రైతుభరోసా ఎందుకు చెల్లించడంలేదని బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో గురువారం ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో ఆయన
భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం జిల్లాలో సమర్ధవంతంగా అమలయ్యేలా, రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను వెంటనే సంబంధిత వెబ్సైట్లో అప్
దినదినం భూ సేకరణ గండం అన్నట్టుగా తయారైంది రంగారెడ్డి జిల్లా రైతుల పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భూసేకణకు తెరలేపింది. వరుసగా భూ సేకరణ నోటిఫికేషన్లు జారీచేస్తున్నది.
మహానగర అనుబంధ జిల్లాలైన మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో పలు మున్సిపాలిటీల్లో వార్డుల విభజన జరిగింది. ఈ మేరకు ప్రభుత్వం రేపో మాపో నోటిఫికేషన్ జారీ చేయనుందని సమాచారం.