రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్వాల్గూడ గ్రామంలోని ‘ఆ 52 ఎకరాల భూమి ప్రభుత్వానిదే..’ అంటూ నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు.
సీఎం కప్ రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నీలో రంగారెడ్డి ఓవరాల్ విజేతగా నిలిచింది. సోమవారం జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన వేర్వేరు ఫైనల్స్లో రంగారెడ్డి జట్లు అద్భుత ప్రదర్శన కనబరిచాయి.
గ్రామీణ ప్రాంతాల్లోనూ సైబర్ క్రైమ్ పెరుగుతున్నదని వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఆయన తాండూరు రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు.
ఆలయ భూముల పరిరక్షణలో భాగంగా రంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలో 48 ఎకరాలకు పైగా ఆలయ భూములు, ఇతర ఆస్తులను ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకున్నట్టు దేవాదాయశాఖ ప్రకటించింది.
రంగారెడ్డి జిల్లాలో కొత్తగా మరో మూడు మున్సిపాలిటీలు ఏర్పాటు కానున్నాయి. జిల్లా పరిధిలోని మేజర్ గ్రామపంచాయతీలైన కందుకూరు, మహేశ్వరం, చేవెళ్లలను మున్సిపాలిటీలుగా మార్చాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించ
మహబూబ్నగర్ జిల్లా కేంద్రం వేదికగా జరిగిన 43వ రాష్ట్ర స్థాయి జూనియర్ ఖోఖో టోర్నీలో ఆదిలాబాద్ దుమ్మురేపింది. మూడు రోజుల పాటు హోరాహోరీగా సాగిన చాంపియన్షిప్లో బాలబాలికల విభాగాల్లో ఆదిలాబాద్ టైటిళ్ల
రంగారెడ్డి జిల్లాలోని గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని.. అందుకు ఎంపీడీవోలు కృషి చేయాలని కలెక్టర్ శశాంక సూచించారు. గురువారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో కలెక్టర్ ఎంపీడీవోలతో వ్యక్తిగత గృహ మరు�
నైరుతి బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం గా బలపడింది. దీని ప్రభావంతో బుధవారం తెలంగాణలోని పలుచోట్ల వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచి హైదరాబాద్లో చిరుజల్లులు కురుస్తున్నాయి.
మూసీ పరీవాహక ప్రాంతాల్లో అధికారులు మా ర్కింగ్ చేసిన ఇండ్ల ప్రజలు స్వచ్ఛందంగా ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలోకి వెళ్తే వారికి మెరుగైన వసతులు కల్పిస్తామని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన�
మండల కేంద్రంతోపాటు పరిధిలోని గాన్గుమార్లతండా పంచాయతీలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద జరిగిన వేలంపాటలో లడ్డూను మునావత్ రాకేశ్నాయక్ రూ.2.10 లక్షలకు, చిన్న లడ్డూను బానోవత్ శంక్ర్నాయక్ రూ.1.55 లక్షలకు,
నో పేపర్.. ఫైళ్లతోపాటు అన్ని రకాల కార్యకలాపాలు ఆన్లైన్లోనే. పాలనలో పారదర్శకత కోసం అమ లు చేస్తున్న ఈ-ఆఫీస్ రంగారెడ్డి కలెక్టరేట్లో అం దుబాటులోకి వచ్చింది.
ప్రభుత్వ పాఠశాలలను రోల్ మోడల్గా తీర్చిదిద్దాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని రాజేంద్రనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మ�