రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శాపంగా మారింది. రేవంత్రెడ్డి సర్కారు పట్టించుకోకపోవడంతో ఇప్పటికీ ఈ ప్రాజెక్టుకు ఎక్స్పర్ట్ అప్రయిజల్ కమిటీ (ఈఏసీ) అనుమతులు రాలే�
గ్రామ పంచాయతీ ఎన్నికలకు శుక్రవారంతో నామినేషన్ల పర్వం ముగిసింది. కాగా, మూడో విడతకు సంబంధించి చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. రాత్రి వరకు నామినేషన్లను దాఖలు చేసేందుకు అభ్యర్థులు క్యూలో నిల్చున�
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని బేగరికంచెలో గ్లోబల్ సమ్మిట్ పేరుతో రైతులకు ఎలాంటి సమాచారం లేకుండా, అక్రమంగా భూమిని తీసుకుంటున్నారని రైతులు శుక్రవారం ఆందోళనకు దిగారు.
Kondurg : రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం చెక్కలగూడ(Chekkalaguda)లో అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించింది. ఆదివారం సాయంత్రం షార్ట్ సర్యూట్కారణంగా అంజయ్య అనే వ్యక్తి ఇంట్లో మంటలు చెలరేగాయి.
ప్రభుత్వంలోనే కాదు, అధికార కాంగ్రెస్లోనూ ‘ముఖ్య’నేత వర్సెస్ కీలక నేతల పర్వం కొనసాగుతున్నది. తాజాగా పార్టీ అధిష్ఠానం డీసీసీ అధ్యక్ష పదవుల భర్తీ ప్రక్రియను చేపట్టగా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో కుమ్మ�
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తుపై వామపక్షాలు జంకుతున్నాయి. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్న సమయంలో కాంగ్రెస్తో కలిసి ఎన్నికలకు వెళ్లడం కంటే.. ఒంటరిగా పోటీ చేయడమే నయమని క్షే
లా కోర్సుల్లో మరో 3,644 సీట్లు భర్తీ అయినట్టు ప్రవేశాల కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి సోమవారం వెల్లడించారు. మూడేండ్ల కోర్సులో 2,593, ఐదేండ్ల కోర్సులో 1,051 సీట్ల చొప్పున భర్తీ అయినట్టు తెలిపారు.
అన్నదాతకు యూరియా కష్టాలు తీరడం లేదు. సుమారు నెల రోజులకు పైగా పరిగి ప్రాంతంలో యూరియా కష్టాలు మొదలయ్యాయి. పరిగి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది.
జిల్లాలోని పచ్చని పల్లెల్లో ట్రిపులార్ చిచ్చు రాజుకుంటున్నది. తమకు రీజినల్ రింగ్రోడ్డు వద్దని, తమ భూములను ఇచ్చేదిలేదని నిరసనలు, ఆందోళనలు పెరుగుతున్నాయి.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో యూరియా కష్టాలు తగ్గడం లేదు. రైతులు ఉదయం నుంచే పంపిణీ కేంద్రాల ఎదుట పడిగాపులు కాస్తున్నా సరిపడా అందకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. మురుగు నిలవడం, చెత్తాచెదారం ఎక్కడిక్కడ పేరుకు పోవడంతో దోమల వ్యాప్తి పెరిగి రోగాలు పెరుగుతున్నాయి. పల్లె, పట్టణం అన�
ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రోడ్లు పెద్దఎత్తున దెబ్బతిన్నాయి. ముఖ్యంగా బీటీ, మెటల్ రోడ్లు, ఫార్మేషన్ రోడ్లపై నీరు నిలిచి మోకాళ్లలోతు గోతులు ఏర్పడటంతో వ
ఫోర్జరీ సంతకాలతో ఓ విలేజ్ బుక్ కీపర్ కోటి రూపాయలు స్వాహా చేసిన ఘటన రంగారెడ్డి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, డ్వాక్రా సంఘాల మహిళలు, పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. యాచారం మండలం చౌదర