జిల్లాలో సర్ ప్రక్రియ ముగియడంతో డిజిటలైజేషన్ ప్రక్రియ 65.9% పూర్తి కాగా..15 లక్షలకు పైగా ఓట్లు గల్లంతు కానున్నాయి. జిల్లాలోని గ్రేటర్ పరిధిలోని నియోజకవర్గాలైన మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, శేరిలింగంపల్లి, రాజే
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(సర్)తో జిల్లాలో భారీగా ఓట్లు తగ్గనున్నాయి. ఎస్ఐఆర్ ప్రక్రియకు మరో నాలుగు రోజులే గడువు ఉన్నది. గడువు ముంచుకొస్తున్నా నింపిన ఫారాలు ఇచ్చేందు కు ఓటర్లు ముందుకు రాకపోవడంతో జిల్ల
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధి హిమాయత్నగర్లోని ఎన్టీఆర్ మోడల్ పాఠశాలో ఆహారం, నీరు కలుషితమై 50 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
రాష్ట్రంలో జూలై నెలలో 39% లోటు వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. జూన్ 1 నుంచి జూలై 24 వరకు సగటు లోటు వర్షపాతం 27 శాతంగా నమోదైంది.
ఎన్నికల కమిషన్ చేపడుతున్న సర్ ప్రక్రియ గందరగోళంగా మారుతున్నది. అధికారులు చెప్తున్న లెక్కలకు క్షేత్రస్థాయి పరిస్థితులకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఎన్యుమారే�
రంగారెడ్డి జిల్లా రావిర్యాల వద్ద ఉన్న ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 నుంచి (టాటా ఇంటర్ ఛేంజ్ వద్ద ప్రారంభమై కొంగరకలాన్, లేమూర్, గుమ్మడవల్లి, మీర్ఖాన్పేట్, కుర్మిద్ద, ముద్విన్ మీదుగా ఆమనగల్లు సమీపంలోని ట్రి
Shabad Murders | రంగారెడ్డి జిల్లా షాబాద్ (Shabad) షాబాద్ హత్యల కేసు నిందితుడు రాజ్కుమార్ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారమందించారు. స్థానికులు రాజ్ కుమార్ మృతదేహం దగ్గర ప
అది రంగారెడ్డి జిల్లా గంధంగూడ నుంచి బైరాగిగూడ వెళ్లే మెయిన్రోడ్. ఉదయం ఆ దా రిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కొందరు వెళ్లి చూడగా ఐదేండ్ల ఓ పాప కారు(టీఎస్07 జీపీ 7450) డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఉండటంతో �
ఫార్మాసిటీ భూముల్లో మళ్లీ అలజడి మొదలైంది. ఫార్మా సిటీ కోసం తాము ఇవ్వని భూముల్లోకి వస్తేది సహించేది లేదని రైతులు హెచ్చరించారు. ఇప్పటికే ఫార్మాకు అప్పగించిన భూముల విషయంలో చేసుకొన్న అగ్రిమెంట్ ప్రకారం డ�
‘కేంద్ర, రాష్ట్ర ఫ్రభుత్వాల అనాలోచిత విధానాలతో తెలంగాణ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ ల్లో ఒకటి అర తప్ప మిగిలినవి పూర్తిస్థాయిల్లో అమలుకు నోచుకోవడం లేదు. రైత�
రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కోహెడలో పండ్ల మార్కెట్ భూములు ప్రస్తుతం పో లీస్ పహారాలో ఉన్నాయి. పండ్ల మార్కె ట్ ఏర్పాటుకు కేటాయించిన భూమిని సోమవారం చదునుచేస్తుండగా, రైతులు అ
కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి సోమవారం ఫిర్యాదులు పోటెత్తాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ నారాయణరెడ్డికి విన్నవిస్తూ అర్జీలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయ�
కల్లాల్లో ధాన్యం నిల్వ ఉండొద్దని.. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టర్లు నారాయణరెడ్డి, దీపక్తివారీ అధికారులకు సూచించారు. గురువారం రంగారెడ్డి జిల్లాలోని పలు ప్