రంగారెడ్డి జిల్లా రైతులకు రైతుభరోసా ఎందుకు చెల్లించడంలేదని బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో గురువారం ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో ఆయన
భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం జిల్లాలో సమర్ధవంతంగా అమలయ్యేలా, రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను వెంటనే సంబంధిత వెబ్సైట్లో అప్
దినదినం భూ సేకరణ గండం అన్నట్టుగా తయారైంది రంగారెడ్డి జిల్లా రైతుల పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భూసేకణకు తెరలేపింది. వరుసగా భూ సేకరణ నోటిఫికేషన్లు జారీచేస్తున్నది.
మహానగర అనుబంధ జిల్లాలైన మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో పలు మున్సిపాలిటీల్లో వార్డుల విభజన జరిగింది. ఈ మేరకు ప్రభుత్వం రేపో మాపో నోటిఫికేషన్ జారీ చేయనుందని సమాచారం.
Telangana | ఐఏఎస్ల బదిలీలపై నెల రోజులుగా కొనసాగుతున్న అనిశ్చితి ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తున్నది. వచ్చే నెల మొదటి వారంలో ఎప్పుడైనా కలెక్టర్ల బదిలీలు ఉండవచ్చని సీఎంవో వర్గాలు ధ్రువీకరించాయి.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గురువారం గాలివాన బీభత్సం సృష్టించింది. చేవెళ్లలోని బీజాపూర్ హైవేపై మిర్జాగూడ-ఖానాపూర్ గ్రామాల మధ్యలో భారీ మర్రి వృక్షం నేలపై పడడంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.
నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్ లిమిటెడ్(నార్ముల్) చైర్మన్, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు గూడ మధుసూదన్ రెడ్డిపై ఆవిశ్వాసం తీర్మానం తప్పేలా లేదు.
రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయతలపెట్టిన ఫ్యూచర్సిటీ కోసం ల్యాండ్పూలింగ్ విధానం ద్వారా భూసేకరణ చేపట్టాలని సర్కారు యోచిస్తున్నది. ఈ మేరకు 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.
ATM Robbery | రావిర్యాల(Raviriyala) ఎస్బీఐ ఏటీఎం చోరీ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఏటీఎంలో గ్యాస్ కట్టర్ వాడి చోరీ చేసింది పాత నేరస్థులుగా గుర్తించారు.
రేషన్ కార్డుల పంపిణీపై ప్రభుత్వం రోజుకో ప్రకటనతో ప్రజలను ఊరిస్తున్నది. తాజాగా మార్చి 1న ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో పంపిణీ చేస్తామని ప్రకటించారు. కానీ పౌరసరఫరాల శాఖ అధికారుల�
Kadthal | రంగారెడ్డి జిల్లా కడ్తాల్ (Kadthal) మండల కేంద్రంలో కొలువైఉన్న భూనీలా సమేత లక్ష్మీ చెన్నకేశవస్వామి వారి బ్రహ్మోత్సవాలు (Lakshmi Chennakesava Swamy Temple) ఘనంగా ముగిశాయి.
స్నేహితుడి భార్యను కిడ్నాప్ చేసి ఆస్తి కాజేయాలని చూశాడు ఓ రియల్టర్. రంగారెడ్డి జిల్లా కొత్తూరు సీఐ నరసింహారావు వివరాల ప్రకారం.. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్కు చెందిన ఎండ్ల శ్రీకాంత్క
గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు తమ భూములు ఇచ్చేదిలేదని రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం సాకిబండ తండా రైతులు అధికారులకు తేల్చి చెప్పారు. గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణంలో భాగంగా భూములు కోల్ప