నైరుతి బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం గా బలపడింది. దీని ప్రభావంతో బుధవారం తెలంగాణలోని పలుచోట్ల వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచి హైదరాబాద్లో చిరుజల్లులు కురుస్తున్నాయి.
మూసీ పరీవాహక ప్రాంతాల్లో అధికారులు మా ర్కింగ్ చేసిన ఇండ్ల ప్రజలు స్వచ్ఛందంగా ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలోకి వెళ్తే వారికి మెరుగైన వసతులు కల్పిస్తామని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన�
మండల కేంద్రంతోపాటు పరిధిలోని గాన్గుమార్లతండా పంచాయతీలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద జరిగిన వేలంపాటలో లడ్డూను మునావత్ రాకేశ్నాయక్ రూ.2.10 లక్షలకు, చిన్న లడ్డూను బానోవత్ శంక్ర్నాయక్ రూ.1.55 లక్షలకు,
నో పేపర్.. ఫైళ్లతోపాటు అన్ని రకాల కార్యకలాపాలు ఆన్లైన్లోనే. పాలనలో పారదర్శకత కోసం అమ లు చేస్తున్న ఈ-ఆఫీస్ రంగారెడ్డి కలెక్టరేట్లో అం దుబాటులోకి వచ్చింది.
ప్రభుత్వ పాఠశాలలను రోల్ మోడల్గా తీర్చిదిద్దాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని రాజేంద్రనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మ�
రంగారెడ్డి జిల్లాలో మొదటి విడుతలో 49,471 మందికి రూ.257.19కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. రెండో విడుతలో 22,915 మంది రైతులకు సంబంధించిన రూ.218.13 కోట్లను, మూడో విడుతలో 15,226 మంది రైతులకు రూ.185.40కోట్ల రుణాలను మాఫీ చేసినట్ల�
Junior artist murder | అనుమానం పెనుభూతమైంది. అనుమాతనంతో కట్టుకున్న భార్యను కడతేర్చాడో దుర్మార్గుడు. జూనియర్ ఆర్టిస్టుగా(Former junior artist) పనిచేసిన మహిళను ఆమె భర్త గొంతు నులిమి హత్య చేశాడు (Brutal murder). రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం రాచకొండ పరిసర ప్రాంతాల్లో జరిగిన భూముల రిజిస్ట్రేషన్లలో అవకతవకలు జరిగినట్టు విచారణలో తేలిందని, ఈ విచారణ నివేదికను కలెక్టర్కు అందజేశామని ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి
నైరుతి రుతుపవనాల సీజన్లో రాష్ట్ర సగటు వర్షపాతం ఆశాజనకంగా ఉన్నా కొన్ని జిల్లాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఆగస్టు మొదటి వారం ముగిసే వరకు కామారెడ్డి, జనగామ, సంగారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్�
మహిళలు ఆర్థికాభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాల ద్వారా చిన్నపాటి వ్యాపారాలు కొనసాగిస్తున్న స్వయం సహాయక మహిళా సంఘాల(ఎస్హెచ్జీ)ను మరింత బ�
పాఠశాలలు పునఃప్రారంభమవడంతో స్కూళ్లు, కాలేజీల బస్సులను ఆర్టీవో అధికారులు తనిఖీ చేశారు. బుధవారం రవాణా శాఖ అధికారులు బృందాలు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టి, నిబంధనలు పాటించని పాఠశాల బస్సులను సీజ్ చేశ
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను గురువారం వర్షం ముంచెత్తింది. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఉరుములు, మెరుపులతో ఏకధాటిగా వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లాలో 194.7మి.మీల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సరూ